గత ప్రభుత్వ హయంలో ప్రైవేట్ స్కూల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. ప్రభుత్వ స్కూల్స్ ను పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం పేరుతో ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని ప్రైవేట్ సంస్థలో చదివిస్తున్నారు. ఈపరంగా కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ లాభపడుతున్నారు. ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని సంచలన నిర్ణయం తీసుకుంటే దానిపై బురద జల్లుతున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ …
Read More »పవన్ను కలిసిన టీడీపీ నేతలు..చంద్రబాబు ఇసుక దీక్షకు జనసేన మద్దతు..!
ఏపీలో ఇసుక కొరత అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరతపై నారావారిపుత్రరత్నం లోకేష్ నాలుగుగంటల నిరాహారదీక్ష చేయగా..పవన్ కల్యాణ్ వైజాగ్లో లాంగ్ మార్చ్ పేరుతో రెండున్నర కిలో మీటర్ల షార్ట్ మార్చ్ చేశాడు. ఇప్పుడు బాబుగారు కూడా రంగంలోకి దిగాడు..ఈ నెల 14 న విజయవాడలో 12 గంటల ఇసుక దీక్షకు రెడీ …
Read More »రేపటి నుంచి జగన్ ఇసుక వారోత్సవాలు ప్రారంభిస్తుంటే..రేపే దీక్ష చేస్తున్న చంద్రబాబు !
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కక్కడ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. దీంతో ఇసుక తీయడం కష్టతరంగా అసాధ్యంగా మారింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి భవన నిర్మాణ కార్మికులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వర్షాలు తగ్గిన తర్వాత ఇసుక తీసి ఆ సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు ఎవరు సెలవులు పెట్టొద్దని ఇసుక పై ఓ వారం …
Read More »టీడీపీ అధినేతపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్టీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మోదీ మళ్లీ అధికారంలో ఎలా వస్తాడో చూస్తా..ఆగర్భశత్రువులైన కాంగ్రెస్తో చేతులు కలిపాడు. సోనియా, రాహుల్తో చెట్టాపట్టాలేసుకుని దేశమంతటా తిరుగుతూ..లేస్తే నేను మనిషిని కాదన్నట్లుగా.. మోదీని దింపేస్తా అంటూ రంకెలు వేసాడు. అయితే ముందస్తు తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న పాపానికి అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.ఇక టీడీపీ అడ్రస్ గల్లంతు అయింది. అటు …
Read More »మా దృష్టిలో టీడీపీ, చంద్రబాబు అంటరాని వాళ్లు..!
ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉప అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ మరియు చంద్రబాబుని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు ఎన్ని తపస్సులు చేసిన టీడీపీ తో కలిసే సమస్యే లేదని తేల్చి చెప్పారు. బాబు తన పార్టీ తరుపు నుండి నేతలని పంపించి మీడియాకు లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వారిని ఎవరూ పట్టించుకోరని. టీడీపీ లో చివరికి చంద్రబాబు మరియు …
Read More »స్పీకర్ తమ్మినేని సీతారామ్ను అసభ్య వ్యాఖ్యలతో దారుణంగా కించపర్చిన టీడీపీ వెబ్సైట్…!
రాజకీయంగా ఎంతటి శత్రువైనా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటే వారిని గౌరవించడం సంప్రదాయం. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం ప్రత్యర్థి పార్టీల నాయకులు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నా సరే వారిపై బురద జల్లేందుకు…వారిపై వ్యక్తిగతం దూషింపజేసేందుకు కూడా వెనుకాడడని తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్పై తెలుగు దేశం ఆన్లైన్ దినపత్రిక రాసిన అనుచిత కథనం బట్టి అర్థమవుతోంది. నవంబర్ 11, సోమవారం ఎడిషన్లో నాడు పదవుల కోసం గుడ్డలూడదీసుకుంది …
Read More »ఆర్ధిక క్రమశిక్షణే లేని గత ప్రభుత్వం చివరికి అప్పులే మిగిల్చింది..!
రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వానికి ఆర్ధిక క్రమ శిక్షణ లేదని నలబై వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ లో పెట్టి వెళ్లిందని అన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారాం ని కలిసిన బుగ్గన రాష్ట్రానికి ఆర్ధిక సాయం చెయ్యాలని కోరడం జరిగింది. గత ప్రభుత్వ హయంలో రాష్ట్రం అప్పులపాలుకు గురయిందని వివరించారు. ప్రభుత్వ ఏర్పాటు తరువాత …
Read More »బాబు పాదం మోపితే శని ఎంటర్ అయినట్టే..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !
గత ఎన్నికల్లో అటు తెలంగాణ, ఇటు ఏపీలో రెండు చోట్ల టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు అడుగుపెడితే ఎక్కడైనా నాశనమే అనడానికే ఉదాహరణ కూడా ఉంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. ఇదంతా చంద్రబాబు దయవల్లె అని చెప్పాలి. ఎందుకంటే బాబు ఇక్కడ అడుగుపెట్టకుండా ఉంటే కాంగ్రెస్ కు కనీసం రెండు సీట్లు ఐనా పెరిగి ఉండేవేమో మరి. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి. …
Read More »చంద్రబాబు మీకు అల్జీమర్స్ ఉంది.. రాష్ట్ర ప్రజలకు లేదు.. గుర్తుపెట్టుకోండి..!
చంద్రబాబుగారికి అల్జిమర్ ఉంది కదా అందుకే గతాన్ని మర్చిపోతుంటారు అంటూ వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి చంద్రబాబును విమర్శించారు. అందులో భాగంగానే పాపం ఆయనమీద ఉన్న కేసుల గురించి వాటిపై ఉన్న స్టేల గురించి మర్చిపోయారు. కక్ష పూరితంగా జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలు కలిసి కక్ష పూరితంగా పెట్టిన కేసుల గురించి మాట్లాడుతున్నారు. పాపం పక్కనున్న వారైనా గుర్తు చేయాల్సింది ఆ అక్రమ కేసులలో తన వంతు …
Read More »ఏపీ ప్రభుత్వంపై ఆ ప్రచారం అవాస్తవం.. టీడీపీ, జనసేన అనుకూల పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రం నుంచి రిలయన్స్ , అదానీ సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకుని వెళ్లిపోతున్నాయంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వివిధ పత్రికలలో వచ్చిన వార్తలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం వివాదాస్పదమైన భూములను రిలయన్స్ గ్రూపునకు కేటాయించడంతో ప్రస్తుత ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా …
Read More »