టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత విరామం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆర్మీ విషయంకై మూడు నెలలు క్రికెట్ నుండి దూరంగా గా ఉన్నాడు. ఈ మేరకు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. మరీ అంత గ్యాప్ తీసుకోవడంతో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారు అనే పుకారును ఎక్కువగా తీసుకొచ్చారు. ఇక ఇదంతా పక్కనపెడితే తాజగా సెలక్షన్ …
Read More »మగాళ్లపై ధోనీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ ఆటగాడు,మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ మగాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ మాట్లాడుతూ” మగాళ్లందరూ వివాహానికి ముందు సింహాలు మాదిరిగానే ఉంటారు. కానీ ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత మాత్రం భార్యల మాట వినాల్సిందే అని ధోనీ సరదాగా వ్యాఖ్యానించారు. వివాహాం చేసుకునేంత వరకూ అందరూ మగాళ్లు సింహాల్లాంటి వాళ్ళే. ఆ తర్వాతే అంతా మారిపోతుంది. నేను ఆదర్శ …
Read More »రెచ్చిపోతున్న చిచ్చర పిడుగులు..నవతరం ముందుకొచ్చేసింది !
ప్రస్తుతం టీమిండియా సెలక్షన్ కమిటీకి ఇది చాలా తలనొప్పి తెప్పించే వ్యవహారమే అని చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో ప్రస్తుతం యంగ్ స్టర్స్ ఎక్కువ అయ్యారు. వారి ఆట చూస్తుంటే మతిపోతుంది. ప్రత్యర్ధులను మట్టి కరిపిస్తున్నారు. ప్రత్యేకించి నిన్న సైయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో భాగంగా ముంబై, పంజాబ్ మధ్య మ్యాచ్ జరగగా ముందుగా బ్యాట్టింగ్ కు దిగిన ముంబై ఓపెనర్ పృథ్వి షా విరుచుకుపడ్డాడు. మరోపక్క పంజాబ్ నుంచి …
Read More »మారిన తొలి టీ20 వేదిక.. హైదరాబాద్లో ఫిక్స్
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య వచ్చే నెలలో ఆరంభం కానున్న మూడు టీ20ల సిరీస్కు సంబంధించి వేదికల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం తొలి టీ20 ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరగాల్సి ఉండగా, దాన్ని హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు మార్చారు. దాంతో తొలి టీ20కి హైదరాబాద్ వేదిక కానుంది. అదే సమయంలో ఆఖరి టీ20ని ముంబైలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్లో తొలి టీ20 …
Read More »మంత్రి కేటీఆర్ తో కపిల్ దేవ్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు కపిల్ దేవ్ ఈ రోజు సోమవారం ఉదయం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి కేటీఆర్తో కపిల్ దేవ్ చర్చించారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు పలువురు …
Read More »భారత గడ్డపై ఎంతటివారైనా సరే..సరిలేరు మీకెవ్వరు !
సొంతగడ్డపై టీమిండియా కు తిరుగులేదని నిరూపించింది కోహ్లి సేన. మొన్న సౌతాఫ్రికా, నిన్న బంగ్లాదేశ్ రెండు జట్లను ఉతికారేసింది. అంతేకాకుండా వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. దీంతో సొంతగడ్డపై వారికి తిరిగిలేదు అని చూపించింది. మరో వైపు బంగ్లాదేశ్ చాలా దారుణంగా ఓడిపోయింది. పింక్ బాల్ టెస్ట్ కనీసం మూడు రోజులైనా ముగియకుండానే బంగ్లా చేతులెత్తేసింది. అంతేకాకుండా ఈ టెస్ట్ …
Read More »హేమాహేమీలను సైతం మట్టికరిపించిన రన్ మెషిన్..!
టీమిండియా సారధి రన్ మెషిన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో బంగ్లాదేశ్ బౌలర్స్ పై విరుచుకుపడుతున్నాడు. మొదటి టెస్ట్ లో డక్ అవుట్ అయిన కోహ్లి ఇప్పుడు పరుగులు వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం లంచ్ సమయానికి కోహ్లి 130పరుగులు చేసాడు. దాంతో మరో రికార్డు తన సొంతం చేసుకున్నాడు కోహ్లి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కెప్టెన్ గా 376 ఇన్నింగ్స్ లు ఆడి 41 శతకాలు సాధిస్తే …
Read More »ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన ఈడెన్ గార్డెన్స్..డే/నైట్ ఎఫెక్ట్ !
శుక్రవారం నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్, ఇండియా మధ్య రెండో టెస్ట్ మొదలైన విషయం అందరికి తెలిసిందే. ఇది డే/నైట్ మ్యాచ్ కాబట్టి ప్రతీ ఒక్కరు దీనికోసమే ఎదురుచూసారు. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకుంది బంగ్లా. భారత బౌలర్స్ దెబ్బకు 106 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అంతేకాకుండా మరో ఎండ్ లో ఇండియా మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 174/3 పరుగులు …
Read More »కోహ్లీ రికార్డు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. కలకత్తాలోని ఈడెన్ వేదికగా జరుగుతున్న తొలి పింక్ డే/నైట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ ధాటికి కేవలం 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా మూడు వికెట్లను కోల్పోయి 174పరుగులు చేసింది. ఈ క్రమంలో కోహ్లీ శరవేగంగా టెస్టుల్లో 5000పరుగులు చేసిన కెప్టెన్ గా రికార్డును సొంతం …
Read More »పింక్ బంతి ఎలా తయారు చేస్తారు..?
ఈ రోజు శుక్రవారం భారత్ క్రికెట్ మక్కాగా పేరు గాంచిన కలకత్తా ఈడేన్ మైదానంలో మొదటి సారిగా ప్లడ్ లైట్స్ వెలుతురులో టీమిండియా బంగ్లాదేశ్ జట్లు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి విదితమే. తొలి పింక్ బంతి టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజృంభించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా భారత్ బౌలర్ల ధాటికి లంచ్ బ్రేక్ సమయానికి ఆరు వికెట్లను కోల్పోయి డెబ్బై మూడు పరుగులు చేసింది. …
Read More »