ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మద్యపాన నిషేధం పట్ల మరో అడుగు ముందుకేసి 40శాతం మరిన్ని మద్యం షాపులను తగ్గించేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన మాటలు అక్కడ సభికులను ముఖ్యంగా మద్యానికి బానిసైన వాళ్లను కంటతడి పెట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మధ్యనే సందర్భంగా మద్యం షాపులను తను తగ్గిస్తుందని 8 తర్వాత దొరకదని జగన్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ తాను ఎన్నికలకు …
Read More »చంద్రబాబుకు భారీ షాక్.. ఇద్దరు మాజీ టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీ నుంచి వలసలు ఊపందుకున్నాయి. ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాబాటలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిలో ఒకరు గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కాగా, మరొకరు కృష్ణా జిల్లా, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ధూళిపాళ నరేంద్ర టీడీపీలో యాక్టివ్గా లేరు వరుసగా 5 సార్లు గెలిచిన …
Read More »చంద్రబాబు ఇది గుర్తుపెట్టుకో…ప్రజాకంటకుడిని సమర్థించడమంటే ప్రజల్ని అవమానించడమే !
చంద్రబాబుకి అధికారం కోల్పోవడంతో బ్రెయిన్ మొత్తం వాష్ అయిపోయిందనుకుంట. ఏవేవో కూతలు కూస్తున్నారు. ఎలాంటి మాటలు మాట్లాడిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయనకు తెలీదు పాపం. టీడీపీ హయంలో ఎన్నో దౌర్జన్యాలు, అన్యాయాలు, రౌడీ పాలన జరిగిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబుకి తెలిసే మరియు ఆయన అండతోనే ఇవన్నీ జరిగాయి. దీనిపై ఘాటుగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “మాజీ రౌడీ షీటర్, తహసీల్దార్ …
Read More »మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నాడు.. ప్రజల భవిష్యత్తు తాకట్టుపెట్టి దిగిపోయాడు.. !
మీ భవిష్యత్తు నా బాధ్యత..ఎన్నికల ముందు మాజీ సీఎం చంద్రబాబు ఈ నినాదం పదేపదే చెప్పేవాడు. అది నిజమే కాకపోతే రివర్స్ లో.. మీ భవిష్యత్తు నాతాకట్టులో అని చెప్పుకోవాల్సి ఉంటుంది. విషయంలోకి వస్తే కారు చౌకగా సౌర విద్యుత్ యూనిట్ రూ 2.8 కి ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా తెలంగాణ తమిళనాడు కర్ణాటక సంస్థలు ముందుకొచ్చాయి. అలాగే కేంద్ర సంస్థ NTPC(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) కూడా …
Read More »జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం..!
ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కృష్ణాజిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పలు వ్యాఖ్యలు చేశారో.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. వంశీ మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, ధర్మారెడ్డి సత్యం కూడా ఆ నావను పైకి తీసుకురాలేడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీని కాపాడుకోగలడని, ఎన్టీఆర్ …
Read More »ఏంటీ…చింతమనేని ఆదర్శంగా తీసుకోవాలా.. నీకసలు సిగ్గుందా చంద్రబాబు..!
ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీలో అరెస్ట్ అయి గత రెండు నెలలుగా ఏలూరు జైల్లో ఉన్న వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, దుగ్గిరాల గ్రామంలో చింతమనేనిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామార్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని …
Read More »చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు..అక్రమాస్తుల కేసులో విచారణకు ఆదేశాలు..!
దేశంలోనే 18 కేసుల్లో స్టేలు తెచ్చుకుని, పొద్దున లేస్తే నేను నిప్పు అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు తుప్పు వదలగొట్టేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం గట్టి షాకే ఇచ్చింది. బాబుగారి అక్రమాస్తులపై 14 ఏళ్ల క్రితం అంటే మార్చి 14, 20005 న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన …
Read More »చంద్రబాబుకి పేద పిల్లలు చదవడం ఇష్టం లేదనుకుంట..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ చేస్తున్న మంచి పనులకు సపోర్ట్ చేస్తే ఆ మర్యదనే వేరుగా ఉంటుంది. కాని చంద్రబాబు మాత్రం ఓడిన కోపంలో ఏం చేస్తున్నాడో ఆయనకే అర్దంకావడంలేదు. అంత దారుణంగా ప్రజలు ఓడించారు అంటే ఏం చెయ్యలేదనే కదా అర్ధం. ఇప్పుడు చివరికి పిల్లల విషయంలో కూడా అడ్డుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ …
Read More »చింతమనేని పక్కన కూర్చొని రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించబోనంటున్న చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. జిల్లాలోని ఏలూరు వెళ్లి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వరుసగా పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు పరామర్శించారు. అండగా ఉంటానని, పార్టీ తరుపున మద్దతు ఇస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే చింతమనేని కలిసిన అనంతరం …
Read More »లోకేష్, చంద్రబాబులపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాటల దాడి టీడీపీని అతలాకుతలం చేస్తోంది. చంద్రబాబు, లోకేష్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వంశీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే వంశీకి మద్దతుగా కొడాలి నాని వంటి వైసీపీ నేతలు బాబు, లోకేష్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది ఇప్పుడు మరో వైసీపీ నేత లక్ష్మీ పార్వతి చంద్రబాబు, లోకేష్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. …
Read More »