ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో డేవిడ్ వార్నర్ టెస్టుల్లో తన మొదటి ట్రిపుల్ సెంచరీ సాధించిన విషయం అందరికి తెలిసిందే. 335పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అనంతరం జట్టు కెప్టెన్ పైన్ డిక్లేర్ ఇచ్చేసాడు. ఒకేవేల డిక్లేర్ ఇవ్వకుండా ఉంటే కచ్చితంగా లారా రికార్డు బ్రేక్ చేస్తాడు అనడంలో సందేహమే లేదు. తాజాగా వార్నర్ ని లారా రికార్డు ఎవరు బ్రేక్ చేయగలరు అని అడిగితే …
Read More »రికార్డు సృష్టించిన కర్ణాటక…పొట్టి ఫార్మాట్ కూడా వాళ్ళదే !
సయీద్ ముస్తాక్ అలీ ట్రోపీలో లో భాగంగా ఆదివారం నాడు సూరత్ వేదికగా కర్ణాటక, తమిళనాడు మధ్య ఫైనల్ జరిగింది. ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరకి విజయం మాత్రం కర్ణాటకనే వరించింది. మరోపక్క ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న తమిళనాడు తక్కువ పరుగులకు కట్టడి చెయ్యలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లకు ఆ జట్టు 180పరుగులు చేసింది. కెప్టెన్ మనిష్ పాండే అద్భుతమైన బ్యాట్టింగ్ తో జట్టుకు …
Read More »జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..!
జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశలలో జరగనున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటలకే ముగించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. అధికార పార్టీ అయిన బిజెపి తొలి దశలో 12 స్థానాల్లో పోటీకి దిగింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ప్రతిపక్ష …
Read More »మొత్తానికి నాలుగో స్థానానికి ప్లేయర్ దొరికేసాడట..పంత్, శాంసన్ కాదు..మరెవరూ ?
భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం ఉన్న సమస్య ఒక్కటే..అదేమిటంటే నాలుగో స్థానం కోసమే. ప్రపంచకప్ తర్వాత నుండి ఈ స్థానంపై మరింత ఆశక్తి నేలకొనింది. మరోపక్క ఈ ప్లేస్ లో రాహుల్, రాయుడు, పంత్ వంటి ఆటగాళ్ళు ఆడినప్పటికీ ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. అయితే భారత సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ దీనికి సరైన ప్లేయర్ శ్రేయస్ ఐయ్యర్ అని అన్నారు. అతడికి ఛాన్స్ ఇస్తే ఆ …
Read More »ఆరు బంతుల్లో ఐదు వికెట్లు..మైమరిపించిన మిథున్ !
సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈరోజు కర్ణాటక, హర్యానా మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కర్ణాటక కెప్టెన్ మనీష పాండే. హర్యానా నిర్ణీత 20ఓవర్స్ లో 8వికెట్లు నష్టానికి 194 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ 20వ ఓవర్లో కర్ణాటక బౌలర్ అభినవ్ మిథున్ ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఆ అద్భుతం ఏమిటంటే చివరి ఓవర్ లో హ్యాట్రిక్ …
Read More »కరేబియనన్స్ కూడా రెడీ.. పకడ్బందీగా స్క్వాడ్..!
డిసెంబర్ నెలలో టీమిండియా, వెస్టిండీస్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఇండియా రెండు ఫార్మట్లకు జట్లు ప్రకటించగా తాజాగా వెస్టిండీస్ కూడా స్క్వాడ్ ని ప్రకటించింది. వెస్టిండీస్ కు రెండు ఫార్మట్లకు కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ గా పోల్లార్డ్, నికోలస్ పూరన్ ను ప్రకటించారు. అయితే మొదటి టీ20 హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 6న ప్రారంభం కానుంది. ఇక కరేబియన్స్ జట్టు …
Read More »ధోని హృదయంలో చిరకాలం గుర్తుండిపోయే క్షణాలు..యావత్ ప్రపంచం తెలుసుకోవాలి !
భారత్ మాజీ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని బుధవారం నాడు తన హృదయానికి దగ్గరగా ఉన్న రెండు క్షణాల కోసం గుర్తుచేసుకున్నాడు.ధోని బుధవారం విలేకరితో మాట్లాడుతూ “నేను రెండు క్షణాలు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది 2007 టీ20 ప్రపంచకప్ తరువాత మేము ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు. మా ఓపెన్ బస్సు యాత్రలో, మేము మెరైన్ డ్రైవ్లో ఉన్నాము మరియు అన్ని వైపులా ప్రజలతో నిండిపోయింది. ఆ సమయంలో …
Read More »ధోనిపై కన్నేసిన తమన్నా..అసలు విషయం ఏమిటంటే కోహ్లి కాదట !
హీరోయిన్ తమన్నా భాటియా విషయానికి వస్తే క్రికెట్ విషయంలో ఐపీఎల్ కంటే బెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇంకొకటి ఉండదని చెబుతుంది. ఈ మెగా ఈవెంట్ ని ఒక క్రికెట్ అభిమానిగా చూడడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదని అంటుంది. ఈ మెగా ఈవెంట్ ఓపెనింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంది ఎందుకంటే ఇందులో ఆమె కూడా పాల్గొంటుంది. అయితే ఇంతకుముందు ఎప్పుడూ తాను ఎలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ లో పాల్గొనలేదని. ఇప్పుడు …
Read More »ధోనికి ఎవరూ పోటీ కాదు..ఆయనకు ఎవరూ సాటిరారు..!
టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత విరామం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆర్మీ విషయంకై మూడు నెలలు క్రికెట్ నుండి దూరంగా గా ఉన్నాడు. ఈ మేరకు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. మరీ అంత గ్యాప్ తీసుకోవడంతో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారు అనే పుకారును ఎక్కువగా తీసుకొచ్చారు. ఇక ఇదంతా పక్కనపెడితే తాజగా సెలక్షన్ …
Read More »రెచ్చిపోతున్న చిచ్చర పిడుగులు..నవతరం ముందుకొచ్చేసింది !
ప్రస్తుతం టీమిండియా సెలక్షన్ కమిటీకి ఇది చాలా తలనొప్పి తెప్పించే వ్యవహారమే అని చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో ప్రస్తుతం యంగ్ స్టర్స్ ఎక్కువ అయ్యారు. వారి ఆట చూస్తుంటే మతిపోతుంది. ప్రత్యర్ధులను మట్టి కరిపిస్తున్నారు. ప్రత్యేకించి నిన్న సైయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో భాగంగా ముంబై, పంజాబ్ మధ్య మ్యాచ్ జరగగా ముందుగా బ్యాట్టింగ్ కు దిగిన ముంబై ఓపెనర్ పృథ్వి షా విరుచుకుపడ్డాడు. మరోపక్క పంజాబ్ నుంచి …
Read More »