ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. బతుకుతెరువు కోసం వాహన దారులు అష్టకష్టాలు పడుతుంటారు. రికార్డులు లేకపోవడం, ట్యాక్స్ చెల్లించలేక ఇలా వారిపై ఎన్నో మానసిక వత్తుడులు ఉంటాయి. నెల పూర్తయితే చాలు ఎక్కడలేని భయం వారికి వస్తుంది.నెల మొత్తం ఎన్నో ఇబ్బందులు పడుతూ వ్యాపారం చేసుకునే వీళ్ళు చివర్లో ఫైనాన్షియర్లు, ఇన్సూరెన్స్, మరమ్మత్తులు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఒక పక్క కుటుంబానికి మరో పక్క …
Read More »మహిళలతో తండ్రీ కొడుకులు చెప్పు దెబ్బలు తినడం ఖాయం..!
మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు జగన్ చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వలంటీర్లపై కన్నేశాడు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తాడు. వలంటీర్లకు పెళ్లిల్లే కావని, వారిది మూటలు మోసే పని అని హేళన చేశాడు. బియ్యం సంచులు రిక్షా తొక్కుతూ తీసుకెళ్తారని పచ్చ పార్టీ …
Read More »ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్ష, ఓర్పు ఉన్న యువతతో కొత్తపాలనకు శ్రీకారం చుట్టిన యువ నాయకుడు
కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం.. పార్టీలు కూడా చూడం.. ఇవీ ఎన్నికలకు ముందు, తర్వాత సీఎం జగన్ చెప్పినమాటలు. చెప్పినమాట ప్రకారం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి అక్టోబర్ 2న మహాత్ముని పుట్టినరోజు సందర్భంగా గ్రామ స్వరాజ్యానికి శ్రీకారంచుట్టారు. టీడీపీ నాయకుల కుటుంబాలని తెలిసినా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వారిలో ఎంతోమంది టీడీపీ నాయకుల కుటుంబాలకు చెందినవారున్నారు. ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా పనిచేసిన వారు కూడా …
Read More »ప్రతీ సచివాలయ ఉద్యోగికీ స్మార్ట్ ఫోన్.. మీరు చేయాల్సిందల్లా
గ్రామ సచివాలయాల ద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరుతోందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సచివాలయాలను గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో సీఎం ప్రారంభించారు. అంతకుముందు ముఖ్యమంత్రి పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. గాంధీ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకోవాలని, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా చేసిన గొప్పప్రయత్నమే సచివాలయ …
Read More »లీడర్కు మానిప్యులేటర్కు తేడా అదే బాబూ…ఇకనైనా మారితే మంచిది!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు.వేతనాల సంగతెలా ఉన్నా పదవీ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 60 ఏళ్లకు పెంచమని ఆర్టీసీ కార్మికులు ప్రాధేయ పడితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలే దండగ అంటూ హేళన చేశాడు. ఆ విషయాలు ఎవరూ మర్చిపోరు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబరు1 నుంచే రిటైర్మెంటు ఏజ్ పెంచి మానవతను ప్రదర్శించారు. లీడర్కు మానిప్యులేటర్కు …
Read More »మీ శాపనార్థాలే నిరుద్యోగులకు ఆశీర్వాదాలు చంద్రబాబూ..!
ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్యువ వ్యవధిలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి, ఇటీవల తుదిఫలితాలను ప్రకటించింది. అంతేకాకుండా సెప్టెంబర్ 30న నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది.ఇంత తక్కువ సమయంలో జాబులు తీయడంతో జీర్ణించుకోలేకపోతున్న చంద్రబాబు బురద జల్లుతున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ …
Read More »పీపీఏల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు.. చంద్రబాబు వెన్నులో ఒణుకు
పిపిఎల విషయంలో మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యవహారాలన్నీ బట్టబయలయ్యాయి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష అన్నప్పటినుంచీ విపక్షం ఉలికులికి పడుతూనే ఉంది. ఎలా చేస్తారంటూ అల్లరి చేసారు. కేంద్రంకూడా పిపిఎల పునః సమీక్ష చేస్తే పెట్టుబడిదారులు రావంటూ అడ్డుపుల్ల వేసింది, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. చౌక ధరలకు విద్యుత్ లభించే అవకాశం ఉన్నా అత్యధిక ధరల్లో …
Read More »మరోసారి పీపుల్ లీడర్ పై ప్రశంసలు కురిపించిన పీపుల్స్ స్టార్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం ఎంతో అభినందనీయమని సినీహీరో, ప్రజా ఉద్యమకారుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయాణ మూర్తి అన్నారు. మార్కెట్లో ప్రజాస్వామ్యం.. డబ్బుకు బలవుతున్న రాజకీయం అనే అంశంపై కర్నూలులో బీసీ, ఎస్సీ, మైనార్టీలు సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నారాయణమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిరాయింపుదారులు కచ్చితంగా రాజీనామాచేసి రావాలని జగన్ చెప్పడం చాలా గొప్ప విషయమని, ఆయన్ని అభినందిస్తున్నానన్నారు. …
Read More »కోడెల స్మారక సభలో కూడా అదే ఏడుపు.. ఏందయ్యా చంద్రయ్యా ఇక మారవా..?
వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.కోడెల స్మారక సభలో కూడా చంద్రబాబు పోలవరం రివర్స్ టెండరింగునే కలవరించాడని అన్నారు. గతంలో 650 కోట్లు ఎక్కువ కోట్ చేసిన మేఘా ఇప్పుడు తక్కువకు ఎలా కోట్ చేస్తుందని గగ్గోలు పెడుతున్నాడు. కమిషన్ల కోసం కక్కుర్తి పడింది మీరే కదా అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఎవరికీ రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు, అదీ తేడా అని …
Read More »హ్యాట్సాఫ్ జగన్.. దయాగుణంలో సరిలేరు మీకెవ్వరు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తాను చేసిన పనికి రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఇక అసలు విషయానికి తిరుమల బ్రహ్మోత్సవాలు సందర్భంగా జగన్ వస్తారని అందరికి తెలిసిన విషయమే. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరు అమ్మాయిలు జగన్ ను కలసి తమ భాదను చెప్పుకోవలనుకున్నారు. చాందినీ, రజనీ అనే ఈ ఇద్దరూ చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వారు. ఎలాగైనా జగన్ …
Read More »