కట్టక్ వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరి వన్డే జరగనుంది. ఇందులో భాగంగా ముందుగా ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. మూడు వన్డేలలో భాగంగా ఇప్పటికే చరో మ్యాచ్ గెలుచుకోవడంతో ఈ మ్యాచ్ ఆశక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే సిరీస్ వారి సొంతం అవుతుంది. రెండు జట్లు కూడా గెలవాలనే పట్టుదలతోనే ఉన్నాయి. దానికి తోడు ఈ ఏడాదికి చివరి మ్యాచ్ కూడా ఇదే. …
Read More »2019 రౌండప్-ఫిబ్రవరి నెల నేషనల్ హైలెట్స్
ఈ ఏడాదిలో ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చోటు చేసుకున్న విశేషాల గురించి తెలుసుకుందాము ఫిబ్రవరి 15న పాకిస్థాన్ దేశానికి అత్యంత ప్రాధాన్య దేశ హోదాను భారత్ ఉపసంహరించుకుంది ఫిబ్రవరి 19న డీజిల్ ఇంజిన్ నుంచి ఎలక్ట్రిక్ ఇంజిన్ గా మార్చిన మొట్ట మొదటి రైలును ప్రధానమంత్రి …
Read More »జయహో పోలీస్..ఆందోళనాకారులను దేశభక్తితో కట్టిపడేశారు !
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత కొన్నిరోజుగా దేశమంతట ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. వారిని నిలువరించేందుకు ఓ పోలీస్ అధికారి చేసిన ప్రయత్నం ఇప్పుడు యావత్ దేశానికి తాకింది. దేశభక్తిని అందరిలో నింపి నిరసనలను కట్టడి చేసాడు. ఇంతకు ఆ పోలీస్ ఏం చేసాడు అనే విషయానికి వస్తే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో దేశమంతా అల్లర్లు చెలరేగుతున్నాయి. ఇందులో భాగంగా బెంగళురులో గురువారం నాడు …
Read More »ఐపీఎల్ అప్డేట్స్..ఆస్ట్రేలియా ఆల్రౌండర్స్ దే పైచేయి !
కోల్కతా వేదికగా నేడు వైభవంగా ఐపీఎల్ ఆక్షన్ మొదలైంది. యావత్ ప్రపంచం టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్నారు. ఆక్షన్ లో భాగంగా రెండో సెట్ పూర్తి అయ్యింది. ఇందులో ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ పాట్ కమ్మిన్స్. ఇక ఈ సెట్ లో ఇండియన్ ప్లేయర్స్ యూసఫ్ పఠాన్, స్టుఆర్ట్ బిన్నీ, న్యూజిలాండ్ ఆటగాడు కాలిన్ గ్రాండమ్ అమ్ముడుపోలేదు. ఇక మిగతా ఆటగాళ్ళ వివరాల్లోకి వెళ్తే..! …
Read More »ఐపీఎల్ అప్డేట్స్..పూర్తయిన మొదటి సెట్ ఆక్షన్ !
కోల్కతా వేదికగా నేడు వైభవంగా ఐపీఎల్ ఆక్షన్ మొదలైంది. యావత్ ప్రపంచం టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్నారు. ఆక్షన్ లో భాగంగా మొదటి సెట్ పూర్తి అయ్యింది. ఇందులో ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్. ఇక ఈ సెట్ లో ఇండియన్ ప్లేయర్స్ హనుమ విహారి, పుజారా అమ్ముడుపోలేదు. ఇక మిగతా ఆటగాళ్ళ వివరాల్లోకి వెళ్తే..! మోర్గాన్- 5.25కోట్లు (కేకేఆర్) ఆరోన్ ఫించ్- 4.40కోట్లు(ఆర్సీబీ) రాబ్బిన్ …
Read More »ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆక్షన్ మొదలైంది..ఇక కోట్లు కుమ్మరించడమే !
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ పేరు చెబితే యావత్ ప్రపంచానికి ఒళ్ళు పులకరిస్తుంది. ఈ భారీ టోర్నమెంట్ వల్ల ఎందరో ఆటగాళ్ళు వెలుగులోకి వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ దీనికి ముఖ్య ఉదాహరణ అని చెప్పాలి. ఈ ఈవెంట్ తరువాతనే అన్ని దేశాలవాళ్ళు టీ20 లీగ్స్ ప్రారంభించారు. అయితే దీనికున్న ఆదరణ అంతా ఇంత కాదు. వచ్చే ఏడాది మల్లా మనముందుకు రానుంది. కాని వచ్చే …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన ఎయిర్టెల్ !
ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ లేనిదే ఏ పని జరగడం లేదు. ఇంట్లో నుండి కాలు బయటపెట్టాలంటే నెట్ ఆన్ చెయ్యాల్సిందే. తెలియని చోటకు వెళ్ళాలంటే మ్యాప్ వాడాలి అది ఆన్ అవ్వాలంటే నెట్ ఉండాల్సిందే. అలాంటి బాగా పేరున్న ఎయిర్టెల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇది ఎక్కడా, ఎందుకు అనే విషయానికి వస్తే సాక్షాత్ దేశ రాజధానిలోనే. ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు మేరకు రాజధానిలో కొన్ని చోట్ల ఎయిర్టెల్ సంబంధించి …
Read More »చరిత్రలో ఇదే మొదటిసారి..ఇద్దరూ గోల్డెన్ డక్ !
విశాఖపట్నం వేదికగా బుధవారం భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ భారీ టార్గెట్ ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్స్ లో 387 భారీ పరుగులు చేసింది. రోహిత్ ఏకంగా 159 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ సెంచరీ సాధించాడు. ఇక మిడిల్ లో వచ్చిన పంత్, ఇయ్యర్ అయితే వెస్టిండీస్ …
Read More »చరిత్ర సృష్టించిన రోహిత్..వేరెవ్వరికీ సాధ్యం కాదనే చెప్పాలి.. !
విశాఖపట్నం వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ భారీ టార్గెట్ ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్స్ లో 387 భారీ పరుగులు చేసింది. రోహిత్ ఏకంగా 159 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ సెంచరీ సాధించాడు. అయితే ఇక అసలు విషయానికి ఈ మ్యాచ్ ద్వారా …
Read More »విశాఖలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ఓపెనర్స్..ఆపడం కష్టమే !
విశాఖపట్నం వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ ఓపెనర్స్ విచ్చలవిడిగా రెచ్చిపోయి ఆడుతున్నారు. రాహుల్, రోహిత్ భాగస్వామ్యంలో ఇప్పటికే 150పరుగుల మార్క్ ని దాటారు. ఇదే ఫామ్ కొనసాగిస్తే వారిని ఆపడం కష్టమనే చెప్పాలి. వీరిద్దరూ సెంచరీకి చేరువలో ఉన్నారు. విండీస్ బౌలర్స్ ఎంత ప్రయత్నించినా వికెట్స్ …
Read More »