Home / Tag Archives: Chandrababu (page 195)

Tag Archives: Chandrababu

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ పోరాటం ముందు.. మా క‌ష్టం దిగ‌దుడుపే :టాలీవుడ్ హీరో సంచ‌ల‌నం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ స‌మ‌స్య‌ల‌పై చేస్తున్న పోరాటం ముందు.. మా క‌ష్టం దిగ‌దుడుపే అంటూ టాలీవుడ్‌కు చెందిన ఓ యువ హీరో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుని.. వాటి ప‌రిష్కారానికి మార్గాల‌ను అన్వేషించే క్ర‌మంలో చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న …

Read More »

ఎంపీగా చంద్రబాబు..ఎక్కడ నుండో తెలుసా..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా..ఎంపీగా బరిలోకి దిగనున్నరా.. ఇప్పటికే గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని చేస్తున్న పలు అవినీతి అక్రమాల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేతతో ఉన్నారా.. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గుప్పించిన ఆరు వందల ఎన్నికల హామీలను తుంగలో తొక్కారా..ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమవ్వడమే కాకుండా విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా ,రైల్వే …

Read More »

2019లో సింహం సింగిల్‌గా వ‌స్తుంది..!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పే అబ‌ద్ధాల‌కు అంతు ఉండ‌దు.. అస‌మ‌ర్ధ‌, అవినీతి, అబ‌ద్ధాల పాల‌న‌కు చంద్ర‌బాబు పాల‌నే నిద‌ర్శ‌నం.. అనుభ‌వంలోనే కాదు.. దేశంలోనే అత్యంత అవినీతి నేత‌ల్లో సీఎం చంద్ర‌బాబునాయుడుది మొద‌టి స్థానం అంటూ ప్ర‌త్యేక హోదా కోరుతూ ఇటీవ‌ల ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన వైసీపీ నేత వ‌ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also:కొడుకు భవిష్యత్తుకోసం.. ౩౦ ఏళ్ళ టీడీపీ …

Read More »

చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన వైఎస్ జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 204వ రోజుకు చేరుకుంది. కాగా, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మై వైఎస్ఆర్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గ ఓదావ‌రి జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో కొన‌సాగుతున్న విషయం తెలిసిందే. …

Read More »

‘జ‌గ‌న్ హామీతో.. వైసీపీకి జై’ కొట్టిన ఉద్యోగులు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌పై పూల‌వ‌ర్షం కురిపిస్తూ.. జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. వారిలో తానున్నాన‌న్న భ‌రోసాను క‌ల్పిస్తూ ముంద‌కు సాగుతున్నారు. …

Read More »

‘వైసీపీకే నా ఓటు’ అంటూ ఈ విద్యార్థి ఏం చెప్పిందో తెలుసా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ఏపీ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుంటూ పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌పై ప్ర‌జ‌లు పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. కాగా, వైఎస్ …

Read More »

చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ల మ‌ధ్య తేడాలు గురించి వీరు ఏం చెప్పారో తెలుసా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసి ప‌దో జిల్లాగా తూర్పు గోదావ‌రిలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే, వైఎస్ జ‌గ‌న్ మండే ఎండ‌ల‌ను, జోరు …

Read More »

జ‌గ‌న్ చెప్పిన ఆ మాట‌కు.. ముమ్మిడి వ‌రం ప్ర‌జ‌లు ఫిదా..!

ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌లో భాగంగా ల‌క్ష‌ల మంది వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ సమ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. ఎండా, చ‌లి, వాన ఇలా ఏ స‌మ‌స్య‌ను లెక్క చేయ‌కుండా జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు …

Read More »

జ‌గ‌న్ ఖాతాలో మ‌రో అరుదైన రికార్డ్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర స‌రికొత్త చ‌రిత్ర‌ల‌ను సృష్టిస్తోంది. దీంతో దేశ రాజ‌కీయాల్లో పెనుమార్పుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రో సారి కేంద్ర బిందువుగా మార‌బోతోందని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ ఎండా, చ‌లి, వాన వాట‌న్నిటినీ లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ త‌న పాద‌యాత్ర‌ను కొనసాగిస్తున్నారు. కాగా, ప్ర‌జా సంక‌ల్ప …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో 40 మంది వైసీపీలోకి..!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ తాను చేస్తున్న పాద‌యాత్ర‌ను ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప‌దో జిల్లాగా.. తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర చేసుకుంటూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌పై పూల‌వర్షం కురిపిస్తున్నారు. మండుటెండ‌ల‌ను, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat