Home / Tag Archives: Chandrababu (page 207)

Tag Archives: Chandrababu

పాద‌యాత్ర‌తో 30 ఏళ్ల‌పాటు ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌..!

2014 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు చంద్ర‌బాబులా అబ‌ద్ధ‌పు హామీలు ఇవ్వ‌లేక‌, నిజాయితీతో వ్య‌వ‌హ‌రించిన ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్ అంటే నాకు ఇష్టం, అంతేకాదు, రాష్ట్ర విభ‌జ‌న నాటి నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా ఒకే మాట‌పై ఉన్న జ‌గ‌న్ అంటే నాకు ఇష్టం. నా ఓటు జ‌గ‌న్‌కే అంటూ టాలీవుడ్‌లో థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో …

Read More »

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. న‌ర‌హంత‌కుడు..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్జీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఒక న‌ర హంత‌కుడు, ఈ విష‌యాన్ని దివంగత ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు గ‌తంలోనే తెలిపారు..ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్రబాబు ఔరంగ‌జేబు లాంటి వాడు.. అధికారం కోసం సీఎం …

Read More »

జ‌గ‌న్‌కు జై కొట్టి.. పాద‌యాత్రంలో పాల్గొన్న మ‌రో సీనియ‌ర్ న‌టుడు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ధ్యేయంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఇప్ప‌టికే (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి) ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. ప్ర‌జా సంక‌ల్ప …

Read More »

అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కి.. త‌డిసిపోద్ది..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న హ‌యాంలో నేటి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ‌ని, ఆ క్ర‌మంలోనే ఈడీ, సీబీఐ శాఖ‌లు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాస్తుల‌పై వంద‌ల కొంద్దీ కేసులు పెట్టాయ‌ని, ఆ కేసుల్లో వైఎస్ జ‌గ‌న్‌కు త‌డిసిపోవ‌డం ఖాయ‌మంటూ ఎద్దేవ చేశారు ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్విడ్‌ ప్రోక్రో పద్ధతిలో కేసుల …

Read More »

మళ్ళీ చంద్రబాబే సీఎం..మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో తెలుగుదేశం పార్టీ రెండో రోజు మహానాడు సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పార్టీ సీనియర్ నేతలు,మంత్రులు,కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి లోకేష్ మాట్లాడారు.   టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కార్యకర్తలు రాష్ట్ర ప్రజలకు వివరించాలని అన్నారు..వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజార్టీతో గెలిచి మళ్లీ సీఎం కావడం ఖాయమని…తాత ఎన్టీఆర్‌కు …

Read More »

టీడీపీ జెండాతోపాటు.. ఎన్టీఆర్ డ‌బ్బులు దోచుకున్న గ‌జదొంగ చంద్ర‌బాబు..!

అవును, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ వ‌ద్ద నుంచి టీడీపీ జెండాతోపాటు.. డ‌బ్బులు దోచుకున్న గ‌జ‌దొంగ చంద్ర‌బాబు నాయుడు అని టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు కుట్ర ప‌న్నార‌న్నారు. …

Read More »

కేసీఆర్ చంద్రబాబు కంటే తెలివైనోడు..!!

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,టాలీవుడ్ సీనియర్ నటుడు ,దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించి అనంతరం మీడియా ద్వారా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై సంచలన వాఖ్యలు చేశారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ పేరును రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు …

Read More »

వంద‌ల కోట్ల‌కు ఎంపీ సీట్ల‌ను అమ్ముకున్న నువ్వెంత‌..? నీ బ‌తుకెంత‌..?

వంద‌ల‌కోట్ల రూపాయ‌ల‌కు ఎంపీ సీట్ల‌ను అమ్ముకున్న నువ్వెంత‌..? నీ బ‌తుకెంత‌..? అంటూ టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీజీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుపై ధ్వ‌జ‌మెత్తారు. కాగా, ఇవాళ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు అనుచ‌రులుగా నేను (మోత్కుప‌ల్లి న‌ర్సింహులు), ముద్దు కృష్ణ‌మ‌నాయుడు, ఇంకా కొంత మందిమి …

Read More »

ఎన్టీఆర్ చావుకి కారణం ఎవరో చెప్పిన టీడీపీ మాజీ మంత్రి..!!

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,టాలీవుడ్ సీనియర్ నటుడు ,దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మరణానికి కారణం ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,టీడపీ అధినేత చంద్రబాబే అని టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు.ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు.ఈ సందర్భంగా బాబుపై సంచలన వాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

దెందులూరు ఓట‌ర్లు ఎటువైపు..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రాష్ట్రంలోని అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా ఎనిమిది (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంతురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డ‌మే కాకుండా.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat