Home / Tag Archives: Health and Family Welfare

Tag Archives: Health and Family Welfare

ప్రెసిడెన్షియల్ సూట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. వీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్‌ సూట్‌, విల్లాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను అత్యాధునిక సదుపాయాలతో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఆలయాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేశారు. చిన్న కొండపై 14 విల్లాలు, ఒక మెయిన్‌ సూట్‌ను నిర్మించారు. 13.25 ఎకరాల్లో సూట్ల నిర్మాణం జరిగింది.ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో …

Read More »

మన ఊరు – మనబడి కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు మంత్రి కే తారకరామారావు ఎన్నారైలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ …

Read More »

మేడారం జాతరకు పక్కాగా ఏర్పాట్లు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ ఏడాది కోటి మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఇబ్బందులు రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మేడారం జాతర ఏర్పాట్లపై డీజీపీ మహేందర్‌ రెడ్డితో కలిసి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 16 నుంచి 19 వరకు జరుగనున్న దేశంలోనే …

Read More »

CM KCR పై బండి సంజయ్ ఫైర్

జనగామ సభలో తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బీజేపీపై చేసిన విమర్శలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘కేసీఆర్ చెల్లని రూపాయి. బహిరంగ సభలో బీజేపీపై విమర్శలు కాదు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమిటో.. ఏం పీకారో చెప్పాలి. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఓడిపోతాననే భయంతోనే తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారు’ అని బండి ఫైర్ అయ్యారు.

Read More »

అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానం

తెలంగాణ నేడు సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ సాధిస్తామన్న 2001 నాటి కేసీఆర్ ప్రకటనను గుర్తు చేసుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామన్న సీఎం కేసీఆర్ సాహసోపేత ప్రకటనపై గతంలో రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. అదే తెలంగాణ నేడు కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read More »

TRSలోకి భారీగా చేరికలు

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కు ఇత‌ర పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆక‌ర్షితుల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. తుంగ‌తుర్తి ఎమ్మెల్యే గ్యాద‌రి కిశోర్ స‌మ‌క్షంలో ఏనేకుంట తండాకు చెందిన బానోతు సుంద‌ర్, రామ‌చంద్ర‌, బిచ్చా, స‌ర్వ‌న్‌తో పాటు మ‌రో 50 మంది కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరంద‌రికి ఎమ్మెల్యే కిశోర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌కు …

Read More »

మోదీపై మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజం

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నరు.. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరగలేదు అంటున్నారు.. తెలంగాణపై ఎప్పుడు విషం చిమ్మడమే మోదీ పని మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.హ‌నుమ‌కొండ‌లో టీ డ‌యాగ్నోస్టిక్‌, రేడియాల‌జీ ల్యాబ్‌కు శంకుస్థాప‌న చేసిన సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. మొన్న తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారుల బలిదానాలను కించపరిచారు అని …

Read More »

టీఎస్ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త

టీఎస్ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త వినిపించింది. గ‌రుడ ప్ల‌స్ ఛార్జీలు త‌గ్గించింది. ప్ర‌యాణికుల‌కు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా స‌వ‌రించారు. దీంతో ప్రయాణీకులు రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చు అని స్ప‌ష్టం చేశారు. స‌వ‌రించిన‌, త‌గ్గించిన ఛార్జీలు.. ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నాయి. కాగా, అంతరాష్ట్ర సర్వీసుల్లో అయితే తెలంగాణ సరిహద్దు …

Read More »

తెలంగాణ త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రం

తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రజా కవి గద్దర్ (Gaddar) అన్నారు. తెలంగాణపై కుట్రలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మలను గద్దర్‌ దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో …

Read More »

మరోసారి తన మంచి మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్

నిరుపేద కుటుంబంలో జ‌న్మించి, తండ్రి బాధ్య‌త‌ల‌ను త‌న భుజాల‌పై వేసుకున్న ఓ యువ‌తికి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఇచ్చిన మాట ప్ర‌కారం మంత్రి కేటీఆర్ ఆ యువ‌తిని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పిలిపించి స‌త్క‌రించారు. ఆమె కోరిన‌ట్లు డ‌బుల్ బెడ్రూం ఇంటి ప‌త్రాల‌ను, ఆటోను అంద‌జేశారు. స‌బిత ఆలోచ‌నా విధానం, మాట తీరు త‌న‌ను ఎంతో ఆక‌ర్షించింద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. స‌బిత ఉన్న‌త చ‌దువుల‌కు త‌ప్ప‌కుండా స‌హాయం చేస్తాన‌ని కేటీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat