ఈ రోజుల్లో ఆనందంగా ఉండటానికి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే చాలు. ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకే మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి. ఆ ఐదు సూత్రాలు ఏమిటంటే.. * అందరూ అలవాటు పడే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి * అవసరం లేనిది స్మార్ట్ ఫోన్లను వాడకండి * నిద్రకు ఆర్ధగంటకు ముందు ముబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి * వీలైనంతగా ఎక్కువగా వాకింగ్ …
Read More »జలుబు నుంచి ఉపశమనం పోందాలంటే..?
జలుబు నుంచి ఉపశమనం పోందాలంటే ఈ చిట్కాలను పాటిస్తే చాలు సరిపోతుంది. అల్లం టీ త్రాగితే ముక్కు నుంచి కారటం వంటి పలు సమస్యలకు బాగా ఉపయోగపడుతుంది జలుబు,గొంతు నొప్పి ,దగ్గును మాయం చేయడానికి హాట్ వాటర్ బాగా ఉపయోగపడుతుంది వెచ్చని పాలల్లో పసుపును కలుపుకుని త్రాగితే జలుబు దెబ్బకు తగ్గుతుంది సాల్ట్ వాటర్ త్రాగితే జలుబు పోతుంది రోజుకు రెండు సార్లు తేనెను ఒక టేబుల్ స్పూన్ త్రాగితే …
Read More »గుండె పోటు రాకుండా ఉండాలంటే
గుండె పోటు రాకుండా ఉండాలంటే ధూమపానానికి దూరమవ్వాలి కూరగాయలు,ఆకుకూరలు ఎక్కువగా తినాలి కొలెస్ట్రాల్ ఎక్కువ కాకుండా చూస్కోవాలి బరువు పెరగకుండా నియంత్రించుకోవాలి డైలీ వ్యాయమం చేయాలి తగినంత నిద్రపోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలి ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే చాలా చాలా మంచిది
Read More »బ్లాక్ టీ వలన లాభాలు
బ్లాక్ టీ త్రాగడం వలన చాలా లాభాలున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. బ్లాక్ టీ త్రాగడం వలన లాభాలేంటో తెలుసుకుందాం. బ్లాక్ టీ త్రాగడం వలన నోటికి సంబంధించిన ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది ఆస్తమా నుంచి ఉపశమనం కల్గిస్తుంది గుండె సంబంధిత జబ్బులను రాకుండా అడ్డుకుంటుంది శరీర బరువు తగ్గిస్తుంది. కొవ్వును కూడా కరిగిస్తుంది డయేరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఆందోళన,ఒత్తిడిని తగ్గిస్తుంది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది …
Read More »జున్ను తింటే లాభాలేంటో..?
జున్ను తినడం వలన శరీరంలోని రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు అని తాజాగా నిర్వహించిన ఆధ్యయనమ్లో తేలింది. జున్నులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వలన ఈ లాభాలు కలుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. రక్తపోటు లేని పలువురిపై అధ్యయనం చేసి ఈ సంగతిని కనిపెట్టారు. దాదాపు ఎనిమిది రోజుల పాటు కొందరికి ఒకే సమయానికి ఆహారం అందించారు. ఆ తర్వాత రక్తపోటును పరీక్షించారు. ఆహారంలో జున్ను లేకుండా సోడియం ఎక్కువగా తిన్నవారిలో రక్తనాళాలు …
Read More »లైంగిక సమస్యలను ఎదుర్కుంటున్నారా..?
ఖర్జూర పండ్లను మీరు తినరా..?.వీటికి మీరు చాలా దూరమా..?.దీని వలన ఏమి ఉపయోగం లేదని పక్కనెడతారా..?. అయితే ఈ వార్తను చదివితే ఖర్జూర పండ్లనే తింటారు మీరు. అయితే వీటి వలన ఉపయోగం ఏమిటో తెలుసుకుందాం. ఖర్జూర పండ్లను తింటే పక్షవాతం రాదు. శరీరంలో తక్షణ శక్తిని పునరుద్ధరిస్తుంది.పేగుల్లో పరాన్నజీవులను నాశనం చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. రక్తాన్ని పెంపొందిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. …
Read More »నడుంనొప్పి బాధిస్తుందా..?
ప్రస్తుత ఆధునీక బిజీ బిజీ లైఫ్లో పలు అనారోగ్య సమస్యలకు గురవుతుంటాము. మరి ముఖ్యంగా సాఫ్ట్ వేర్,ఎక్కువసమయం కుర్చీల్లో కూర్చుని ఉద్యోగాలు చేసేవాళ్లు ఎక్కువగా గురయ్యేది నడుంనొప్పి సమస్యకు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంటిలో ఉండే కొబ్బరి నూనెను కొద్దిగా తీసుకుని అందులో కాస్త కర్పూరాన్ని కలిపిన మిశ్రమాన్ని సుమారుగా ఐదు నిమిషాలపాటు మరగబెట్టాలి. ఆ తర్వాత చల్లారినాక ఆ మిశ్రమాన్ని ఒక …
Read More »ఇవి తిన్నారంటే..?
మన బరువును నియంత్రిస్తూ..అధిక ప్రోటీన్లను అందించగల ఐదు ముఖ్య పదార్థాలను ఒకసారి పరిశీలిద్దాం.. 1. అవిసె గింజలు * ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయి. * వీటిలో పీచు పదార్థం(ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మంచిది. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. * ఈ గింజలు కొలెస్ట్రాల్ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. * మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యానికే …
Read More »రోగ నిరోధక శక్తి పెరగాలంటే..?
మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే కింద చెప్పినవి పాటించాలి. రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏమి ఏమి చేయాలో ఒక లుక్ వేద్దాం.. అల్లం,వెల్లుల్లి వేర్వేరుగా పచ్చిగా తినాలి విటమిన్ సి ఉన్న నారింజ పండ్లు,నిమ్మకాయలు,క్యాప్సికం ఎక్కువగా తినాలి పాలకూర,బాదంపప్పు ఎక్కువగా తీసుకోవాలి బొప్పాయి,కివీ పండ్లు,బెల్లం వంటివి ఎక్కువగా తింటే మంచిది పెరుగుతో పాటు అప్పుడప్పుడు చికెన్ తింటూ ఉండాలి సీజనల్ కు తగ్గట్లు పండ్లు తినాలి …
Read More »మజ్జిగ వలన లాభాలు
పెరుగు ,మజ్జీగ మన దైనందిన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. అయితే మజ్జీగ వలన లాభాలు ఎంటో ఒక లుక్ వేద్దామా.. మజ్జీగలో అర స్పూన్ అల్లం రసం కలుపుకుని త్రాగితే విరోచనాలు తగ్గుతాయి ప్రతీరోజు ఉదయం ఉప్పు లేకుండా త్రాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది మజ్జీగ త్రాగడం వలన జీర్ణాశయం పేగులో ఉండే హానికర బ్యాక్టీరియా నశిస్తుంది మలబద్ధకం ,అజీర్తి గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి
Read More »