Home / Tag Archives: ex minister (page 27)

Tag Archives: ex minister

వైసీపీలోకి “సింహాపురి” టీడీపీ మాజీ మంత్రి -ముహూర్తం కూడా ఫిక్స్ ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది .నిన్న కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దాదాపు మూడు వేలమందితో వైసీపీ కండువా కప్పుకున్నారు .నేడు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి త్వరలోనే వైసీపీ పార్టీలోకి రానున్నారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు …

Read More »

పొమ్మనలేక పోగబెడుతున్న తమ్ముళ్ళు -పార్టీ మారే ఆలోచనలో ఎమ్మెల్యే ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే వర్గ పోరు మొదలైంది .మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు ఇప్పటి నుండే కుమ్ములాటలాడుకుంటున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజక వర్గ టీడీపీ పార్టీలో ఎప్పటి నుండో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.అసలు విషయానికి వస్తే నియోజక వర్గంలో టీడీపీ సర్కారు ఎంతో అట్టహాసంగా చేపడుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ విభేదాలు బయటకు వచ్చాయి.పెన్షన్లు …

Read More »

మాజీ మంత్రి కోమటిరెడ్డి హత్యకు కుట్ర ..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు . ఇటివల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మండలి చైర్మన్ స్వామీగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరేసి గాయపరిచారనే కారణంతో కోమటిరెడ్డితో పాటుగా సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే . అయితే ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య …

Read More »

వైసీపీలోకి మాజీ ఎంపీ, మాజీ మంత్రి, సినీయిర్ నేత..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ,నేతలు ఏపీ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లోకి పార్టీ అధ్యక్షుడు అయిన వైఎస్ జగన్ సమక్షంలో చేరనున్నారు . టీడీపీ ప్రభుత్వం చేసే పాలన నచ్చక సీనియర్లు వైసీపీ వైపు చూస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో మాజీ ఎంపీ, మాజీ మంత్రి, సినీయిర్ నేత చేగొండి హరిరామజోగయ్య కూడా చేరిపోయారు. త్వరలోనే ఆయన …

Read More »

టీటీడీపీకి మరో మాజీ మంత్రి గుడ్ బై…

తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.మరో ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు ఖమ్మం …

Read More »

టీఆర్ఎస్ లోకి మాజీ సీనియర్ మంత్రి ..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏడాది ప్రారంభంలోనే బిగ్ షాక్ తగలనున్నది .మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తిష్ట వేయాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ నేతల ఆశలు అడియాశలు అయ్యే సూచనలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఇప్పటికే కేంద్రంలో ప్రధాన ప్రతి పక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం దక్కే అవకాశాలు కనుచూపు మేర కూడా లేనట్లు …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి .!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పద్దెనిమిది రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .జగన్ చేస్తున్న పాదయాత్రకు పలు వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైజాగ్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు అని వార్తలు వస్తోన్నాయి . అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో పాడేరు అసెంబ్లీ …

Read More »

కారేక్కనున్న మరో మాజీ సీనియర్ మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు మంత్రి కేటీ రామారావు సమక్షంలో గూలబీ గూటికి చేరారు .మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల బ్రదర్స్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు . తాజాగా అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి త్వరలోనే గూలాబీ గూటికి …

Read More »

సీఎల్పీ నేత జానారెడ్డికి ఆస్వస్థత …

తెలంగాణ రాష్ట్ర సీనియర్ మాజీ మంత్రి ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత జానారెడ్డి ఈ రోజు గురువారం ఆస్వస్థతకు గురయ్యారు .అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయనకు సడెన్ గా అనారోగ్య పరిస్థితులు ఏర్పడటంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్చారు .గత కొంత కాలంగా జానారెడ్డి లంగ్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు .తాజాగా అది తీవ్రతం కావడంతో ఈ రోజు ఆస్పత్రికి చేర్చారు .

Read More »

వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ మంత్రి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనిమిది రోజలుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .ఈ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది .అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కాపు సామాజిక వర్గ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat