ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. ఆయన విషయానికి వస్తే 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నడూ ప్రజలపై ప్రేమ, అభిమానం చూపలేదనే చెప్పాలి. మరోపక్క అధికారాన్ని మాత్రం చాలా బాగా ఉపయోగించుకున్నాడు. అది కూడా రాష్ట్రము బాగుకోసం కాదు తన సొంత వాళ్ళకోసం, కుటుంబం కోసమే అని చెప్పాలి. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిపై …
Read More »యువత ఉద్యోగాల విషయంలో కూడా అడ్డుపడుతున్నావ్..ఇక మారవా బాబూ?
2014 అధికారంలోకి వచ్చాయక నిరుద్యోగుల కల నెరవేరుతుందని ఎంతో ఆశపడ్డారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమని చెప్పి అందరిని నమ్మించిన బాబు చివరికి గెలిచాక అందరిని నట్టేట ముంచేసాడు. దాంతో రాష్ట్రంలో యువత మొత్తం చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. జగన్ నమ్మి ఓట్లు వేసినందుకు నిరుద్యోగ యువతకు సరైన న్యాయం చేస్తున్నారు జగన్. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …
Read More »టీడీపీకి షాకిచ్చిన రాయలసీమ సీనియర్ నాయకుడు బైరెడ్డి..!
2019 ఎన్నికలలో తీవ్ర పరాభవం మూటగట్టుకున్న టిడిపికి మనుగడను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. ఒక్కొక్కరుగా నాయకులు వలస బాట పడుతున్నారు. తాజాగా రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి గురువారం రాత్రి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దేశ రాజధాని దిల్లీలో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీనడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె శబరి, తెలుగు …
Read More »చంద్రబాబుపై దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకి రాజధానిలో పర్యటించే నైతిక హక్కు లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. గత అయిదేళ్లలో రాజధానిపై మీటింగ్లో మాట్లాడటం తప్ప బాబు ఎక్కడా అభివృద్ధి చేయలేదని శంకుస్థాపన చేసిన తరువాత ఎపుడైనా చంద్రబాబు అమరావతి ప్రాంతానికి వెళ్ళారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ను భ్రష్టు పట్టించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధానికి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతుల బిడ్డలకు ఉచిత విద్య, …
Read More »రాజధానిపై చంద్రబాబు అవినీతి బయట పెడతా.. ఏపీ మంత్రి షాకింగ్ వార్నింగ్..!
చంద్రబాబు రాజధాని పర్యటనలో తీవ్రమైన పరాభవం ఎదురవ్వడానికి కారణం రాజధాని నిర్మాణం లోను రైతుల వద్ద భూసేకరణ లోను బాబు చేసిన అవినీతియే కారణం అని ఆయన గ్రహించాలని గుర్తుచేస్తూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందన్న విషయం పై వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాదరెడ్డి చెప్పారు. బాబు అమరావతి గ్రామాలలో పర్యటించి ప్రభుత్వంపై చేసిన విమర్సలను బుగ్గన తిప్పి కొట్టారు. అసలు …
Read More »అమరావతిలో బాబు కాన్వాయ్పై దాడి..ఏపీ మంత్రి కొడాలి నాని క్లారిటీ..!
ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన దాడిని టీడీపీ రాజకీయం చేస్తోంది. వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని, చంద్రబాబు, లోకేష్తో సహా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడిని అడ్డుకోవాలంటే అమరావతిలో అడ్డుకోవాలా..నిన్న కడప వెళ్లివచ్చాడు..చింతకాయ కొట్టుడు కొట్టేవారు…కాబట్టి చంద్రబాబును అడ్డుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఫుట్బాల్ ఆడుకుంటాం..అయితే ఎవరిని అడ్డుకోవాలన్న ఉద్దేశ్యం …
Read More »చిట్టి నాయుడు తట్టుకోలేకపోతున్నావా.. హెరిటేజ్కు తరలించాలనే ప్లాన్ వేస్తున్నావా ఏంటీ?
చాలా రోజుల తరువాత చంద్రబాబు తనయుడు లోకేష్ కి గట్టి కౌంటర్ ఎదురయ్యింది. నాన్నగారి అండతో ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలతో ముందుకు వచ్చి ఏది మాట్లాడినా చివరికి తన నోటి మాటలతోనే అందరి ముందు పరువు పోగొట్టుకోవడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. ఈసారి కూడా ఉల్లిపాయల విషయంలో నోరు జారిన లోకేష్ కు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. “వందకు చేరిన …
Read More »టీడీపీకి భారీ షాక్.. ఎమ్మెల్యే రాజీనామా !
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండు సార్లు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అంటూ వంశీ చంద్రబాబుకు లేఖ రాశారు.గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి టాటా చెప్పేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ పంపారు. అసలు తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాను రాజీనామాకు దారితీసిన అంశాలేవీ …
Read More »బ్రేకింగ్..అమరావతిలో చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన రైతులు..!
అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబుకు అడుగడుగునా రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ రోజు ఉదయం నల్ల జెండాలు, పోస్టర్లతో చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడ్డారు. టీడీపీ నేతల దాడులపై రాజధాని ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని రైతులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్థం చేశారు. రాజధాని పేరుతో అందరికీ ప్లాట్లు, ఇంటికో ఉద్యోగం, ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తానని …
Read More »అప్పుడు ఎన్టీఆర్ పై నువ్వు చెప్పులు వేయిస్తే ఇప్పుడు నీపై రైతులు చెప్పులు వేసారు.. సరిపోయిందా చంద్రబాబు.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన అత్యంత వివాదాస్పదం అవుతుంది. రాజధానిని పరిశీలిస్తారని వెళ్లిన చంద్రబాబుకు రైతులు భారీ షాక్ ఇచ్చారు. అంతేకాదు.. కొందరైతే బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరి కొందరు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై చెప్పులు కూడా వేశారు. అయితే ఈ ఉదంతాన్ని పలువురు ఎన్టీరామారావు పై చెప్పులు వేసిన ఘటనను గుర్తు చేసుకున్నారు. పిల్లనిచ్చి పార్టీలో పదవిని …
Read More »