Politics బీఆర్ఎస్ రోజురోజుకు తొందరగా ముందుకు అడుగులు వేస్తూ వెళ్తుంది దేశవ్యాప్తంగా విస్తరణకు ఎంతగానో కృషి చేస్తుంది తాజాగా పక్క రాష్ట్రం ఆంధ్రాలో సైతం తన హవా నడిపించాలని చూస్తుంది ఈ సందర్భంగా ఏపీ నుంచి పలువురు నేతలు బిఆర్ఎస్ లో చేరుతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఏపీలో ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఎవరిని నియమిస్తున్నారు అనే విషయం ప్రస్తుతం చర్చ్నీయంసంగా మారగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి.. …
Read More »Politics : చంద్రబాబు సభలో మళ్లీ తొక్కిసలాట..
Politics టిడిపి ప్రభుత్వానికి వలస ఆటంకాలు ఎదురవుతూనే వస్తున్నాయి తాజాగా కందుకూరులో జరిగిన తొక్కేసిలాటలో ఎనిమిది మంది మృతి చెందగా మళ్లీ అలాంటి సంఘటన చోటు చేసుకుంది గుంటూరులో.. గుంటూరులో చంద్రబాబు జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పంపిణీ జరిగిన అనంతరం అక్కడ గందరగోళం నెలకొంది ఈ ఘటనలో ఒక మహిళ చనిపోయింది.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సభలో మళ్లీ తోపులాట జరిగింది.. …
Read More »Politics : మూడు నెలల్లో విశాఖలో రాజధాని.. బొత్స
Politics ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు మరో మూడు నెలల్లో విశాఖపట్నంలో పెను మార్పులు జరుగుతాయని అన్నారు.. మరొక మూడు నెలల్లో రాజధాని ప్రారంభం కానుంది అని అన్నారు.. రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి తామంతా ప్రతినిత్యం ప్రయత్నిస్తున్నామని అన్నారు.. వైయస్ఆర్ సీపీ నేత ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ న్యూ ఇయర్ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. …
Read More »Politics : తొడ కొట్టిన తమ్మినేని..
Politics అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎప్పటికప్పుడు కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు ప్రతిపక్ష నేతలపై తనదైన రీతిలో వ్యాఖ్యలు చేయడానికి ఎవరైనా ఇతని తర్వాతే అనిపిస్తుంది అయితే తాజాగా మరొక అడుగు ముందుకు వేసి తొడ కొట్టారు.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని సవాలు విసిరారు అలాగే ముందు ప్రభుత్వాలు ఇప్పటివరకు ప్రజలకు చేసింది ఏమీ లేదని వైసీపీ అన్న విధాల ఆదుకుందని …
Read More »Politics : రేపటి నుంచి ఆంధ్ర ప్రజలకు శుభ వార్త..
Politics ఇప్పటి వరకూ రూ. 2,500 ఉన్న పెన్షన్ను ఈ కొత్త ఏడాది నుంచి రూ. 2,750కి పెన్షన్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్దారులకు మేలు జరుగనుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుండి ఈ విధానం అమల్లోకి రానుంది.. రేపటి నుంచి వారికి ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం …
Read More »Politics : జగన్ అమిత్ షా భేటీలో పలు ఆసక్తికర విషయాలు ఏంటంటే..
Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఆమిత్ షా తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా అమిత్ షా తో ఆయన పలు కీలక విషయాలు మాట్లాడినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నిధులు చాలా వరకు ఆగిపోయానని వాటిని త్వరగా వచ్చేటట్టు చేయాలని అమిత్ …
Read More »Politics : కందుకూరి ఘటనలో చనిపోయిన వారికి 24 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు..
Politics కందుకూరులో జరిగిన తొక్కేసిలాటలో 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రమాదానికి తనదైన శైలిలో సంతాపాన్ని వ్యక్తం చేశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంతేకాకుండా ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 24 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.. కందుకూరి ఘటనలో చనిపోయిన వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి పరామర్శించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వారందరికీ టిడిపి ఎప్పుడు అండగా ఉంటుందని అలాగే …
Read More »Politics : ప్రధానితో జగన్ భేటీ పూర్తి..
Politics ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై జగన్ మోడీతో సంభాషించినట్టు సమాచారం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఇందులో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఈరోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై వీరిద్దరూ చర్చ …
Read More »Politics : ప్రతి ఒక్కరూ పదునైన ఆయుధాలను తమ దగ్గర ఉంచుకోవాల్సిందే.. ఎంపీ ప్రగ్వాసింగ్ వైరల్ కామెంట్స్..
Politics మధ్యప్రదేశ్లోని ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. హిందువులపై జరుగుతున్న దాడులపై స్పందించే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు.. లవ్ జిహాద్ పేరుతో కొందరు ప్రేమోన్మదానికి పాల్పడుతున్నారని అన్నారు. రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ పధనైన కత్తులు ఇంట్లోనే ఉంచుకోవడం మంచిదని అన్నారు. భోపాల్ ఎంపీ ప్రగ్వాసింగ్ తాజాగా మతపరమైన వ్యాఖ్యలు చేశారు హిందువులకు తమపై దాడి చేసే వారిపై స్పందించే …
Read More »Politics : ప్రధానిని కలవనున్న జగన్..
Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నట్టు సమాచారం.. సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆసక్తికర విషయాలు చర్చించాను ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా కడుపులో ప్రారంభమవుతున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు మోడీని హాజరు కావలసిందిగా కోరటానికి జగన్ వెళ్తున్నట్టు సమాచారం ఆంధ్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈనెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఇదే …
Read More »