కార్మికులు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటి నుంచి లంచం అడిగిన వాణ్ని తన్నాలని అన్నారు సీఎం కేసీఆర్. లంచం అడిగితే అక్కడే చెప్పుతీసుకొని ఓ దెబ్బ కొట్టాలని సూచించారు. ఎవరైనా ఏమైనా అంటే తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. అడుగు తీసి అడుగు వేస్తే లంచాలు తీసుకొనే సంస్కృతి బంద్ కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ప్రగతి మైదానంలో …
Read More »కేంద్రానికి మంత్రి కేటీఆర్ కీలక సూచన
రైతులు అనారోగ్యానికి గురైనా, అకాలమరణం చెందినా రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన ఓ ట్వీట్లో పేర్కొన్నారు. రూ.5 లక్షల పరిహారం రైతన్నల సంక్షేమంలో కీలక ముందడగు అని పేర్కొంటూ కేంద్ర మరిన్ని నిర్ణయాలు తీసుకుంటేనే నిజమైన అచ్చేదిన్ అని వివరించారు. see …
Read More »సమైక్య రాష్ట్రంలో ఆదిలాబాద్కు తీవ్ర అన్యాయం.. సీఎం కేసీఆర్
అన్ని వనరులున్న ఆదిలాబాద్ జిల్లాకు సమైక్య రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్లోని డైట్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులను సమృద్ధిగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని చెరువుల అభివృద్ధికి రూ.500కోట్లు ఖర్చు చేస్తున్నామని.. వీటి ద్వారా దాదాపు 20వేల …
Read More »చనాఖా- కొరాటా బ్యారేజీ పనులను పరిశీలించిన కేసీఆర్
ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దున పెన్గంగా నదిపై నిర్మిస్తున్న చనాఖా-కొరాటా బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. తొలుత ప్రత్యేక హెలీకాప్టర్లో బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులను ఏరియల్ సర్వే చేశారు. ఆ తర్వాత కాన్వాయి ద్వారా బ్యారేజీ స్థలానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రులు హరిష్రావు, జోగు రామన్న, ఇంద్రకరణ్రెడ్డి స్వాగతం పలికారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కేశవరావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ సీఎం వెంట ఉన్నారు …
Read More »మార్కెట్ కమిటీ ఛైర్మన్లకు శుభవార్త చెప్పిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ లకు గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు.మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ల గౌరవ వేతనం పెంచుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పెంచిన వివరాలు ఇలా ఉన్నాయి.సెక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ కు 25 వేల రూపాయలు,స్పెషల్ గ్రేడ్ కమిటీ లకు నెలకు 20 వేల రూపాయలు ,ఇతర మార్కెట్ కమిటీ లకు నెలకు 15 వేల రూపాయల గౌరవ …
Read More »సభలో సీఎం కేసీఆర్ విసిరిన ఛలోక్తికి ప్రజలందరూ ఫిదా ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పీచ్ సందేశాత్మకంగా ..వివరణాత్మకంగా..ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులు ,సంఘటనలు ,ప్రజల జీవనశైలి ఇలా పలు అంశాల ఆధారంగా ఉంటుంది.అంతే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే స్పీచ్ లో మధ్య మధ్యలో వచ్చే ఛలోక్తులు ,సామెతలు ,కథలు అందర్నీ ఆకట్టుకుంటాయి. అంతగా ప్రభావితం చేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్ .తాజాగా రాష్ట్రంలో కరీంనగర్ లో రైతుసమన్వయ సమితి ప్రాంతీయ …
Read More »రైతును రాజు చేయడమే టీ సర్కార్ లక్ష్యం..! – కేసీఆర్
రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు.భారతదేశంలో 70వేల టీఎంసీల సాగు నీరు లభ్యమైనప్పుడు రైతు రాజు ఎందుకు కాలేదని ప్రశ్నించారు.రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఇవాళ నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహించే పరిస్థితి రావాలని సూచించారు. see also :హాట్సాఫ్ కేసీఆర్..! …
Read More »హాట్సాఫ్ కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న హైదరాబాద్ మహానగరం పరిధిలోని రాజేంద్రనగర్ లో రైతు సమన్వయ సమితి సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులతో మాట్లాడిన అంతరం రైతుల నుండి సలహాలు ,సూచనలు కోరుతున్న సమయంలో ఓ రైతు సభా వేదిక ఎదురుగా ఉన్న గ్యాలరీ లో సూర్యాపేట జిల్లాకు చెందిన మాలోతు కృష్ణా …
Read More »రెండు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ ,అదిలాబాద్ జిల్లాల్లో మూడు రోజులు పర్యటించనున్నారు.ఈ క్రమంలో ఈ రోజు (సోమవారం-26) ఉదయం పదిన్నరకు ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి కరీంనగర్ కు వెళ్లనున్నారు.రైతు సమన్వయ సదస్సులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ మైదానంలో 15జిల్లాల రైతు సమన్వయ సభ్యులతో సమావేశం అవుతారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సదస్సు జరగనుంది. సదస్సుకు దాదాపు 10 వేల …
Read More »రైతు బాగుపడిన రోజే నిజమైన పండుగ.. సీఎం కేసీఆర్
రైతులకు కనీస మద్దతు ధర వచ్చి.. రైతు బాగుపడిన రోజే నిజమైన పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు సమన్వయ సమితుల తొలి ప్రాంతీయ సదస్సు జరిగింది . ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..ఏ మండలానికి ఆ మండల ఎమ్మార్వోనే రిజిస్టర్ గా …
Read More »