Home / Tag Archives: congress (page 40)

Tag Archives: congress

ప్రజలే శ్వాసగా ప్రజాసేవయే లక్ష్యం

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు..ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు …

Read More »

చిక్కుల్లో కేరళ సీఎం

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చిక్కుల్లో పడ్డారు. సీఎం విజయన్ కుమార్తె వీణకు ఓ ప్రైవేట్ కంపెనీ రూ  కోటి ఏడు లక్షలు చెల్లించడంపై న్యాయ విచారణ చేయించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమార్తె వీణకు చెందిన ఎక్సాలజిక్ సొల్యూషన్స్ కంపెనీతో కొచ్చిన్ మినరల్స్ రూటైల్ లిమిటెడ్ సరిగ్గా ఏడేండ్ల కిందట ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఎలాంటి సేవలు లేకుండా వీణ ,ఆమె కంపెనీకి ప్రతి నెలా …

Read More »

చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్

చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్ర  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి అని ఆరోపించారు ప్రభుత్వవిప్ భానుప్రసాద్ . టీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు.. మాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. చిల్లర పనులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిడితే హీరోలు నాయకులు కాలేరని భానుప్రసాద్ హెద్దేవా …

Read More »

మంత్రి హారీష్ చేసిన పనికి చిన్నారులు ఫిదా

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు చేసిన పనికి ఫిదా అయ్యారు సిద్దిపేట బాలికల విద్యాలయానికి చెందిన చిన్నారులు. నిన్న బుధవారం సిద్దిపేటలో ఉన్న బాలికల విద్యాలయ సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హారీష్ రావు విద్యార్థులతో ఆత్మీయంగా పలకరించారు. ఈ క్రమంలో మంత్రి హారీష్ రావు స్కూల్ ఎలా ఉంది.. సిద్దిపేటలో అభివృద్ధి ఏది నచ్చింది. రన్నింగ్ లో ఫ్రైజ్ తెచ్చుకుంటారా..? భవిష్యత్తులో ఏమి …

Read More »

ఈ నెల 14 నుండి 24 తేదీ వరకు ఉచితంగా గాంధీ చిత్రం ప్రదర్శన

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 14 నుండి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని దియేటర్ లలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో చిత్ర ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో …

Read More »

బిజెపి, కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక

గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మల్డకల్ మండల కేంద్రము బిజెపి పార్టీ ఎంపీటీసీ లక్ష్మన్న ఆధ్వర్యంలో ఆనందు సంజీవులు దేవరాజు జయన్న రాజు మరియు మల్డకల్ మండల పరిధిలోని గార్లపాడు గ్రామానికి చెందిన బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి , జనార్దన్ రెడ్డి గోవింద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి , సర్పంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు …

Read More »

నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.దీనితో పాటు న్యాక్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్‌ను పరిశీలించారు. కొత్తగా రిక్రూట్‌ అయిన ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. రూ.50 కోట్లతో మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో ఈ ఐటీ టవర్‌ను నిర్మించారు. ప్రభుత్వపరంగా టీఎస్‌ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, అత్యాధునిక సౌకర్యాలను కల్పించింది. ఐటీ సంస్థలను …

Read More »

అన్ని కులమతాలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆంధ్ర నాయకులతో కొట్లడి ఆరోజు ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు మతాలకు సమ న్యాయం చేస్తున్న తరుణంలో ఇటీవల ప్రారంభించిన బీసీ కుల వృత్తులకు రూ. 1,00,000/- సహాయం పథకంలో భాగంగా ఈరోజు బోథ్ మండలంలోని సాయి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన బీసీ కుల …

Read More »

ఖమ్మం జిల్లాలో కనీసం రెండు అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించాలి

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక జిల్లా కేంద్రంలోని పువ్వాడ అజయ్ కుమార్ గారి క్యాంప్ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన బి సి సంఘ నాయకులు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానం జనరల్ ఉండగా కనీసం ఉమ్మడి జిల్లా లో బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని …

Read More »

గాంధీజీకి నివాళులర్పించిన ఎంపీ రవిచంద్ర

బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా అహింసా మార్గంలో గొప్ప పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీకి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన సహచర ఎంపీలతో కలిసి ఘన నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి బుధవారం రాజ్యసభ సభ్యులు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,సహచర ఎంపీలు దీవకొండ దామోదర్ రావు,బండి పార్థసారథి రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్,మాలోతు కవిత,పసునూరి దయాకర్,మన్నె శ్రీనివాస్ రెడ్డి, బోర్లకుంట …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat