Home / Tag Archives: Chandrababu (page 99)

Tag Archives: Chandrababu

వాడుకుని వదిలేయడం..చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య…!

ఎవరినైనా సరే తన అవసరాలకు వాడుకోవడం..అవసరం తీరాకా…వదిలేయడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అంటారు. తన అవసరం ఉన్నంత వరకు వారితో సన్నిహితంగా మెలుగుతారు…ఇక వారితో అవసరం తీరిందా..కన్నెత్తి కూడా చూడరు. చేరదీసి, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు నమ్మకస్తుడిలా ఉంటూ..ఆయనకే వెన్నుపోటు పొడిచి, సీఎం పదవి నుంచి దించేసి, తెలుగు తమ్మళ్లతో చెప్పులు వేయించి, ఆయన మరణానికి కారకుడు అయిన చంద్రబాబు..మళ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఓట్ల కోసం …

Read More »

బ్రతికున్నప్పుడు చెడ్డ పేరు తెచ్చి, ఇప్పుడు శవ రాజకీయాలకు తెరలేపుతున్న నారా రూపరాక్షసుడు

2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి, రైతులకు ఎన్నో ఆశలు చూపించి చంద్రబాబు గెలిచాడు. అలాంటి వ్యక్తి గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసాడు. దాంతో రాష్ట్రంలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు తన కుటుంబ బాగుకోసమే చూసుకున్నాడు తప్ప ప్రజలకు మాత్రం చేసిందేమీ లేదు. చంద్రబాబుకు రాజకీయ పిచ్చ ఎక్కువగానే ఉందని చెప్పాలి ఎందుకంటే అప్పట్లో …

Read More »

ఆ మూడు తప్పులే కోడెలను ముంచాయా..?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. మరోవైపు కోడెల గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు చెబుతున్నారు .. తాజాగా కోడెల మృతికి సంబందించి మేనల్లుడు సాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్తికోసం కొడుకు శివరామే తండ్రిని హత్య చేశాడని అన్నారు. ఇక అప్పట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడెల పొదిలిలో ఉన్న సమయంలో అతని ఇంట్లో …

Read More »

ఫోన్ చేసి పరామర్శించినా, చలో ఆత్మకూరుకు పిలిచినా కోడెల బ్రతికేవారు చంద్రబాబు.. మళ్లీ ఎందుకీ డ్రామాలు.!

తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వారి సతీమణికి జరిగిన అన్యాయాన్ని ఎవ్వరు పూడ్చలేరు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియచేసి, కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పడం, రాజకీయాలకు తావ్వివకుండా నడచుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. అయితే సహజ మరణం కాని పరిస్థితులలో విచారణ కోరడం, ప్రజల్లోని అనుమానాలను నివృత్తి చేయడం …

Read More »

కోడెల, చంద్రబాబు మధ్య వాగ్వాదం..వాడుకొని వదిలేసాడా..?

ఇటీవలే కోడెల మరియు అతని కుటుంభం వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, అతడిని సస్పెండ్ చెయ్యాలని టీడీపీ నాయకులు కొందరు అతడిపై వత్తిడి తీసుకొచ్చారు. కచ్చితంగా సస్పెండ్ చెయ్యాలని చంద్రబాబు కూడా ఈ మధ్యకాలంలో కోడెలతో అన్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి కోడెల కూడా చంద్రబాబుతో వాగ్వాదానికి దిగాడని తెలుస్తుంది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణం మీ తండ్రీకొడుకులేనని…అప్పట్లో ఓటుకు …

Read More »

కోడెలను చంపేసారా..?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. అనంతరం కొంత సమయానికి అది గుండెపోటు గా తేలింది. ఈ క్రమంలో కోడెల చేసిన కొన్ని విషయాలు వివాదాన్ని రేపుతున్నాయి. కోడెల కొడుకు ఇంట్లోనే గొడవ పడ్డారనే వార్తలు కూడా వస్తున్నాయి.దీంతో కోడెల డెత్ మిస్టరీగా మారుతుంది. కోడెల చనిపోయిన తరువాత శవాన్ని గంట పాటు ఇంట్లోనే పెట్టుకొని …

Read More »

రివర్స్ టెండరింగ్‌పై పచ్చపత్రికలో అసత్యకథనాలు..మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ ఫైర్…!

చంద్రబాబు సర్కార్ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సీఎం జగన్ రివర్స్ టెండరింగ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజక్టు నిర్మాణంలో హెడ్‌ వర్క్స్, హైడల్ ప్రాజెక్టు పనులలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ అయిన నవయుగను తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. పోలవరం ప్రధాన డ్యామ్‌లో మిగిలి ఉన్న పనికి రూ.1771. 44 కోట్ల విలువతో పార్ట్ ఏ గా, పోలవరం …

Read More »

కత్తులతో తెలుగు తమ్ముళ్ల వీరంగం..పల్నాడులో బయటపడిన బాబు బండారం..!

పల్నాడులో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ…పునరావాస కేంద్రాలు తెరిచి…ఛలో ఆత్మకూరు అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడిన సంగతి తెలిసిందే. గ్రామస్థాయిలో జరిగిన వ్యక్తిగత కక్షలకు రాజకీయ రంగు పులిమి వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేశాడు. అయితే పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి పునరావాస కేంద్రాల్లోని టీడీపీ కార్యకర్తలను వాళ్ల ఊళ్లకు పంపించారు. దీంతో ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగింది. అయితే పల్నాడులో టీడీపీ …

Read More »

చంద్రబాబుకు షాక్…వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సుజనా, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్ వంటి కీలక నేతలంతా బీజేపీలో చేరగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూపుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇవాళ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి …

Read More »

మీరు దోపిడీ చేసిన వేల కోట్లు కక్కిస్తాం..!

గత ఐదేళ్ళ పాలనలో టీడీపీ చేసిన దౌర్జన్యాలు, అన్యాయాలు లెక్కలేనన్ని ఉన్నాయి.రైతులకు, పేదలకు చెందాల్సిన సొమ్ము మొత్తం నొక్కేసారు. రైతులను ఆశపెట్టి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు.పుల్లారావు, ఉమా, కోడెల ఇలా ప్రతీఒక్కరు తమ సొంత ప్రయోజనాలు కోసం ప్రభుత్వం సొమ్ము ఉపయోగించుకున్నారు. కొన్ని వేల కోట్లు రూపాయలు స్కామ్ చేసారు. రైతులకు కనీసం పనులుకు కూడా చెయ్యలేదు. ఈమేరకు బొండా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat