ప్రాణహిత జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించాలనే ఆలోచనతో ఉమ్మడి ఏపీ సర్కారు మహారాష్ట్రతో 1978లోనే ఒప్పందం చేసుకుంది. కానీ గోదావరిపై ప్రాజెక్టులు కడితే ధవళ్వేరం బరాజ్కు నీటి ప్రవాహం తగ్గుతుందనే కుయుక్తితో సమైక్య పాలకులు దశాబ్దాలపాటు విస్మరించారు. చివరకు 2007లో తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మించి 160 టీఎంసీల నీటిమళ్లింపు ద్వారా 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ. 17,875 కోట్ల అంచనా వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వం …
Read More »వేగంగా కాళేశ్వరం నిర్మాణం.. అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశం..!!
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యారేజీలు, పంపుహౌజులు వద్ద ఇంజనీర్లు, సిబ్బంది బస చేయడానికి వీలుగా క్వార్టర్లు, వాచ్ టవర్ నిర్మించాలన్నారు. సబ్ స్టేషన్లు వద్ద విద్యుత్ అధికారుల నివాసానికి …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతం….
తెలంగాణ రాష్ట్ర వరప్రధాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్ వెట్ రన్ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ పూజలు నిర్వహించి స్విచ్ఛాన్ చేసి వెట్ రన్ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్పూల్ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్పూల్ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్కు చేరనున్నాయి. అక్కడి నుంచి …
Read More »హరీశ్రావు కౌంటర్కు రాహుల్,రాష్ట్ర కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సారథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అవాస్తవాలు, అర్ధసత్యాలు మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలని రాహుల్ కు హరీశ్ రావు సూచించారు. …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్..అధికారులకు మంత్రి హరీష్ కీలక సూచనలు..!!
తెలంగాణ రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలో నిర్మిస్తున్న సుందిళ్ళ బ్యారేజ్, అన్నారం పంప్ హౌస్ల నిర్మాణ పనులను పరిశీలించారు.అనంతరం ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సుందిళ్ల బ్యారేజీ పనులు అక్టోబర్ నెల కల్లా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే తమిళనాడు, కేరళ రాష్ట్రాల …
Read More »కాళేశ్వరం 8వ ప్యాకేజీ లో డ్రైరన్ విజయవంతం..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అందులోభాగంగానే 8 వ ప్యాకేజ్ లో ఏర్పాటు చేసిన భారీ మోటార్ డ్రై రన్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ దేవేందర్ రెడ్డి లు శనివారం ప్రారంభించారు . ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..అతి త్వరలోనే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లను …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి హరీశ్
ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్బంగా ప్యాకేజీ 8 నుంచి కాలువ వరకు బయలుదేరే గ్రావిటీ కాలువను సందర్శించారు. వర్షాల వల్ల లైనింగ్ పనులు ఆగినయని ఇంజనీర్లు చెప్పారు. కాలువలో నీటిని తోడి పనులు చేస్తున్నామని తెలిపారు. కాలువపై స్ట్రక్చర్లు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని అన్నారు. గ్రావిటీ కాలువ వరద కాలువలో కలిసే …
Read More »చంద్రబాబుకు మంత్రి హరీష్ వార్నింగ్..!!
టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.ఇవాళ మంత్రి హరీశ్రావు జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్లాపూర్ మండలం కలికోట గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ఏపీ ఎన్నికల్లో ఓట్ల కోసం చంద్రబాబు.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకోవడానికి యత్నిస్తున్నారు. ఆయన …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి హరీష్
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ లో భాగంగా ధర్మారం మండలం మేడారం గ్రామంలోని ప్యాకేజి -6 టన్నెల్ లోని సర్జ్ పూల్ పనులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సర్జ్ పూల్ వద్ద అమర్చిన ఏడు గేట్ల అమరిక పనులను పరిశీలించిన అనంతరం రెండు పంపులను జులై చివరి నాటికి పూర్తిస్థాయిలో వినియోగం లోకి తేవాలన్నారు. ఒక్కో పంప్ ద్వారా రోజుకు 0.27 టీఎంసీ నీటిని పంప్ చేయవచ్చని, …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఉన్నతాధికారులు..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్షకుల తాకిడి రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఈ రోజు హెలికాప్టర్ లో తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఉన్నతాధికారులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్షించారు. ఈ బృందంలో తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఛైర్మన్ అండ్ ఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు, టీఎస్ ట్రాన్స్ కో ఫైనాన్స్, కమర్షియల్, హెచ్ఆర్డీ …
Read More »