Home / Tag Archives: ktrtrs (page 59)

Tag Archives: ktrtrs

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పేర్కొన్నారు. కేంద్రం మొండి చేయి చూపించినా.. కేసీఆర్​ నాయకత్వంలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన గ్రామీణ రహదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకువచ్చారని.. రాష్ట్రానికి ఏం మేలు చేశారని రాష్ట్రంలో కేంద్ర మంత్రులు యాత్రలు చేస్తున్నారో చెప్పాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ …

Read More »

తెలంగాణలో స్థానిక సంస్థలకు రూ.432కోట్లు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ సంస్థలకు రూ.432కోట్ల నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులు కేటాయించింది. గ్రామ పంచాయతీలకు రూ.182.49 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.125.95కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సమయంలోనూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా స్థానిక సంస్థలకు నిధులు విడుదల …

Read More »

బాధితుడి భార్య‌కు ఎల్‌వోసీ అంద‌జేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి మండ‌లం బ‌మ్మెర గ్రామానికి చెందిన ఓర్సు తిరుప‌తి అనే వ్య‌క్తి అనారోగ్యం పాల‌య్యాడు. హైద‌రాబాద్ నిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 1,50,000 ఎల్‌వోసీ ని ఆయ‌న‌ భార్య ఉపేంద్రకు మంత్రి అంద‌జేశారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి ఈ ఎల్‌వోసీని అందజేశారు.

Read More »

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌ రావు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌ రావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎగ్జిబిషన్‌ సొసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకుగాను మంత్రి హరీశ్‌ రావుకు సొసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషిచేస్తానని హరీశ్‌ రావు అన్నారు. అందరం కలిసి సొసైటీని ముందుకు తీసుకెళ్దామని చెప్పారు. గత 80 ఏండ్లుగా ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నదని …

Read More »

రైతుల శ్రేయ‌స్సు కోసం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంది

తెలంగాణ రైతుల శ్రేయ‌స్సు కోసం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంది అని తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్పులు లేని రైతులుగా చూడాల‌నేదే ప్ర‌భుత్వ సంక‌ల్పం అని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. 2014లో రూ. ల‌క్ష వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని ఇచ్చిన వాగ్దానం మేర‌కు.. 35.19 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ. 16144.10 కోట్ల రుణాల‌ను మాఫీ చేశామ‌న్నారు. 2018లో కూడా …

Read More »

3 నెల‌ల్లోనే నా క‌ల నిజ‌మైంది.. సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన సీజే ఎన్వీ ర‌మ‌ణ‌

అంత‌ర్జాతీయ వాణిజ్య వివాదాల మ‌ధ్య‌వ‌ర్తుల కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో ఇవాళ ప్రారంభించారు. ఆ సెంట‌ర్‌కు చెందిన ట్ర‌స్ట్ డీడ్ రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ( CJI NV Ramana ) మాట్లాడారు. తెలంగాణ చ‌రిత్ర‌లోనూ, హైద‌రాబాద్ చ‌రిత్ర లోనూ ఈ రోజు గొప్ప‌దినంగా నిలిచిపోతుంద‌న్నారు. 3 నెల‌ల స‌మ‌యంలోనే త‌న క‌ల నిజ‌మ‌వుతుంద‌ని ఎన్న‌డూ ఊహించ‌లేద‌ని సీజే తెలిపారు. త‌న …

Read More »

ట్రెండ్ సెట్ట‌ర్ సీఎం కేసీఆర్.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా

చాలా మంది ట్రెండ్‌ను ఫాలో అవుతారు. కాని కొందరు మాత్ర‌మే ట్రెండ్ సెట్ చేస్తారు. రాజ‌కీయాల్లో కూడా అరుదుగానే ట్రెండ్ సెట్ట‌ర్స్ కనిపిస్తారు. తెలంగాణ రాజ‌కీయాల్లో గ‌త రెండు ద‌శాబ్దాలుగా అయ‌నే ట్రెండ్ సెట్ట‌ర్. యస్.. ద‌టీజ్ సీఎం కేసీఆర్. అయ‌న ఏం చేసినా వినూత్నమే… మెద‌ట అసాధ్యం అనిపించేలా అయ‌న ప‌థ‌కాలుంటాయి.. త‌ర్వాత అంద‌రు ఫాలో అయ్యేలా రిజ‌ల్ట్ ఉంటుంది. ప‌రిపాల‌న‌లో అయినా రాజ‌కీయాల్లో అయినా… తాజాగా అన్నిపార్టీలు …

Read More »

సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులందరూ తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ సంఘం సభ్యులంతా ఐకమత్యంగా …

Read More »

త్వరలోనే ‘హెల్త్‌ ప్రొఫైల్‌’ ప్రాజెక్టు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారాన్ని సేకరించే ‘హెల్త్‌ ప్రొఫైల్‌’ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిని రూపొందించేముందు ప్రయోగాత్మకంగా చిన్న జిల్లాలైన ములుగు, రాజన్న సిరిసిల్లను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండు …

Read More »

ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచింది తెలంగాణ

ఏడేళ్లలో అగ్రగామిగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ గారు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు..!!మంగళవారం సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెర్వు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలో జరుగుతున్న ‘కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ’ ఓరియంటేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సమయంలో చాలా అనుమానాలుండేవన్నారు. రాష్ట్రం వచ్చిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat