ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 148 రోజులు పూర్తి చేసుకుని నేడు 149వ రోజు కొనసాగుతోంది. అయితే, ఇప్పటి వరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోల, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర నేడు కృష్ణా జిల్లాలోని పెడనలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని, పరిష్కార మార్గాలపై …
Read More »టీడీపీ నేతలకు చంద్రబాబు స్ర్టాంగ్ వార్నింగ్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యల పరిష్కార మార్గాల అధ్యయనానికి ఏపీ వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర.. ప్రజల ఆదరణతో విజయవంతంగా కొనసాగుతోంది. అంతేకాకుండా, జగన్ ఎక్కడ సభ పెట్టినా ప్రజలు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. జగన్కు మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలన్నిటిలో అవినీతి జరుగుతోందని, నిరుద్యోగులు అయితే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ఇప్పటి …
Read More »సీన్ రిపీట్.. ”జగన్ హుషారు – చంద్రబాబు బేజారు”..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో సహా టీడీపీ నేతల మొఖాల్లో కళ తప్పింది. 2014 ఎన్నికల్లో అమలు కాని, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను వంచించి, ప్రలోభపెట్టి వైఎస్ జగన్పై అసత్య ప్రచారం చేసి మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. 2019 ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బే తగలనుంది. ఇందుకు కారణం …
Read More »మంత్రి పత్తిపాటి శాఖ మార్పు వెనుక అసలు గుట్టు రట్టు..!!
కొండను తవ్విన కొద్దీ రాళ్లు బయటడ్డాయన్న చందాన ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల్లోనూ, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ భారీ అవినీతి బట్టబయలైన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవల కాలంలో మంత్రి నారా లోకేష్కు, ఆర్థిక నేరస్థుడు, టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్రెడ్డికి సంబంధాలున్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు సీబీఐ, ఈడీ అధికారులు సేకరించారని, త్వరలో వారిపై …
Read More »ప్రకాశం జిల్లాలో పచ్చ నేతల దౌర్జన్యం..!!
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ఇప్పటికీ టీడీపీ నేతలు చేయని నేరాలు, దాడులు, ఘోరాలు లేవు. ఆఖరికి ఆఖరికి తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను, స్థానిక ఓటర్లను వేధిస్తూ, కనీసం మహిళలని కూడా చూడకుండా దాడులకు తెగ బడుతున్నారు. అంతేకాకుండా, టీడీపీ అవినీతిని ప్రశ్నించిన ప్రభుత్వాధికారులను సైతం వదలడం లేదు. వారిపై కూడా దాడులకు తెగబడుతున్నారు పచ్చ నేతలు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ …
Read More »నంద్యాల ప్రజలకు చంద్రబాబు ఊహించని షాక్..!!
అవును, కర్నూలు జిల్లా నంద్యాల ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే, రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన చంద్రబాబు.. 2014 ఎన్నికల్లో అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా …
Read More »ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం..!!
నెల్లూరు రాజకీయాలంటే గతం వరకు ఆనం బ్రదర్సే గుర్తుకు వచ్చే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నెల్లూరు అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అనే చెప్పుకునేంత వరకు వెళ్లింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా, అలాగే దమ్మున్న నేతగా అనీల్ కుమార్ యాదవ్ ఎదుగుతున్నారు. ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తున్న అనీల్ కుమార్ యాదవ్కు ప్రత్యర్థి పార్టీలు ఈర్ష్య పడేంతలా జిల్లాలో విపరీతమైన మాస్ …
Read More »సీఎం చంద్రబాబుకు మరో బిగ్ షాక్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. …
Read More »భూమా ఫ్యామిలీ పొలిటికల్ ఛాప్టర్ క్లోజ్..!!
అక్కడ అన్నా చెల్లెళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. పేరుకి మంత్రి హోదా ఇచ్చారే కానీ.. అధికారాలు మాత్రం ఇవ్వలేదు. ఉప ఎన్నికల్లో అతడిని భుజాన ఎత్తుకుని మోశారు. ఇప్పుడు పట్టించుకునే వారే లేరు. టీడీపీ రాజకీయాలేంటో అర్థమైన ఆ అన్నా చెల్లెళ్లు అండ కోసం ఎదురు చూస్తున్నారు. తల్లి మరణంతో ఆళ్లగడ్డ నుంచి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికైన అఖిలప్రియ టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయ్యారు. కొద్ది రోజులు అంతా …
Read More »వారి దెబ్బకు వణుకుతున్న వైఎస్ఆర్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా స్వాలమ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు …
Read More »