Home / Tag Archives: Chandrababu (page 94)

Tag Archives: Chandrababu

టీడీపీలో చేరి పొరపాటు చేశా..తప్పుని సరిదిద్దుకుంటాను..జగన్ సమక్షంలో వైసీపీలోకి !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రోజురోజికి మరీ దారుణంగా తయారవుతుంది. సొంత పార్టీ నాయకులే బాబుకు చుక్కలు చూపిస్తున్నారట. బాబు ఇటు అధికార పార్టీ పై బురద జల్లడం, అటు తన పార్టీ నాయకులను బుజ్జగించడం అతడికి తలనొప్పిగా మారాయట. ఇక ప్రస్తుతం బాబుకి మరో జలక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తన సొంత గూటికి వెళ్ళిపోయాడు. జగన్ సమక్షంలో వైసీపీలోకి వెళ్ళిపోయాడు.  ఆయనను జగన్ కండువా …

Read More »

టీడీపీ భారీ కుట్రను బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఏకంగా 2వేల మందితో !

2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాటు ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజా విశ్వాసం కోల్పోయింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటాలతో జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండటంతోపాటు పాదయాత్రతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ గెలవడానికి టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు మాత్రం సోషల్ మీడియా నే.. అయితే వైయస్సార్సీపి కోసం గతంలో పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు పనిచేశారు. సోషల్ …

Read More »

చింతమనేని ప్రభాకర్ కు మూడేళ్ల జైలు శిక్ష..ఈ సారి ఎన్నికల్లో నో ఎంట్రీ..!

పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యే గా పేరుగాంచిన చింతమనేని ప్రభాకర్ కు ఎట్టకేలకు జిల్లా కోర్టు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. గత 2014 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. టీడీపీ అండతో ఇష్టానుసారంగా చెలరేగిపోయారు. చంద్రబాబు ప్రోద్బలంతో చెలరేగిపోయారు. ఈ క్రమంలో చింతమనేని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక అక్రమ రవాణా చేయడం, అడ్డొచ్చిన అధికారులు కొట్టడం, …

Read More »

టీడీపీ ఓడినప్పటి నుండి ఒకటే ఏడుపు..వీళ్ళకి జీవితంలో బుద్ధి రాదంటారా..?

గత ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి, గెలిచిన టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో ప్రజలను ఎన్నో కష్టాలకు గురిచేశారు. రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. అలాంటి చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న ఏపీ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. అంతేకాకుండా అఖండ మెజారిటీతో వైసీపీ ని గెలిపించారు. అప్పటినుండి ఆ పార్టీపై ఏదోక రూపంలో ఏడుస్తూనే ఉంది. అప్పటినుండి అనే …

Read More »

బాబును కాపాడేందుకు పచ్చ మీడియా ఎన్ని చేసినా..చివరికి శూన్యమే..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. దీనిపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని మొన్నటి దాకా ప్రజెంటేషన్లతో చావగొట్టిన చంద్రబాబ ఇప్పడేమో సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించాడు. పాతాళంలోకి జారి పోయాడు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ మీడియా బయటకు లాగలేదు అని అన్నారు. …

Read More »

విడదల రజినీ పై వింత రాజకీయం చేస్తున్న టీడీపీ..!

చిలకలూరు పేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని పై టీడీపీ రాజకీయం చేస్తుంది. తనపై తన కుటుంబ సభ్యుల పై అవాస్తవాలను ప్రచారం చేసి శృతిమించడంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అవమానిస్తావా అంటూ క్లాస్ తీసుకున్నారు. అయితే ఈ విషయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి విమర్శించారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన విడుదల రజిని మాజీ …

Read More »

వారి కంట్లో చంద్రబాబు కన్నీరు రప్పిస్తే..జగన్ కన్నీరు తుడిచారు !

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పనిచేస్తున్న 3720 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు జగన్ ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. కొన్ని నెలల క్రితమే వారి వేతనాలు ఆగిపోయాయి. అసోసియేషన్ ప్రతినిధులు సమస్యను ఎడ్యుకేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను అధికారులకు వివరించారు. అయితే ఈ విషయంపై విచారణ జరిపి తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. దాంతో వెంటనే వేతనాలు విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించారు అంతేకాకుండా …

Read More »

టీడీపీపై మరో బాంబు పేల్చిన ఏపీ ప్రభుత్వం..!

సంచలన నిర్ణయాలకు మారుపేరైన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై మరో బాంబు పేల్చారు. ఈ విషయాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. ముఖ్యంగా భూముల విషయంలో, రికార్డుల విషయంలో టీడీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఆయన ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పటికీ 3.3కోట్ల ఎకరాల భూమి ఉందని ఈ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో సరైన రికార్డులు లేని …

Read More »

చంద్రబాబుకి భయం మొదలైంది…అందుకేనా ఈ ప్రయత్నాలన్నీ..?

వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ మీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే సోషల్ మీడియా పోస్టింగులపై మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చిపోరని చంద్రబాబుపై  ధ్వజమెత్తారు. మరో ట్వీట్ లో ‘దొంగే దొంగ అని …

Read More »

చంద్రబాబు, ఎల్లోమీడియాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి..!

ఏపీలో సీఎం జగన్‌పై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తూ, రాజధానితరలింపు, పోలవరం రివర్స్‌టెండరింగ్, అద్దె కొంప కూల్చివేత, పల్నాడు దాడులు, కోడెల ఆత్మహత్య, సోషల్ మీడియా బూతుపురాణం..ఇలా వరుస డ్రామాలతో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు, లోకేష్‌తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు నానా తంటాలు పడుతున్నాయి. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్, ఎల్లోమీడియాను కలిపి ట్విట్టర్‌లో తనదైన సెటైరికల్ ట్వీట్లతో ఉతికి ఆరేశాడు. వివరాల్లోకి వెళితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat