పాకిస్తాన్ లో జడ్జిగా నియమితురాలైన తొలి హిందూ మహిళగా సుమన్ కుమారి నిలిచారు.ఖంబర్-షాదాద్కోట్ కు చెందిన ఆమె తన సొంత జిల్లాలోనే సివిల్ జడ్జిగా భాద్యతలు నిర్వర్తించనున్నారు.హైదరాబాద్లో ఎల్ఎల్బీ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన ఆమె కరాచీలోని షాబిస్త్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లు తెలుస్తుంది. పాక్లో తొలిసారిగా హిందువుల్లో జస్టిస్ రాణా భగవాన్దాస్ జడ్జిగానియమించగా 2005 నుండి 2007 మధ్య స్వల్ప కాల వ్యవధుల్లో ప్రధాన న్యాయమూర్తిగా కూడా …
Read More »నీటి పారుదలతో పాటు విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత…కేసీఆర్
నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే, విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించిన విధంగానే, చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈ సారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతుందని, అలాంటి సందర్భంలో …
Read More »చదువు ఎక్కలేదు.. సినిమాలే దిక్కయ్యాయి..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చలోరే చలోరే చల్ పేరుతో చేపడుతున్న రాజకీయ యాత్రకు సంబంధించి మీడియాకు అంతు చిక్కడం లేదు. మీడియాకు ఎటువంటి స్పష్టమైన సమాచారాన్ని సైతం ఇవ్వకుండా జనసేన పార్టీ నాయకులు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే, గత వారంలో పవన్ కల్యాణ్ తన సతీమని అన్నా, పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు …
Read More »పెళ్లిదాక ఆగలేని టీచర్కు.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్రిన్సిపాల్..!!
పెళ్లిదాక ఆగలేని ఓ టీచర్కు ఓ ప్రిన్సిపాల్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తనకు ఇలాంటి గిఫ్ట్ వస్తుందని ఆ టీచర్గాని, అలాంటి గిఫ్ట్ తన చేతులమీదుగా పంపాల్సి వస్తుందని ఆ ప్రిన్సిపాల్గాని ఊహించలేదు. అయితే, ప్రిన్సిపాల్ పంపించిన ఆ గిఫ్ట్కు ఆశ్చర్యపోవడం టీచర్ వంతైంది. అసలు విషయానికొస్తే.. కాశ్మీర్ రాష్ట్రంలోని పులూమావా జిల్లా పరిధిలోగల ట్రాల్ టౌన్లో ఓ ముస్లిం ఎడ్యుకేషన్ స్కూల్ ఉంది. అందులో తారిక్ బట్, సుమయా …
Read More »