ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, మంగళవారం జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో మైలవరం నియోజకవర్గ ప్రజలు వారి వారి సమస్యలను జగన్కు స్వయంగా చెప్పుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం లేదని, నిరుద్యోగులు అయితే, చంద్రబాబు సర్కార్ ఉద్యోగాల …
Read More »హెరిటేజ్ మరో కుంభకోణం వెలుగులోకి..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేబినేట్ మంత్రులు కలిసి రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చేసిన భూ కబ్జాల భాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతోంది. అయితే, నాడు రాజధాని నిర్మాణానికి స్థలం ఎంపిక విషయంలో సీఎం చంద్రబాబు ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావనే విషయం అందరికి తెలిసిందే. అక్కడ కాదు.. ఇక్కడ.. ఇక్కడ కాదు.. అక్కడ అంటూ ప్రజలను తప్పుదారి పట్టించి.. చివరకు ముందుగా అనుకున్న ప్రకారం …
Read More »మరో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు..?
వచ్చే నెలలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా సొమ్ము పట్టబడటం కర్ణాటకలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చిక్ బల్లాపూర్.. తిప్పగానిపల్లి వద్ద వెంకటేశ్వర ట్రావెల్స్కు చెందిన ఓ బస్సు నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 100 కోట్లపైగానే సొమ్ము ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు.. నగదును ఎక్కడికి, ఎందుకు …
Read More »తెర వెనుక చక్రం తిప్పుతున్న పవన్ ఆప్త మిత్రుడు..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సంబంధించిన రాసలీలల భాగోతాలు త్వరలో బట్టబయలు కానున్నాయా..? పవన్ కల్యాణ్ రాసలీలలపై అంతగా ఫోకస్పెట్టిన ఆ మంత్రి ఎవరు..? ఇంతకీ ఆ మంత్రి మహిళా సంఘాలను కలవడానికి గల కారణాలేంటి..? ఆ మంత్రి అవినీతి భాగోతాన్ని పవన్ బయటపెట్టాడు కాబట్టే.. ఇప్పుడు పవన్ రాసలీలల భాగోతాన్ని బయటపెట్టేందుకు ఆ మంత్రి సిద్ధమయ్యాడా..? అన్న ప్రశ్నలకు ఇటు రాజకీయ ప్రముఖులు, అటు సినీ జనాలు అవుననే …
Read More »ఒక్క పాటతో చంద్రబాబు అవినీతిని ఏకి పారేశాడు..!!
తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు భాష అంతరించి పోతున్న ప్రస్తుత రోజుల్లో.. తెలుగు భాష అంతరించి పోకూడదు.. తెలుగు వారందరం కూడా మమ్మీ, డాడీ అనే పదాలను వదిలేసి.. అమ్మ, నాన్న అనాలని, తెలుగు భాషలోనే మాట్లాడాలనే సంకల్పంతో ఉద్యమంలా కార్యక్రమాలు నిర్వహించారు ప్రముఖ తెలుగు కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. అయితే, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న …
Read More »జాతీయ రాజకీయాల్లోనే..!!
ఆయన జననేత ..ఎక్కడకి వెళ్ళిన ఏ సినిమా హీరోకి కానీ ఏపీలో ఏ రాజకీయ నాయకుడికి ముఖ్యంగా సీఎం కి రాని జనసందోహం అక్కడకి వస్తుంటారు.దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత ..వైసీపీ …
Read More »సీబీఐని, ఈడీని ఉతికారేసిన హైకోర్టు..! కారణం తెలిస్తే షాక్ ..!!
సీబీఐని, ఈడీని ఉతికారేసిన హైకోర్టు..! కారణం తెలిస్తే షాక్ ..!! అవును, సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులను హైకోర్టు ఉతికారేసింది. అయితే, నాడు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కై అక్రమంగా బనాయించిన కేసుల ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి ఒక్కొక్కటిగా …
Read More »ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం..! వైపీపీలోకి మంత్రి కుటుంబం..!!
టీడీపీ మంత్రికి దిమ్మతిరిగే షాక్..! కుటుంబం.. కుటుంబం వైసీపీలోకి..!! అవును, ఏపీ మంత్రికి కి చెందిన కుటుంబం వైసీపీలో చేరనుంది. అందుకు సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. కాగా, 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ మంత్రితో రాజకీయ విభేదాలు తలెత్తడంతో కుటుంబం.. కుటుంబం వైసీపీలో చేరేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఆ టీడీపీ మంత్రి ఎవరు..? ఆయన కుటుంబంలో రాజకీయ విభేదాలు ఎందుకు తలెత్తాయి..? వారు వైసీపీలో ఎందుకు చేరబోతున్నారు..? …
Read More »నాడు పిల్లనిచ్చిన మామను.. నేడు సీఎంను చేసిన ప్రజలను వెన్నుపో టు పొడిచాడు..!!
నాడు పిల్లనిచ్చిన దివంగత ముఖ్యమంత్రిని, నేడు ముఖ్యమంత్రిని చేసిన ఏపీ ప్రజలను నారా చంద్రబాబు నాయుడు ఊహించని రీతిలో వెన్నుపోటు పొడిచారని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ… చంద్రబాబు సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. see also : మక్కా మసీదు పేలుళ్ళ కేసులో …
Read More »త్వరలో ఆ ఇద్దరు మంత్రుల అరెస్ట్..! వాస్తవ కథనం మీకోసం..!!
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అంతేకాకుండా అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ …
Read More »