వైఎస్ జగన్ కొత్త ఫార్ములా ఏంటి..? ఎన్నికల్లో ఈ ఫార్ములాను ఉపయోగిస్తారా..? ఎన్నికల్లో గెలవడానికే వైఎస్ జగన్ ఈ కొత్త ఫార్ములాను ఉపయోగిస్తారా..? ఈ ఫార్ములా సక్సెస్ అవుతుందా..? ఫెయిల్ అవుతుందా..? ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకే చంద్రబాబు కొన్ని టీమ్లను రంగంలోకి దింపారని ఆ మధ్య కొన్ని ఊహాగానాలు గుప్పుమన్నాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..ఆ విషయంపై తీవ్రమైన చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇంకా …
Read More »పవన్ పెళ్లిళ్లు, హీరోయిన్లతో సంబంధాలపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి నాపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన స్ర్కిప్ట్ను పక్కాగా అమలు చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు. టీడీపీని, చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేయాలి వంటి సంస్కారంలేని భాషను పవన్ కళ్యాణ్ వాడుతుండటం బాధాకరం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కాగా, ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు ధర్మపోరాట దీక్షలో …
Read More »ప్రత్యేక హోదా కోసం పోరాడుదాం.. సాధించుకుందాం..!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన సుధాకర్ అనే చేనేత కార్మిక యువకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, సుధాకర్ తాను ఆత్మహత్య చేసుకునే ముందు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూలేఖ రాశారు. మృతి చెందిన అతని తల్లిదండ్రులు రామచంద్ర, సరోజనమ్మ మున్సిపల్ శాఖలో కార్మికులుగా పనిచేస్తున్నారు. సుధాకర్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదా కోసం …
Read More »గుంటూరు జిల్లాలో టీడీపీ తొలి వికెట్ ఔట్..!
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజలు గత ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. అయితే, మొదట్లో బాగానే ఉన్నా రాను.. రాను ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన ఫ్యామిలీ రాజకీయాలు పెరిగిపోయాయి. తన నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించమని వచ్చిన ప్రతీ సామాన్య వ్యక్తి నుంచి ప్రభుత్వ అధికారి వరకు.. కమీషన్లు దండుకుంటున్నారనే వార్తలు …
Read More »చంద్రబాబు సహా, టీడీపీ నేతలందరికీ వణుకు పుట్టిస్తున్న వైసీపీ ఎంపీ సవాల్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించే ధైర్యం బీజేపీ పార్టీలో ఎవరికైనా ఉందా..? మరి ఇంతకీ టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టించేంత సవాల్ విజయసాయిరెడ్డి ఏం విసిరారు..? టీడీపీ నేతలు చెప్పినట్టు ఏపీకి ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు ఏమీ లేవని, అందలోనూ 14వ ఆర్థిక సంఘం తన నివేదికలో ప్రత్యేక హోదా గురించి ఎక్కడా పేర్కొనలేదని చూపిస్తే తాను ఇప్పుడే రాజ్యసభ …
Read More »సీఎం చంద్రబాబుపై పవన్ సంచలన వ్యాఖ్యలు..!
ఒకవేళ మీరు ఉండకపోతే.. నెక్స్ట్ పది సంవత్సరాలు బతికి ఉంటారా..? నెక్స్ట్ పాతిక సంవత్సరాలు మీరు బతికి ఉంటారా..? మనుషులు కలకాలం బతికి ఉంటారా..? అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, సాలూరులో ఏర్పాటు చేసిన జనసేన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం …
Read More »భూమా ఫ్యామిలీకి మరో బిగ్ షాక్..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో భూమా ఫ్యామిలీ గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోందా..? దీనిపై భూమా ఫ్యామిలీ రియాక్షన్ ఏమిటి..? ఇంతకీ చంద్రబాబు నాయుడు భూమా ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇవ్వడానికి కారణం ఏమిటి..? అసలేం జరిగింది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఈ కథనాన్నిపూర్తిగా చదవాల్సిందే. ఇక అసలు విషయానికొస్తే.. కర్నూలు జిల్లా అసెంబ్లీ టిక్కెట్ను వచ్చే ఎన్నికల్లో ఎస్వీ మోహన్రెడ్డికి ఇచ్చేందుకు …
Read More »జగన్ గురించి.. ఈ మాట అన్నది ఎవరో తెలుసా..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందా..? ఈ మాట అన్నది ఎవరు..? ఏ పార్టీకి చెందిన వారు..? ఆ నేత పేరేంటి..? ఏ నేపథ్యంలో ఆ నేత ఈ మాట అన్నాడు. ఈ వివరాలన్నీ తెలియాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే. వైఎస్ జగన్ సవాళ్లు చెక్కిన శిల్పం. పిట్టకంటి మీద …
Read More »వెలుగులోకి టీడీపీ ఎమ్మెల్యే అవినీతి కుంభకోణం..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బ్రహ్మలింగం చెరువులో భారీ స్థాయిలో మైనింగ్ చేస్తూ అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారని, ఆఖరుకు చంద్రబాబు సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్పుకుంటున్న నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున మట్టిని తవ్వి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమ్ముకున్నాడని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మ అన్నారు. టీడీపీ చేస్తున్న అవినీతి, అక్రమాలపై పోరాడుతున్నందునే.. ఆ పార్టీ నేతలు తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని …
Read More »వెలుగులోకి.. టీడీపీ ఎమ్మెల్యే అవినీతి భాగోతం..!
ఏపీ ప్రభుత్వం కీలు బొమ్మగా మారింది. ఒక ఎమ్మెల్యే చేస్తున్న దందాను నిలువరించలేకపోయింది. అధికార అండతో ఖనిజ సంపదను అడ్డంగా దోచుకుంటుంటే.. యంత్రాంగం మౌనం దాల్చింది. విచారణకు ఆదేశించినా.. కాలు కదపని అధికారులపై హైకోర్టు కన్నెర్రజేసింది. రికవరీ ఎందుకు చేయలేదని మండిపడింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు..? గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకిలో సర్వే నెం.278/19బీలో 4.37 ఎకరాలు 279/30సీలో 189.31 ఎకరాలను సున్నపురాయి తవ్వకానికి అసోసియేటెడ్ …
Read More »