ఏపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నవారు ఒ ఆశ్చర్యకరమైన అంశాన్ని గమనించారు. ఇంకా చెప్పాలంటే ఓ ప్రత్యేక రికార్డ్ను కూడా సృష్టించారు. అలా రికార్డ్ సృష్టించింది కూడా ఓ ముగ్గురు ప్రముఖమైన నాయకులు. అది కూడా వేర్వేరు పార్టీల్లో ఉన్న ముఖ్యనేతలు కావడం. ఆ ముగ్గురే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. …
Read More »గాలి జనార్ధన్ రెడ్డి ఎంట్రీతో మారిపోయిన కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ..!
కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం వెలువడ్డాయి .ఈ క్రమంలో మొత్తం 224స్థానాలల్లో 222స్థానాలకు ఎన్నికలు జరిగాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మొత్తం డెబ్బై ఎనిమిది స్థానాలు,బీజేపీ పార్టీకి నూట నాలుగు స్థానాలు,జేడీఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది స్థానాలు,ఇతరులకు రెండు స్థానాలు వచ్చాయి. అయితే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నరును కోరాలని నిర్ణయం తీసుకుంది. అయితే …
Read More »కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ..!
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం ఉదయం విడుదలైన సంగతి తెల్సిందే .మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు రెండు వందల ఇరవై రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఉదయం పదకొండు గంటల లోపే ప్రకటించబడ్డాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ డెబ్బై ఆరు,బీజేపీ పార్టీ నూట ఐదు స్థానాలు ,జేడీఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలు ,ఇతరులు రెండు …
Read More »100స్థానాల మార్కును దాటినా జాతీయ పార్టీ ..!
యావత్తు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ అతిపెద్ద పార్టీగా ..ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందో ఎన్నికల కౌంటింగ్ మొదలైన మూడు గంటలకే తేలిపోయింది .ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల ఇరవై ఒక్క స్థానాల్లో కౌంటింగ్ పూర్తై సరికి ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అరవై ఏడు స్థానాల్లో ,బీజేపీ నూట ఏడు స్థానాల్లో …
Read More »హాంగ్ దిశగా కర్ణాటక రాష్ట్ర ఫలితాలు ..ఆందోళనలో బీజేపీ ,కాంగ్రెస్ ..!
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఇటివల మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదల కానున్నాయి.అందులో భాగంగా ఈ రోజు ఉదయం మొదలైన కౌంటింగ్ క్షణ క్షణానికి తారుమారు అవుతున్నాయి . ఒక రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలుస్తుండగా మరోసారి బీజేపీ పార్టీ ఆధిక్యంలోకి దూసుకుపోతుంది.ఈ క్రమంలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల పదహారు స్థానాల్లో …
Read More »మొత్తం 211స్థానాలు ..లీడింగ్ ఎవరు ..?.ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ..!
యావత్తు దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి .అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాలకు ఇటివల ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ రోజు మంగళవారం ఉదయం నుండి ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ చాలా రసవత్తంగా సాగుతుంది .ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల పదకొండు స్థానాల్లో …
Read More »కర్ణాటక ఎన్నికల ఫలితాలు .192స్థానాల్లో హస్తానికేన్ని..కమలానికేన్ని..!
దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలవుతున్నాయి .అందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం నూట తొంబై ఒక్క స్థానాల ఫలితాలు విడుదల కాబోతుండగా అందులో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ డెబ్బై ఎనిమిది ,బీజేపీ ఎనబై రెండు స్థానాల్లో ముందంజలో ఉంది .జేడీఎస్ ముప్పై …
Read More »త్వరలో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్..!
తనకు గుర్తింపు వచ్చేవరకు తెలంగాణ టీడీపీని వాడుకొని…టీ.టీడీపీలో కీలక నేతగా, చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా ఉండి..తన అవసరం కోసం కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్లో ఉంచిన సంగతి తెలిసిందే. దీంతో రేవంత్ ఆవేదనలో ఉన్నారు. ఈ మధ్య ఆయన మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు తనకు చాలా హామీలు …
Read More »మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు …!
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పరిపాలన అందిస్తుంది అని….ప్రజలే ప్రభుత్వం పథకాల పై పాఠాలు చెప్తున్నారు అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు…రాష్ట్రంలో సిద్ధిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రాజేందర్ అతని అనుచరులతో కలసి మంత్రి హరీష్ రావు సమక్షంలో తెరాస పార్టీలో చేరారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్ -టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు .తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు అయిన వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . ఆయన రేపు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ …
Read More »