Politics ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తాజాగా పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని అందుకే ఇప్పుడు పనుల్లో జాప్యం జరుగుతుందని అన్నారు.. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ సీజన్లో ఎలాగైనా పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని చెప్పుకొచ్చారు డయా ఫ్రమ్ వాల్ తప్పుగా వేయటం వల్లే ఇంత జాప్యం …
Read More »Politics : కాపులు గెలిస్తే కమ్మల్ని చంపేస్తారని చంద్రబాబు ప్రచారం చేయడం వల్లే చిరంజీవి ఓడిపోయాడు పోసాని..
Politics సినీ నటుడు పోసాని మురళీకృష్ణ తాజాగా చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడ్డారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నమ్మి చంద్రబాబు దగ్గరికి వెళ్తున్నాడని కానీ చంద్రబాబు ఎంత మోసగాడో పవన్ కళ్యాణ్ కి తెలియడం లేదంటూ చెప్పుకొచ్చారు.. మురళీకృష్ణ తాజాగా చంద్రబాబు నాయుడు పై వైరల్ కామెంట్స్ చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు వంచన తెలియక పవన్ కళ్యాణ్ అతని ఫంచన చేరాలనుకుంటున్నాడు అంటూ …
Read More »చంద్రబాబు ” పనికిమాలిన” వ్యాఖ్యలకు జీఎన్రావు అదిరిపోయే కౌంటర్…!
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయచ్చు అంటూ జీఎన్రావు కమిటీ నివేదిక ఇచ్చిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ…. జీఎన్ రావు పనికిమాలిన అధికారి అని.. ఆయన పేరుతో కమిటీ వేశారని దూషించాడు.. జీఎన్రావు ప్రభుత్వ శాఖల్లో సమర్థవంతంగా పని చేసిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన నేతృత్వంలో రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఈ మేరకు …
Read More »