పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ గెలుచుకుంది. ఫాలో ఆన్ ఆడిన సౌతాఫ్రికా జట్టు 189 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. దాంతో ఇండియా ఇన్నింగ్స్ మరియు 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి సఫారి బాట్స్ మాన్ మహారాజ్ నిలకడగా ఆడినప్పటికీ మిగతా ఆటగాలు బోల్తాపడ్డారు. అశ్విన్ 4, జడేజా3, ఉమేష్ 3 …
Read More »వాళ్లకి టైలెండర్ లే దేవుళ్ళు…లేకుంటే సినిమా ఫ్లాప్..!
పూణే వేదికగా జరుతున్న రెండో టెస్ట్ లో నాలుగో రోజే రిజల్ట్ వచ్చేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ అగర్వాల్ శతకం, కెప్టెన్ కోహ్లి డబుల్ సెంచరీ చేయడంతో 601పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలను ఇండియన్ పేసర్లు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వెనక్కి పంపించే పని తీసుకున్నారు. తక్కువ స్కోర్ కే 8వికెట్లు కోల్పోయి కష్టాల్లో …
Read More »సరికొత్త రికార్డ్ సృష్టించిన మేరీకోమ్..!
భారత వెటరన్ బాక్సర్ మేరీకోమ్ పోరాటం ఇంతటితో ముగిసింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా టర్కీ కి చెందిన రెండో సీడ్ బుసెనాజ్ కాకిరోగ్లు 1-4 తేడాతో ఓడిపోయింది. రష్యా వేదికాగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ లో మహిళల 51కిలోల విభాగంలో జడ్జీల వివాదస్పద నిర్ణయాలతో సెమీస్ లో ఓటమిపాలైంది. దాంతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మేరీకోమ్ సాధించిన ఈ పతకంతో వరల్డ్ బాక్సింగ్ చరిత్రలోనే …
Read More »డబుల్ ధమాకా…అదరగొట్టిన కేరళ కుర్రాడు !
ప్రస్తుతం యావత్ దేశ క్రికెట్ అభిమానుల దృష్టి ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ పైనే ఉంది. ఇదే సమయంలో విజయ్ హజారే ట్రోఫీ కూడా జరుగుతుంది. దీనిని మాత్రం ఎవరూ పట్టించుకునే నాధుడే లేదు. కాని అసలు ఆట ఇక్కడే ఉంది. భారత జట్టులో స్థానం సంపాదించాలి అంటే ఇందులో రానించాలి. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో కేరళ కుర్రాడు ఒక రికార్డు సృష్టించాడు. అతడు మరెవ్వడో కాదు సంజు …
Read More »భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు గురించి తెలుసుకుందాం…!
భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 26 జనవరి 1950 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. ఇక భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు గురించి తెలుసుకుందాం…! (1) ఇండియన్ పీనల్ కోడ్ -1860 (2) నిర్భయ చట్టం ( క్రిమినల్ లా సవరణ)- 2013 (3) ఇండియన్ పోలీస్ చట్టం -1861 …
Read More »ఐరాసకు బకాయలు చెల్లించిన దేశాల్లో భారత్ కూడా..!
ఐరాసలో ఖజానా ఖాళీ అవ్వడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఐరాసకు మొత్తం 35దేశాలు బకాయిలు చెల్లించగా అందులో భారత్ కూడా ఉన్నట్టు భారత శాశ్వత రాయబారి సయీద్ అక్బరుద్దీన్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ బకాయిలు మొత్తం కట్టేశామని, మొత్తం 193 దేశాల్లో 35 దేశాలు మాత్రమే బకాయిలు చెల్లించాయని అన్నారు. ఈ జాబితాలో అమెరికా, బ్రెజిల్, అర్జెంటైనా, మెక్సికో, ఇరాన్ …
Read More »మరో అంతర్జాతీయ వన్డేకు విశాఖ రెడీ…!
పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో డిసెంబరు 18న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే మ్యాచ్కు రంగం సిద్ధమవుతోంది. డిసెంబరులో వెస్టిండీస్ భారత్ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. డిసెంబరు 6 నుంచి జరగనున్న టీ20 సిరీస్కు వరుసగా ముంబై, తిరువనంతపురం, హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుండగా,15న జరిగే తొలి వన్డేకు చెన్నైలోని చిదంబరం స్టేడియం, డిసెంబరు 18న జరిగే రెండో వన్డేకు ఏసీఏ వీడీసీఏ …
Read More »ఆరంభంలోనే అదరగొట్టిన బౌలర్స్…ఇలా అయితే ఫాలో ఆన్ తప్పదు !
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు ఆట ప్రారంభమయ్యింది. 35/3 పరుగులు వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు భారత పేసర్లు ధాటికి తట్టుకోలేకపోయాడు. దాంతో ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఉమేష్, షమీల దెబ్బకు ఆదిలోనే భయపడ్డారు. మొదటి టెస్ట్ లో స్పిన్నర్స్ రెచ్చిపోతే ఈ టెస్ట్ లో పేసర్లు చూసుకుంటున్నారు. అటు బ్యాట్టింగ్, ఇటు బౌలర్స్ అన్నీ కోణాల్లో భారత్ సౌతాఫ్రికా పై విరుచుకుపడుతుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా …
Read More »టీమిండియా 601/5 పరుగుల వద్ద డిక్లేర్..!
టీమిండియా 601 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచ్చుకున్న భారత్ ఆదిలోనే రోహిత్ ఔట్ అయినప్పటికీ ఓపెనర్ అగర్వాల్ సెంచరీ చేసాడు. ఇప్పుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో 250మార్క్ ని చేరుకున్నాడు. తద్వారా తాను ఇంతకుముందు సాధించిన 242 పరుగుల వ్యక్తిగత స్కోర్ ను క్రాస్ చేసాడు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత స్కోర్ 248 రన్స్ ను దాటేసాడు. …
Read More »భారీ స్కోర్ దిశగా భారత్…కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరహో అనిపించాడు !
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. జట్టు సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. అక్కడితో ఆగకుండా ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. అతడికి తోడుగా జడేజా తనదైన షాట్ లతో సఫారీలను పరుగెతిస్తున్నాడు. …
Read More »