Home / Tag Archives: ktrtrs (page 49)

Tag Archives: ktrtrs

తెలంగాణలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీ

తెలంగాణ రాష్ట్రంలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 1.20 లక్షల టీచర్ పోస్టులకు గాను ప్రస్తుతం 1.02 లక్షల మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టులను కొత్త జిల్లాలవారీగా విభజించి, కేటాయిస్తామన్నారు. ఇవి కాకుండా మరో 1,500 బోధనేతర, డైట్, బీఈడీ కాలేజీలు, విద్యాశాఖ కార్యాలయాల్లో పోస్టులను సైతం కొత్త జిల్లాల వారీగా విభజించేందుకు కసరత్తు చేస్తున్నారు.

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటాలో పన్నెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన జాబితాలో చివరి గంటల్లో ఇద్దరు అభ్యర్థులు మారిపోయారు. నిజామా బాద్ జిల్లా నుంచి తొలుత ఆకులు లలితను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. కానీ ఢిల్లీలో మకాం వేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఆకస్మికంగా ఆమె స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేశారు. ఉమ్మడి మహబూబ్ …

Read More »

మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ కు ఉత్తమ అవార్డ్

మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డ్ లభించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఆదివారం భువనేశ్వర్ లో NFDB ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా చేతుల మీదుగా రాష్ట్ర పశుసంవర్ధక కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లు అవార్డ్ ను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో …

Read More »

నేడే ఢిల్లీకి సీఎం కేసీఆర్

 వరి ధాన్యం విషయంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు దాటిపోయిందని, ఇక ఢిల్లీకి వెళ్లి స్పష్టత తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆదివారం తనతోపాటు వ్యవసాయశాఖ మంత్రి నాయకత్వంలో మంత్రుల బృందం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారుల బృందం ఢిల్లీకి వెళ్తున్నట్టు చెప్పా రు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకటిరెండు రోజులు అక్కడే ఉండి, వీలైతే ప్రధానిని కలిసి స్పష్టత తీసుకుంటానన్నారు. రైతులకు …

Read More »

మానవతా దాతృత్వం చాటుకున్న చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి

చేవెళ్ల TRS Party  లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి చేవెళ్ల ప్రాంతంలో కార్యక్రమానికి పాల్గొనడానికి వెళ్తున్నారు …ఈ క్రమంలో మల్కా పూర్ స్టేజ్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన కారును గమనించిన ఎంపీ రంజిత్ రెడ్డి తక్షణమే వెళ్లి ఆ ఆటో లో వున్న వ్యక్తులకు ఏమైనా గాయాలు అయ్యాయా… అని తెలుసుకొని ఆ సంఘటనలో గాయపడి వున్న క్షతగాత్రులను అటుగా …

Read More »

భూమి రికార్డుల నిర్వహణలో మైలురాయిగా ధరణి పోర్టల్

భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందని , ఒక సంవత్సర కాలంలోనే 10 లక్షల పైబడి లావాదేవీలు ధరణి ద్వారా జరిగినట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ టి.హరీశ్ రావు పేర్కొన్నారు. ధరణి పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో నిర్వహించిన సమావేశానికి మంత్రి శ్రీ టి.హరీశ్ రావు అధ్యక్షత వహించారు. ధరణి పోర్టల్ లో ఎదురవుతున్న వివిధ …

Read More »

గురుకులాల్లో మంత్రి కొప్పుల ఆకస్మిక తనిఖీ

కరోనా అనంతరం పున:ప్రారంభమైన సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సమస్యలు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం రోజున హైదరాబాద్ గౌలిదొడ్డి లోని సాంఘిక సంక్షేమ గురుకుల (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్) బాలికల మరియు బాలుర పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదులు, హాస్టల్ భవనం, మెస్ హాల్, బాత్రూంలు సందర్శించారు. అనంతరం అక్కడి ప్రిన్సిపాల్, …

Read More »

మా వడ్లు కొంటరా.. కొనరా? సేకరణపై స్పష్టతనివ్వండి

ఏడాదికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత బియ్యం కొనుగోలు చేస్తారో స్పష్టతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు డిమాండ్‌ చేశారు. బుధవారం ప్రధానికి రెండు పేజీల లేఖను రాసిన కేసీఆర్‌.. వ్యవసాయరంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు, పెరిగిన దిగుబడి గురించి వివరించారు. అదే సమయంలో దేశంలో ఆహార భద్రత కల్పనలో కేంద్రం బాధ్యతను విస్మరించరాదని పేర్కొన్నారు. ఈ లేఖను కేంద్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి …

Read More »

ఢిల్లీ పాలకులకు బుద్ధి చెప్పాలి..

ఒక తండ్రి తన పిల్లలందరిని సమాన దృష్టితో చూస్తాడు. కానీ ఇప్పుడు దేశంలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ర్టాల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. తండ్రి పాత్ర పోషించాల్సిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ర్టాల మధ్య వివక్ష చూపుతున్నది. తెలంగాణ రైతు పండించిన వడ్లు కొనడానికి నిరాకరిస్తున్నది. పైగా రాష్ట్రంలోని బీజేపీ నాయకులు వరి వేసుకోవాలంటూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విధానం. తెలంగాణ …

Read More »

భూదాన్ పోచంప‌ల్లి’ గ్రామం ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపికకావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం

ఐక్య‌రాజ్య స‌మితికి అనుబంధంగా ఉన్న ప్ర‌పంచ ప‌ర్యాట‌క సంస్థ‌ మన ‘భూదాన్ పోచంప‌ల్లి’ గ్రామాన్ని ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపిక చేయడం తెలంగాణ‌కు దక్కిన మ‌రో అరుదైన గౌర‌వంగా మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు. అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన నేపద్యంలో పోచంపల్లి గ్రామ ప్రజలందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat