ఎవరు మూర్ఖులు ఈటెల.. పదవి పోయిందనే ప్రస్టేషన్ లో,గెలవలేననే ప్రస్టేషన్ లో,ఎన్నికలు వాయిదా పడ్డాయనే ప్రస్టేషన్ లో ప్రజల మనిషి మంత్రి హరీశ్ రావు గారిపై పిచ్చి కూతలు కూస్తున్న ఈటెలా..నా ప్రశ్నలకు సమాదానం చెప్తావా..? ఎవరు మూర్ఖులు ఈటెల..? పేద ప్రజల భూములు లాక్కొని వారి పొట్టగొట్టిన నువ్వు మూర్కుడవై.. పేద ప్రజల కోసం నిత్యం సేవ చేస్తున్న హరీశ్ రావును అంటున్నావా..? నియోజకవర్గంలో నమస్తే పెడితే కూడా …
Read More »విద్యతోనే అభివృద్ధి -మంత్రి హరీశ్ రావు
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. భారతీయ సంప్రదాయంలో దేవుడితో సమానమైన స్థానం గురువులకు ఉందని చెప్పారు. పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పదని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ భౌతిక తరగతులు లేకున్నా.. ఆన్లైన్ క్లాసులతో బోధనకు అంతరాయం కలగకుండా కృషిచేశారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో విద్యకు అత్యంత …
Read More »తెలంగాణలో త్వరలో రెడ్డి కార్పొరేషన్
తెలంగాణలో త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వచ్చే బడ్జెట్లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. హుజురాబాద్కు మెడికల్ కాలేజీ వచ్చే అవకాశం ఉందని హరీష్రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read More »ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు
గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్ది బాధ్యతగల పౌరులుగా తయారుచేసే బాధ్యత గురువులకు మాత్రమే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన …
Read More »కొత్త ఐపీఎస్ ఆఫీసర్లను ఇవ్వండి.. కేంద్ర హోంమంత్రిని కోరిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇవాళ సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వినతులు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగిందని, దాంతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీజోన్లు ఏర్పడ్డాయని, దానికి తగినట్లే …
Read More »స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
క్యాన్సర్ రోగుల కోసం ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా ‘స్పర్శ్ హాస్పిస్’ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నది. ఇంతకాలం రోటరీ క్లబ్ బంజారాహిల్స్ సారథ్యంలో అక్కడి రోడ్ నం.12లోని అద్దెభవనంలో సేవలు అందించింది. ప్రస్తుతం దానిని ఖాజాగూడలో కొత్తగా నిర్మించిన భవనానికి మార్చారు. దీనిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఖాజాగూడ వద్ద ఎకరా విస్తీర్ణంలో స్పర్శ్ …
Read More »దేశ రాజధాని ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం తెలంగాణ ఆత్మ గౌరవం
దేశ రాజధాని ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం తెలంగాణ ఆత్మ గౌరవం, అస్తిత్వానికి చిహ్నంగా నిలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. దక్షిణాదికి సంబంధించి ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసిన రెండో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత, వసంత్ విహార్లోని స్థలంలో భూ వరాహస్వామి యజ్ఞం …
Read More »ఢిల్లీలో నూతన TRS భవనం తెలంగాణ ఆత్మ గౌరవ, అస్తిత్వ చిహ్నం- మంత్రి కేటీఆర్
రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యం వద్ద ఉద్యమ నాయకుడు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా ఊపిరి పోసుకున్న టీఆర్ఎస్ ఇవ్వాళ అదే నాయకుడి చేతుల మీదుగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరగడం ఒక చారిత్ర సన్నివేశమని, ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రతోపాటు టిఆర్ఎస్ పార్టీ చరిత్రలోనూ శాశ్వతంగా నిలిచిపోతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు అన్నారు. ఈ సందర్భంగా …
Read More »బీజేపీ సర్కారుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
గులాబీ పార్టీలో నేటి నుంచి సంస్థాగత సంబరం మొదలయ్యిందని టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయడం గర్వంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలను పెంచుతూ ప్రజలను పీడించుకు తింటోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ మతోన్మాదం …
Read More »ట్విట్టర్లో 30 లక్షల మార్క్ చేరుకున్న కేటీఆర్
సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో కేటీఆర్ ఒకరు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిత్యం నిమగ్నమయ్యే మంత్రి కేటీఆర్.. ఎవరికీ ఏ ఆపదొచ్చినా క్షణాల్లో స్పందించి, ఆదుకునే గొప్ప నాయకుడు కేటీఆర్. ఎల్లప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే కేటీఆర్.. 30 లక్షల మార్క్ను చేరుకున్నారు. అంటే ట్విట్టర్లో కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య ఇప్పుడు 30 లక్షలకు చేరింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ …
Read More »