రాష్ట్రం నలుమూలల నుంచి జనం పట్నం దారి పట్టారు. గులాబీ జెండా పట్టి జైకొడుతూ ప్రగతి నివేదన సభకు బయలుదేరారు. వేల ట్రాక్టర్లలో, లక్షకుపైగా ఇతర వాహనాల్లో ప్రజలు తండోపతండాలుగా సభకు తరలివెళ్తున్నారు. ప్రగతి నివేదన సభ ప్రాంతమంతా గులాబీ జెండలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగుతున్నాయి. ఒకరోజు ముందు నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి కొంగరకలాన్కు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. …
Read More »అరవైఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసిన గులాబీసారధికి జేజేలతో మార్మోగుతున్న కొంగరకలాన్
ప్రగతి నివేదన సభ ప్రాంతమంతా గులాబీ జెండలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగుతున్నాయి. ఒకరోజు ముందు నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి కొంగరకలాన్కు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొంగరకలాన్కు వచ్చే దారులన్నీ గులాబీమయమయ్యాయి. చీమలదండులా వాహనాల ర్యాలీగా గ్రామాలు, మండలాలు, జిల్లాల కేంద్రాల్లో గులాబీ తోరణాలు కనువిందు చేస్తున్నాయి. రహదారుల పొడవునా.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల తోరణాలుతో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »ప్రగతి నివేదన సభలో డోలు వాయించిన కేటీఆర్.. ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్కోవాలని కార్యకర్తలకు సూచన
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు.. ప్రగతి నివేదన సభలో హుషారుగా కనిపిస్తున్నారు. కళాకారులతో కలిసి కేటీఆర్ డోలు వాయించారు. డోలు ఎలా వాయించాలో రసమయి బాలకిషన్ చెప్పడంతో.. అందుకనుగుణంగా కేటీఆర్ డోలును కొట్టారు. దీంతో సభలో ఉత్సాహంతో రెట్టింఐంది. మిగతా కార్యకర్తలంతా కేటీఆర్ను తమ భుజాలపైకి ఎత్తుకొని అభినందించారు. ఇక సభా ప్రాంగణంలో తిరుగుతూ కేటీఆర్ మహిళా కార్యకర్తలను పలుకరించారు. కార్యకర్తలను సమన్వయ పరుస్తూ సభకు ఎలాంటి …
Read More »సభా ప్రాంగణంలో యువతతో ముచ్చటించిన కేటీఆర్.. పధకాలపై ఆరా..
టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు యావత్ తెలంగాణ ప్రజలంతా స్వచ్చంధంగా చీమలదండులా కదిలి వస్తున్నారు. యువత పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, యుకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్పై తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఓ కార్యకర్త కేసీఆర్, కేటీఆర్పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన తలపై ఒక వైపు కేసీఆర్, మరో వైపు కేటీఆర్ అని రాయించుకున్నారు. …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న యావత్ తెలంగాణ ప్రజానీకం
ప్రగతినివేదన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గంటన్నర సేపు ప్రసంగించనున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ ప్రగతి నివేదన సభా వేదిక వద్దకు వెళ్లనున్నారు. ఇక సభా వేదిక వద్దకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కళాకారుల ఆటాపాటలు మొదలయ్యాయి. జై తెలంగాణ నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభా ప్రాంగణం హోరెత్తుతుంది. కార్యక్రమాల అనంతరం మంత్రులు, ఇతర పార్టీ నేతలు మాట్లాడుతారు. చివరిగా సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. అయితే …
Read More »తెలంగాణ చరిత్రలో నిలిచిపోనున్న కొంగర కలాన్ సభ
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు, వాటిలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి.. ఆయా ఆర్టీలు చాలా సభలు, సమావేశాలు నిర్వహించాయి. కానీ.. ఈ స్థాయి మీటింగ్ ఎప్పుడూ, ఎక్కడా జరిగి ఉండదు. ప్రపంచంలోనే ఇంతవరకు జరగని సభ ఇది. ప్రగతి నివేదన సభ వేదిక మీద దాదాపు 600 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరం నుంచైనా సభా వేదిక కనిపించనుంది. …
Read More »ఎన్టీఆర్ ను హత్తుకుని ధైర్యం చెప్పిన సీఎం కేసీఆర్
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు జగదీశ్రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ప్రముఖులు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ను ఏపీ సీఎం చంద్రబాబు హరికృష్ణ నివాసంలోకి తీసుకెళ్లారు. అనంతరం హరికృష్ణ భౌతికకాయానికి కేసీఆర్ నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ ను హత్తుకుని ఓదార్చారు. ఎన్టీఆర్తో పాటు ఆయన …
Read More »ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్
మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి చెప్పారు. ఈ మేరకు అధికారులు ప్రభుత్వం తరపున అధికారిక లాంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు జానకిరామ్ సమాధి ప్రక్కనే హరికృష్ణ అంత్యక్రియలు రేపు జరగనున్నాయని తెలుస్తోంది.
Read More »వైరల్ అవుతున్న మంత్రి హారీష్ వాట్సప్ వాయిస్…ఫోన్ కాల్ వాయిస్…
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గానికి చెందిన ప్రజలకు రాష్ట్ర సర్కారు అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమం గురించి ఇచ్చిన వాయిస్ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మీరు ఒక లుక్ వేయండి.. “మన సిద్ధిపేట పట్టణాన్ని మీ అందరి సహకారం తో అన్నింటా అభివృద్ధి చేసుకొని రాష్ట్ర స్థాయి లో దేశ స్థాయి లో …
Read More »తెలంగాణ సమస్యలను వెంటనే పరిష్కరించండి..!!
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం న్యూడిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమాడిని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో వున్న అంశాలను ప్రస్తావించారు. వాటి సత్వర పరిష్కారం , ఆమోదం కోసం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొత్త జోనల్ వ్యవస్థకు వెంటనే ఆమోదం తెలపాల్సిందిగా అభ్యర్తించారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపే విషయంలో జాప్యం జరుగుతుండడం, కొత్త నియామకాలు చేపట్టడంపై ప్రభావం చూపుతున్నదని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి …
Read More »