తెలంగాణలో ఇంజనీరింగ్తో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఉండగా.. దీనిని పొడిగిస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువులోపు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎంసెట్ కన్వీనర్, జేఎన్టీయూ రెక్టార్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు. కాగా, సోమవారం …
Read More »పరీక్షలు రాసిన నటి హేమ
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం పది అధ్యయన కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 987 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా 580 మంది హాజరయ్యారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జరిగిన అర్హత పరీక్షలో సినీ నటి హేమ పరీక్ష రాశారు. పరీక్ష ఫలితాలు వెంటనే ఆన్లైన్లో పెడతామని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ …
Read More »ఏపీ‘సచివాలయ’మెరిట్ జాబితా..ఎంపికైన వారి జాబితా..!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు లేని కారణంగా ఉద్యోగానికి అర్హత సాధించిన వారికే జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్లు పంపుతాయని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. జిల్లాల వారీగా రాతపరీక్షల మెరిట్ జాబితాలు శుక్రవారం ఉదయానికి కల్లా ఆయా జిల్లాలకు చేరవేయనున్నట్టు వెల్లడించారు. మెరిట్ జాబితా ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ.. ఆ జిల్లాలో భర్తీ చేసే ఉద్యోగాలు, …
Read More »ఒక్కో పోస్టుకు 144 మంది
ఏపీలో 2,723 పోస్టులకు కానిస్టేబుల్ ప్రాధమికి రాత పరిక్ష ఇవాళ జరుగుతుంది.ఈ పోస్టులకు 3.20లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా…ఒక్కొక్క పోస్టుకు 144 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 704 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం గం.1 వరకు పరిక్ష జరుగుతుంది.ఇక ఈరోజు కేంద్ర సంబంధిత పరిక్ష కూడా ఉండడంతో దీనికి కూడా దరఖాస్తు చేసుకున్న వారికీ రేపు లేదా మరుసటి రోజుకు మార్చడం జరిగిందని సమాచారం.రాష్ట్ర …
Read More »80 పోస్టులకు 10వేల మంది పరీక్ష రాయగా.. రాసిన 10వేల మంది ఫెయిల్
గోవా ప్రభుత్వం జనవరిలో నిర్వహించిన అకౌంటెంట్ పరీక్ష ఫలితాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి.80పోస్టులకు సంబంధించి నిర్వహించిన పరీక్షకు హాజరైన 10వేల మంది అభ్యర్థుల్లో ఒక్కరూ కూడా అర్హత మార్కులు పొందలేదని బోర్డు అధికారులు తెలపారు.కాగా ఈ పోస్టులకు సంబంధించిన ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి,అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Read More »ఏపీలో రేపటి నుంచి టెట్ పరీక్ష..10 వేల పోస్టులకు డీఎస్సీ, నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10 నుంచి జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం ఆయన విశాఖలోని సర్క్యూట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10 నుండి 19 వరకు టెట్పరీక్ష జరుగుతుందని, రోజూ రెండు సెషన్లలో టెట్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 3,97,957 మంది దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షను ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్టు …
Read More »స్టాఫ్ నర్సు కొలువుల పరీక్షా హాల్ టికెట్లపై టీఎస్పీఎస్సీ క్లారిటీ..!
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో నెలకొన్న స్టాఫ్ నర్సు కొలువుల పరీక్షా తేదీలపై గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరణ ఇచ్చింది.అందులో భాగంగా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ లోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో భర్తీ చేయనున్న కొలువల పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారక వెబ్ సైట్ నుండి మంగళవారం అంటే 06-03-2018నుండి డౌన్ లోడ్ చేస్కోవాలని టీఎస్పీఎస్సీ …
Read More »