వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటికి అడ్డూ అదుపూ ఉండదు.. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లా రాజకీయాలను జేసీ బ్రదర్స్ శాసించారు. జిల్లాలో భూకబ్జాలు, బస్సుల వ్యాపారం, ఫ్యాక్టరీల దగ్గర కమీషన్లు, ఆఖరకు చికెన్ షాపుల దగ్గర జే ట్యాక్స్లు..ఇలా జిల్లాలో జేసీ బ్రదర్స్ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత …
Read More »సైగ చేస్తే రైలు వెనక్కిపోవడానికి ఇది సిన్మా కాదు బాలయ్య…ఇక్కడున్నది సీమ ప్రజలు..!
కంటిచూపుతో చంపేస్తా…చూడు ఒక్క వైపే చూడు రెండోవైపు చూడాలనుకోకు…తట్టుకోలేవు..మాడిమసైపోతావు…నీకు బీపీ లేస్తే నీ పీఏ వణుకుతాడేమో..నాకు బీపీలేస్తే ఏపీ వణుకుద్ది.. ఇలా సిన్మాల్లో బాలయ్య వీరావేశంతో డైలాగులు కొడుతుంటే..నందమూరి అభిమానులు ఊగిపోతారు..కానీ రాజకీయాల్లో ఇవే డైలాగులు కొడితే సీన్ సితారైద్ది. విషయానికొస్తే…శాసనమండలిలొ వికేంద్రీకరణ అడ్డుకున్న టీడీపీ వైఖరికి నిరసనగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలను ఎక్కడక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో జనవరి …
Read More »సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సోమిరెడ్డి కౌంటర్..!
జనసేన పార్టీ కీలకనేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తన రాజీనామా లేఖలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడాన్ని లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని గతంలో పలుసార్లు చెప్పారు..ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది..అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ …
Read More »యనమల…సీమ ప్రజల ఆకాంక్షలు కనిపించడం లేదా.. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు..!
రాయలసీమవాసుల చిరకాల కోరిక హైకోర్టు ఏర్పాటు…. శ్రీబాగ్ ఒప్పందంలోనే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉంది..ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా హైదరాబాద్లో హైకోర్టు ఏర్పాటైంది. కానీ రాయలసీమ వాసులు దశాబ్దాలుగా హైకోర్టు కోసం పోరాడుతూనే ఉన్నారు. గత చంద్రబాబు హయాంలో కర్నూలులో కనీసం హైకోర్ట్ బెంచ్ అయినా ఏర్పాటు చేయాలని సీమప్రజలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే చంద్రబాబు మాత్రం …
Read More »వల్లభనేని వంశీ దెబ్బకు చినబాబు చిన్న మెదడు చితికిపోయిందిగా…!
ఏపీ శాసనమండలి రద్దు నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. శాసనమండలిలో బిల్లును వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం జగన్ తమ పార్టీ ఎమ్మెల్సీలను కోట్లు పెట్టి సంతలో గొర్రెలను కొన్నట్లు కొనుగోలు చేస్తున్నారని లోకేష్తో సహా, టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఎమ్మెల్సీని 5 కోట్లకు కొనుగోలు చేస్తూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా …
Read More »పదునైన విమర్శలతో చంద్రబాబుకు గడ్డిపెట్టిన గడికోట..!
వికేంద్రీకరణ బిల్లుపై జరిగిన పరిణామాలతో జగన్ సర్కార్ ఏకంగా ఏపీ శాసనమండలిని రద్దు చేసింది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. శాసనమండలి రద్దు చేసే అధికారం మీకెవడు ఇచ్చాడు…మండలి రద్దు చేయడం అంత ఆషామాషీ కాదు..మేం అధికారంలోకి వస్తే మళ్లీ పునరుద్ధరిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వంపై రంకెలు వేశారు. అయితే చంద్రబాబు గతంలో శాసనమండలిని రద్దును సమర్థిస్తూ అన్న మాటల వీడియోను …
Read More »చంద్రబాబుకు మాజీ టీడీపీ నేత దిమ్మతిరిగే కౌంటర్…!
వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. కేవలం తన సామాజికవర్గ ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారని ఉత్తరాంధ్ర నేతలు, వివిధ సంఘాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా అమరావతి కోసం ఉత్తరాంధ్ర, రాయలసీమకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు తీరును మాజీ టీడీపీ నేత, వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రెహమాన్ తీవ్రంగా ఎండగట్టారు. అమరావతికి మద్దతుగా …
Read More »అంబటి రాంబాబును కెలికి మరీ పరువు పోగొట్టుకున్న నాగబాబు..!
జనసేన నాయకుడు, నటుడు నాగబాబుకు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుల మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తొలుత జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీతో కుదుర్చుకున్న పొత్తుపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకోవడమేంటే…కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదినట్లే అని ఎద్దేవా చేశారు. అంబటి విమర్శలపై పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబు …
Read More »చంంద్రబాబుకు విజయసాయిరెడ్డి ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్నారు. తాను స్వయంగా రంగంలోదిగి అమరావతి జేఏసీ ఏర్పాటు చేసి.. జోలెపట్టుకుని అడుక్కుంటూ.. జిల్లాలు తిరుగుతూ రాజధాని రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ నాడు కూడా చంద్రబాబు తన రాజకీయాన్ని వదల్లేదు. సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారంతా సొంత వూర్లకు వచ్చి సంతోషంగా పండుగ చేసుకుంటే..చంద్రబాబు …
Read More »చంద్రబాబు సతీమణి గాజుల త్యాగానికి డిప్యూటీ సీఎం కౌంటర్..!
సంక్షోభంలో కూడా మైలేజీ కోసం పాకులాడే రాజకీయ నాయకుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా…అమరావతిలో గత రెండు వారాలుగా జరుగుతున్న రైతుల ఆందోళనలను తనకు అనుకులంగా మార్చుకోవడానికి చంద్రబాబు రంగంలోకి దిగాడు. ఒకపక్క మూడు రాజధానులను రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు స్వాగతిస్తుంటే..చంద్రబాబు మాత్రం మూడు రాజధానుల వద్దు..అంటూ అమరావతి ముద్దు అంటూ..రాజధాని రైతులను రెచ్చగొడుతూ…రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాడు. రాజధాని ఆందోళనల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు..ఇంకేముంది …
Read More »