Home / Tag Archives: Chandrababu (page 198)

Tag Archives: Chandrababu

వైఎస్ జ‌గ‌న్‌పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ న్యూస్‌..!

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన యాత్ర‌. గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 6న ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన ఈ యాత్ర నేటితో 200 రోజుకు చేరుకుంది. see also: ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకుంటూ.. వారి క‌న్నీళ్లు తుడుస్తూ, వారిలో ఒక‌రిగా ఉంటూ ముందుకు క‌దులుతున్నారు. …

Read More »

చంద్ర‌బాబు స‌హా.. ఎల్లో బ్యాచ్‌కు చుక్క‌లు చూపించింది..!

ఏపీలోని చంద్ర‌బాబు స‌ర్కార్‌పై, అలాగే, టీడీపీ ప్ర‌భుత్వానికి వంత పాడుతున్న ఎల్లో మీడియాపై గ‌డ్డం ఉమా అనే మ‌హిళ త‌న‌దైన శైలిలో స్పందించింది. అయితే, ఇటీవ‌ల కాలంలో టీడీపీ నేత‌లు వైసీపీపై లేనిపోని ఆరోప‌ణ‌ల‌తో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో మొద‌టిగా.. బీజేపీతో వైసీపీ పొత్తు కుదుర్చుకుందని, అందులో భాగంగానే ప్ర‌ధాని మోడీని సైతం జ‌గ‌న్ ఏమీ అన‌డం లేద‌ని సీఎం చంద్ర‌బాబు నుంచి టీడీపీ నాయ‌కుల వ‌ర‌కు …

Read More »

చంద్ర‌బాబు.. జ‌గ‌న్ ఫాలోవ‌ర్ – తేల్చి చెప్పిన ప్రొ.నాగేశ్వ‌ర‌రావు..!

ఎవ‌రైతో రాజ‌కీయాల్లో ఎజెండా సెట్ చేస్తారో.. చివ‌ర‌కు వారే లాభ‌ప‌డ‌తారు. ఈ అంశాన్నే ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రొ.నాగేశ్వ‌ర‌రావు స్ప‌ష్టం చేశారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌ల‌ను కూడా ప్రొ.నాగేశ్వ‌ర‌రావు చెప్పారు. అవేమిటంటే.. 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో జ‌రిగిన అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. బీజేపీ త‌రుపున ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఉన్న మోడీ ఎజెండా సృష్టిస్తూ వ‌స్తే.. ప్ర‌త్య‌ర్థులు ఆ ఎజెండాపై స్పందిస్తూ జ‌నాల్లోకి తీసుకెళ్లార‌న్నారు. అలాగే, తెలంగాణ‌లో సీఎం …

Read More »

ఏపీ రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్ తేల్చేసిన గూగుల్ స‌ర్వే..!

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. ఏ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో చూసినా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న ముగింపు గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ఏపీలోని అన్ని పార్టీల ప్ర‌ధాన నేత‌లు ఇప్ప‌ట్నుంచే ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. see also:జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో.. 2019లో వార్ వ‌న్ సైడ్‌..! అందులో మొద‌ట‌గా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా …

Read More »

2019లో ఆ జిల్లా కూడా వైసీపీ ఖాతాలోకే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికే ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను పూర్తి చేసుకుని ప‌దో జిల్లాగా తూర్పు గోదావ‌రిలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న …

Read More »

జ‌గ‌న్‌కు జై కొట్టిన 800 మంది కాపు నాయ‌కులు..!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న క్ర‌మంలో ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తాము గెలిపించి, అధికారం ఇచ్చిన నాయ‌కుల‌కు బుద్ధి చెప్పేందుకు ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌ని పౌరుడు సైతం ఎన్నిక‌ల కోసం ఎదురు చూస్తున్నాడంటే ఏపీలో పాల‌న ఎంత ద‌య‌నీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రో ప‌క్క సీఎం చంద్ర‌బాబు పాల‌న‌ను దృష్టిలో ఉంచుకుని స‌ర్వే నిర్వ‌హించిన …

Read More »

బిర్యాని బాలేదని రాడ్‌ల‌తో టీడీపీ నేత దాడి..!

బిర్యానీ బాగోలేద‌ని ఓ టీడీపీ నేత త‌న గ్యాంగ్‌ను తీసుకొచ్చి మ‌రీ రాడ్ల‌తో దాడి చేశాడు. ఈ సంఘ‌ట‌న గుంటూరు జిల్లా తాడికొండ‌లో చోటు చేసుకుంది. కాగా, సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి. కాగా, అనుచ‌రుల‌తో క‌లిసి బిర్యాని తిన‌డానికి చ‌వ్చిన ఓ టీడీపీ లీడ‌ర్ ఆ త‌రువాత , కాసేప‌టికి కారులో తీరిగ్గా న‌లుగురిని వేసుకుని వ‌చ్చాడు. త‌న మ‌నుషుల‌తోపాటు డిక్కీలో రాడ్ల‌ను వేసుకొచ్చాడు. బిర్యానీ బాగోలేద‌ని సిబ్బందిపై …

Read More »

కేసీఆర్ ఒక్క పిలుపు ఇస్తే..ఆంధ్రాలో చంద్రబాబుకు దారుణమైన ఓటమి తప్పదు

తన మంచితనం , మానవత్వం , విశాల రాజకీయ దృక్పథంతో తెలంగాణతో పాటు దేశంలోనూ ఒక ఇమేజ్ సంపాదించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రా ప్రజల్లోనూ ఆదరణ పెరుగుతున్నది . దానికి ప్రధాన కారణం తెలంగాణలో 95 శాతానికి పైగా కేసీఆర్ ప్రజల్లో అభిమానం పెంచుకుంటుంటే ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్ధ పాలన పై అక్కడి ప్రజలు విసుగు చెందుతున్నరు . కేసీఆర్ లాంటి నాయకుడు తమకూ ఉంటే బాగుండేదన్న …

Read More »

చంద్రబాబు మైండ్ గేమ్ ..వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే టిక్కెట్ ఇవ్వడో..వారు ఓడిపోతారని పచ్చమీడియాతో సర్వే..

ఏపీలో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందిన అధికార టీడీపీ ప్రభుత్వం 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది..వెన్నుపోటు రాజకీయాల్లో దిట్ట అయిన చంద్రబాబు తమ పార్టీలోనే కొతమందికి వెన్నుపోటు పొడవబోతున్నట్లు.. వారిని బలి చేయడానికి కుట్రలు చేస్తున్నట్లు తాజాగా ఏబీఎన్ మీడియా ఛానల్ నిర్వహిచిన సర్వేలో బయటపడింది..అయితే ఈ సర్వే పేరుకు ఏబీఎన్ ఛానల్ నిర్వహించినా వెనకున్నది చంద్రబాబుగారే అని జగమెరిగిన …

Read More »

జ‌గ‌న్ ఎఫెక్ట్‌.. పోటీ నుంచి త‌ప్పుకున్న చంద్ర‌బాబు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాల్లో కొన‌సాగిస్తున్నారు. జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat