ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఈ నెల ఇరవై తారీఖున ఏపీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే ఈనెల పద్దెనిమిది తారీఖున క్యాబినెట్ మీటింగ్ ను ఏర్పాటు చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. ఈ భేటీలో జీఎన్ రావు,బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు,హైపర్ కమిటీ నివేదికలపై చర్చించి రాజధానులపై అధికారకంగా నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం. క్యాబినెట్ భేటీలో …
Read More »బీజేపీలోకి టీటీడీపీ సీనియర్ మాజీ నేత
తెలంగాణ తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ మాజీ నేత ,మాజీ మంత్రి మోత్క్లుపల్లి నరసింహులు ఆ పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా మోత్కుపల్లి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్దా సమక్షంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు దీనికోసం బీజేపీ అధ్యక్షుడు …
Read More »బ్రేకింగ్..ఆ కేసులో టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి ముందస్తు బెయిల్..!
తన తమ్ముడు సన్యాసిపాత్రుడు, ఆయన కొడుకుతో జరిగిన జెండా వివాదంలో పోలీసులను దూషించిన మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నంలో కేసు నమోదు అయిన సంగతి విదితమే. గత కొద్ది రోజులుగా అరెస్ట్ భయంతో నర్సీపట్నం వదలిన అయ్యన్న తన చిన్న కుమారుడి పెళ్లిపనుల పేరుతో ఇతర ప్రాంతాల్లో మకాం వేశారు. అయితే నర్సీపట్నంకు వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అయ్యన్న అజ్ఞాతంలో ఉంటూనే ముందస్తు బెయిల్ …
Read More »మూడు రాజధానుల ఏర్పాటుపై చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మాజీ మంత్రి…!
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం బాబుగారికి షాక్ ఇస్తూ మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నానని మరోసారి స్పష్టం చేశాడు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం మంచి ఆలోచన కావడంతో హర్షం వ్యక్తం చేశానని …
Read More »బ్రేకింగ్..మూడు రాజధానులపై అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు..సీమ ప్రజల ఆగ్రహం…!
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనను చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి, జ్యుడిషియల్ క్యాపిటల్గా డెవలప్ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను కర్నూలు జిల్లా టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఓ ఎల్లోమీడియా ఛానల్తో మాట్లాడుతూ..జగన్ సర్కార్పై …
Read More »సీఎం జగన్ పై దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన నేత,మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని “ఆరోపిస్తున్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” వైసీపీ నేతలు,ఎమ్మెల్యేలు అభద్రతా భావంలో ఉన్నారు. అందుకే తమ పార్టీ నాయకులను,ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో …
Read More »చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన టీడీపీ మాజీ మంత్రి..!
టీడీపీ సీనియర్ నేత, అయ్యన్నపాత్రుడు గత ఐదేళ్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారం చెలాయించాడు. అధికారంలో ఉన్నామనే ధీమాతో, తమను ఎవరూ అడ్డుకోలేరనే అహంకారంతో అయ్యనపాత్రుడు, ఆయన తనయుడు స్వయంగా డ్రగ్స్, గంజాయి మాఫియాలను ప్రోత్సహించారని వైసీపీ నేతలు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా అయ్యన్నపాత్రుడు ప్రస్తుత రాజకీయాలపై స్పందించాడు. రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి. ఇప్పుడు …
Read More »పొన్నాల లక్ష్మయ్యకు తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు భారీ ప్రమాదం తప్పింది. నిన్న సోమవారం సాయంత్రం మాజీ మంత్రి పొన్నాల కారు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాద ఘటన జరగడానికి ముందే కారులో నుంచి దిగి మాజీ మంత్రి పొన్నాలతో పాటు ఆయన మనవడు దిగి షాప్ లోకి వెళ్ళారు. వాళ్లు లేనప్పుడు ఈ ఘటన …
Read More »బ్రేకింగ్.. విదేశాలకు పారిపోయిన అఖిలప్రియ భర్త…!
ఏపీ మాజీమంత్రి, ఆళ్లగడ్డ మాజీ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవరామ్ కేసుల భయంతో విదేశాలకు పారిపోయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే ఇటీవల ఆళ్లగడ్డలో భార్గవ రామ్పై హత్యా ప్రయత్నం కేసు నమోదు అయింది. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి, అఖిలప్రియలు క్రషర్ ఫ్యాక్టరీలో భాగస్వాములు. అయితే కొద్ది కాలానికి వ్యాపార లావాదేవీల్లో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో అఖిలప్రియ భర్త భార్గవరామ్ తన భర్తపై హత్యాయత్నం …
Read More »విషమంగా మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి
ఏపీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆయన తమిళ నాడులోని చెన్నైలో అపోలోలో చికిత్స పోందుతున్న సంగతి విధితమే. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు శివప్రసాద్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొంది ప్రత్యేక హోదా కోసం ఆయన వేసిన వేషాల కారణంగా జాతీయ స్థాయిలో …
Read More »