Home / Tag Archives: jagan (page 10)

Tag Archives: jagan

పవన్‌.. ఇంకెన్నాళ్లు ఈ డిపెండింగ్‌ పాలిటిక్స్‌?

‘దరువు.కామ్‌’ ప్రత్యేక కథనం అది మార్చి 14, 2014.. మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా, ప్రముఖ సినీనటుడిగా ఉన్న పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీని ప్రకటించిన రోజు. తనకు అధికారం ముఖ్యం కాదని.. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో అటు ప్రజలు,ఇటు అభిమానులు అప్పట్లో పవన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలకి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో ఉద్ధరిస్తారని జనం భావించారు. సీన్‌ కట్‌ చేస్తే ఈ ఎనిమిదేళ్ల జనసేన …

Read More »

ఏపీలో నిరుద్యోగులకు జగన్‌ గుడ్‌న్యూస్‌

విజయవాడ: ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. తొలుత జాబ్‌ క్యాలెండర్‌లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతించింది. దీని ద్వారా గ్రూప్‌-1లో 110, గ్రూప్‌-2లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్‌-1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవోలు, సీటీవో, డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌, ఎంపీడీవో, డీఎస్పీ ఇలా.. …

Read More »

నేచురల్‌ డెత్స్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం: సీఎం జగన్‌

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన నేచురల్‌ డెత్స్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. కల్తీమద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందని.. రాష్ట్రంలో బెల్ట్‌షాపులను పూర్తిగా నిర్మూలించామని చెప్పారు. కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేకసార్లు జరిగాయని చెప్పారు. గతంలో లాభాల కోసం బడి, …

Read More »

RRR రిలీజ్‌.. జగన్‌తో దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య భేటీ

అమరావతి: ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  ఈ మీటింగ్‌లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు. త్వరలో RRR సినిమా రిలీజ్‌ కానుంది. మార్చిన 25 ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో RRR బెనిఫిట్‌షోలకు పర్మిషన్‌, సినిమా టికెట్‌ ధరలపై సీఎంతో …

Read More »

ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23 అక్షరాల రూ.2,56,256 కోట్లు

ఏపీ అసెంబ్లీ  బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తిరువళ్వార్‌ సూక్తులతో బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టిన మంత్రి బుగ్గన బడ్జెట్‌ వివరాలను సభకు వివరించారు. ఇక 2022-23 వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు గా పేర్కొన్నరు మంత్రి బుగ్గన.. రెవెన్యూ వ్యవయం రూ. 2, 08, 261 కోట్లు, మూల ధన వ్యవయం …

Read More »

స్కిల్ అండ్ హ్యూమ‌న్ రిసోర్సెస్‌కి అడ్ర‌స్‌గా ఏపీ: సీఎం జ‌గ‌న్

విజ‌య‌వాడ‌: ప‌్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో టీచ‌ర్లు పూర్తిగా విద్యార్థుల‌కు అందుబాటులో ఉండేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. టీచ‌ర్ల‌ను బోధ‌నేత‌ర కార్య‌క్ర‌మాల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని చెప్పారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌తో జ‌గ‌న్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మార్చి 15 నుంచి నాడు-నేడు కార్య‌క్ర‌మం కింద రెండో విడ‌త ప‌నులు మొద‌లు పెట్టాల‌ని సీఎం ఆదేశించారు. కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న జిల్లాల్లో టీచ‌ర్ …

Read More »

 యాదాద్రి ఆలయ నిర్మాణం అద్బుతం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  యాదాద్రి ఆలయాన్ని అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే రోజా కొనియాడారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రోజా దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ కాలంలో ఏవరికి దక్కని అవకాశం కేసీఆర్‌కు దక్కిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇక్కడికి తీసుకువచ్చిన రాయి గుంటూరు నుంచి తీసుకు వచ్చారని, ఎప్పటికీ తెలుగువారు అన్నదముళ్ళు, …

Read More »

Apకి ప్రత్యేక హోదాపై కీలక అడుగు

ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు ఈనెల 17న ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ సీఎస్కు సమాచారం అందింది. హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు వరుసగా డిమాండ్ చేస్తుండటంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల ఎదుట ప్రస్తావించారు. దీంతో ముగిసిపోయింది అనుకున్న ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.

Read More »

మంత్రి కొడాలి నానికి కరోనా

ఏపీ అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు టీడీపీ నేత వంగవీటి రాధాకు సైతం కరోనా సోకింది. స్వల్ప లక్షణాలున్నాయి. ఆయన కూడా ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.

Read More »

ఏపీ ప్రభుత్వం తీపికబురు

ఏపీ అర్హులుగా ఉండి సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. అలాంటి 18.48లక్షల మంది అకౌంట్లలో పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను జమ చేయనున్నట్లు పేర్కొంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు. ఇకపై అర్హులుగా ఉండి.. ఏదైనా కారణం చేత సంక్షేమ పథకాలు అందని వారికి ఏటా జూన్, డిసెంబర్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat