2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి టీడీపీలో చేరిన భూమా అఖిలప్రియ… తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి అయ్యారు. అప్పటి నుంచి గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడ పనిచేశారు అఖిలప్రియ… టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో అటు ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన అఖిలప్రియ, …
Read More »చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ముగిసింది..గంగుల
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ శాసన మండలి విప్, వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడి పాలనకు ప్రజలు మంచి బుద్ధి చెప్పారని విమర్శించారు. బాబు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఈ ఎన్నికలతో ముగిసిందని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. అమ్మ …
Read More »25 కోట్లతో పావురాల గుట్టలో వైఎస్సార్ స్మృతివనం..!
ఆంధప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రిగా డా: వైఎస్ రాజశేఖరరెడ్డి నెల్లూరు జిల్లాలోని రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ కర్నూలు జిల్లా నల్లమల్ల ఆడవిలోని పావరాల గుట్ట ప్రాతంలో 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ హెలికాప్టర్ కూలిపోయిన పావురాల గుట్ట ప్రాంతంలో వైఎస్సార్ స్మృతివనం నిర్మిస్తామనీ, ఇందుకు రూ.25 కోట్లు కేటాయిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం …
Read More »కర్నూల్ జిల్లాలో బాంబ్ బ్లాస్ట్… హీరో సందీప్ కిషన్ కు గాయాలు
తెలుగు సినిమా పరిశ్రమలోని యువ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మొన్న వరుణ్ తేజ్, నిన్న నాగశౌర్య స్వల్ప ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా యువ హీరో సందీప్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వారం రోజులుగా కర్నూలు నగరంలో తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్ జరుగుతోంది. శనివారం బాంబ్ బ్లాస్టింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఫైట్ మాస్టర్ చేసిన తప్పిదం వల్ల సందీప్ కిషన్ ఛాతీ, కుడిచేతిపై గాజుముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడి …
Read More »కర్నూల్ జిల్లా చరిత్రలోనే ప్రథమం..జగన్ దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలోని 14 కి 14 నియోజక వర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నేడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకరు ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా నుంచి ఎన్నికైన 14 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా ఆరుగురు మొదటిసారి సభలో అడుగుపెట్టారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యే హోదాలో మొదటిసారే అసెంబ్లీలో అడుగుపెట్టడడం గమనార్హం. ఇక …
Read More »ఏపీలో పెట్టుబడులు స్ట్రాట్..కర్నూల్ జిల్లాకు 2500 కోట్లతో భారీ పరిశ్రమ
ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఫ్యాన్ గాలీకి సైకిల్ అడ్రెస్ లేకుండా కొట్టుకుపోయింది. ఇక గ్లాస్ అయితే ముక్కలుచెక్కలుగా పగిలిపోయింది. మొత్తం 175 నియోజక వర్గాల్లో 151 అసెంబ్లీ, 23 పార్లమెంట్ స్థానాలను వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచింది.ఏపీ రాష్ట్ర ప్రజలంతా విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టారు. రాజకీయాల్లో విలువల పరిరక్షణకు, ప్రజలందరి శ్రేయస్సు కోసం పరితపిస్తున్నవైసీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి …
Read More »వెంకటప్ప నాయుడికి జెడ్పీ చైర్మన్ పీఠం ఇవ్వని చంద్రబాబు..అదే వర్గానికి ఫస్ట్ టైమ్ మంత్రి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ దే
కర్నూల్ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంలకు కేబినెట్లో చోటు లబించింది. జిల్లాలో వాల్మీకి సామాజిక వర్గానికి మొదటిసారిగా మంత్రి పదవి రావడం విశేషం. గుమ్మనూరు ఆ ఘనతను దక్కించుకున్నారు. విద్యావంతుడిగా పేరున్నడోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కు మంత్రి దక్కింది. గతంలో తెలుగుదేశం పార్టీ రూ.కోట్లలో డబ్బు ఆశ చూపినప్పటికీ ప్రలోభాలకు …
Read More »వైఎస్సార్సీపీలో అనేక ప్రజా ఉద్యమాలలో పాలుపంచుకున్నారు.. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి
జగన్మోహన్రెడ్డి తొలి మంత్రి వర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన గుమ్మునూరు జయరాం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మపై 40 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2014ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి గెలుపొందారు. అంతకుముందు 2001లో ఏదూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిని చవిచూశారు. 2005లో చిప్పగిరి మండల జెడ్పీటీసీగా గెలిచారు. 2009 …
Read More »తన లెక్కలతో టీడీపీకి చుక్కలు చూపించాడు.. వివాదరహితుడుగా, సౌమ్యుడిగా పేరు సంపాదించాడు
జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణంచేసిన బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి గెలుపొందారు. 2014ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డోన్ నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్పై విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి మరోసారి పోటీ చేసిన బుగ్గన.. టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్పై 35,516 ఓట్ల భారీ మెజార్టీతో వరుసగా రెండోసారి గెలుపొందారు. చంద్రబాబు నాయుడి …
Read More »వైసీపీలో ఉంటే గెలిచేవాళ్లం..భూమా ఖిలప్రియ సంచలన వాఖ్యలు
ఏపీలో అఖండ విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని ఎర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దారుణంగా ఓడిపోయిన టీడీపీ నేతలు జగన్ గెలుపు వార్త విని ఇంకా తేరుకోలేకున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా జగన్ ప్రజలు కష్టాలు తెలుసుకొని వారితోనే ఉంటూ..కొండంత భరోస ఇస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా టీడీపీపై తీవ్ర …
Read More »