నవంబర్ 8 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో దాదాపు మూడు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు మూడు నెలలు పట్టింది. …
Read More »ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క జగన్కే ఉంది..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే, అధికారంలోకి వస్తే సమస్యలను ఎలా పరిష్కరించాలో నిరంతర ఆలోచిస్తున్న వైఎస్ జగన్ అని, అలాంటి ప్రజాదారణ కలిగిన వ్యక్తి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకపోతే జీవితంలో పంచాంగం చెప్పడం మానేస్తామని 40 మంది పండితులు కంఠాపథంగా చెప్పారు. కాగా, ఆదివారం శ్రీ …
Read More »బుల్లితెరకెక్కనున్న చంద్రబాబు అవినీతి భాగోతం..!!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అవినీతి భాగోతం త్వరలో బుల్లితెరకెక్కనుందా..? అందులో చంద్రబాబు పాత్ర, నారా లోకేష్ పాత్రలు ఎవరు పోషిస్తారు. చంద్రబాబు హత్యలు చేయించారంటూ గతంలో వచ్చిన విమర్శలను ఎలా చూపిస్తారు..? నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నిర్మాణంలో జరిగిన అవినీతి ఎంత..? నేడు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు వాటా ఎంత..? …
Read More »చంద్రబాబు ఊహించని పరిణామం..! నారా లోకేష్కు జైలు కన్ఫాం..!!
చంద్రబాబు ఊహించని పరిణామం..! ఈ దెబ్బతో లోకేష్ జైలుకే..!! అవును, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఊహించని రీతిలో.. తన తనయుడు నారా లోకేష్ జైలుకు వెళ్లనున్నాడు. అయితే, నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా దొడ్డిదారిన మంత్రి పదవిని సొంతం చేసుకున్నాడు.. అంతేకాదు. మంత్రి పదవి చేపట్టినప్పట్నుంచి అటు పంచాయతీ రాజ్ శాఖ నుంచీ.. ఇటు ఐటీశాఖలో భారీ అవినీతికి పాల్పడ్డాడు.. …
Read More »పవన్, బాబుల గురించి పచ్చి నిజాలు చెప్పిన సినీహీరో..!!
ప్రజలారా ఓటుకు నోటు బాబు, ప్యాకేజీ పవన్లతో జాగ్రత్తగా ఉండండి. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలన్న విషయాన్ని పక్కన పెట్టేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మళ్లీ రంగంలోకి దిగారు. వారి మాటలు నమ్మకండి. మొదటి నుంచి ఈ ఉద్యమంలో ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్తోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, నేను కలిసి …
Read More »అవును, అవినీతి చేస్తాం..! మీ కేంటి..!!
అవును, మేం అవినీతి చేస్తాం..! మీ కేంటి..!! టీడీపీ నేతలు అంటున్న మాట ఇదే..!! 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు… ప్రజలకు ఆకాశాన్ని చూపించి.. నేలను దోచేసిన తీరు చంద్రబాబుది.. అగ్రిగోల్డ్, విశాఖ భూ కుంభకోణం, ఇసుక దోపిడీ, ఏపీ రాజధాని అమరావతి వేదికగా కాల్ మనీ, సెక్స్ రాకెట్ ఇలా చంద్రబాబు హయాంలో జరగని అవినీతి లేదంటూ సోషల్ …
Read More »చిరంజీవి, పవన్ కల్యాణ్పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!!
ప్రజారాజ్యం దారిలోనే.. జనసేన కూడా..! ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!!, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా స్వయాన తన అన్న మెగాస్టార్ చిరంజీవి దారిలోనే వెళ్తున్నాడా..? అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి పట్టనుందా..? చిరంజీవి ఇక సినిమాలకే పరిమితం కానున్నారా..? జేఎఫ్సీ వేదికగా చంద్రబాబు అవినీతి చిట్టా బయటకు లాగుదామని యత్నించిన ఉండవల్లికి పవన్ …
Read More »నీరవ్ మోడీ, చంద్రబాబు భారీ కుంభకోణం సీబీఐ విచారణలో వెలుగులోకి ..!!
నీరవ్ మోడీ, ఇతనో వజ్రాల వ్యాపారి, అంతకు మించి ఓ స్కామ్ స్టార్. ఇటీవల కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జరిగిన భారీ కుంభకోణంతో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీ స్కామ్ స్టార్గా భారత్దేశంలోని అందరికి సుపరిచితుడయ్యాడు. నీరవ్ మోడీ పుట్టింది భారత్లోనే అయినా.. పెరిగింది మాత్రం బెల్జియంలోనే. అంతేకాదు, న్యూయార్క్లో ఏర్పాటు చేసిన తన వజ్రాల వ్యాపారానికి సంబంధించిన షాప్ ఓపెనింగ్కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను సైతం …
Read More »పవన్ కళ్యాణ్ మీ బాధ ఏంటి. మీకసలు అవగాహన ఉందా. .చంద్రబాబు
గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై శుక్రవారం శాసనమండలిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…రాజధాని, పోలవరం నిర్మాణంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘పవన్ కళ్యాణ్ రాజధానికి 1500 ఎకరాలు చాలు అంటున్నాడు. అది సరిపోదు. అమరావతికి 33 వేల ఎకరాలు ఎందుకిచ్చారని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ …
Read More »జగన్పై ఉన్న అక్రమ కేసులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విజయవంతంగా ముగిసి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై పార్టీలకు అతీతంగా సీనియర్ రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. మరో వైపు వైఎస్ జగన్పై …
Read More »