Politics రాష్ట్రపతి ద్రౌపది మూర్ము కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ను దర్శించారు.. తెలంగాణ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి స్వామివారిని దర్శించుకుని అక్కడ పలు కార్యక్రమాలు చేపట్టారు.. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు తెలంగాణ మంత్రులు హాజరయ్యారు.. తెలంగాణ శీతాకాల విడుదకు వచ్చిన ఈమెకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.. అలాగే అన్నడు లేనివిధంగా ఈమె రావటంతో తెలంగాణ రాజకీయాల్లో …
Read More »Politics : ఆంధ్రలో అత్యుత్తమ ప్రమాణాలతో రాబోతున్న మూడు క్యాన్సర్ ఆస్పత్రిలు
Politics జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది అలాగే ఈ క్రమంలోనే ఏపీలో అత్యుత్తమ క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ రాబోతున్నట్లు తెలిపింది జగన్ సర్కారు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ ప్రభుత్వం శుభవార్త అందించబోతుంది ఏపీలో అత్యుత్తమ క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ లను తీసుకురాబోతుంది. ఈ వ్యాధితో ఏ ఒక్కరూ చనిపోకూడదని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది ఆంధ్ర ప్రభుత్వం.. అయితే ఈ …
Read More »Politics : జిహెచ్ఎంసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత.. మేయర్ ను చుట్టుముట్టిన కార్పొరేటర్లు..
Politics తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జిహెచ్ఎంసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది సభలో బిజెపి కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ ను చుట్టుముట్టారు జిహెచ్ఎంసి పనుల్లో ఎమ్మెల్యేల పెత్తనం ఏంటి అంటూ మేయర్ ను నిలదీశారు.. హైదరాబాద్లో జరిగిన జిహెచ్ఎంసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లో ఘర్షణ చోటుచేసుకుంది.. సభ ప్రారంభమైన కాసేపటికి బిజెపి కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ పొడి అని చుట్టుముట్టటమే కాకుండా జిహెచ్ఎంసి పనులు ఎమ్మెల్యేలు …
Read More »Politics : రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించిన శశిధర్ రెడ్డి..
Politics తెలంగాణ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఇప్పటికే రావణ్ రెడ్డిని పలువురు వ్యక్తులు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే అలాగే తాజాగా కాంగ్రెస్ నుంచి బిజెపికి మారిన మర్రి శశిధర్ రెడ్డి రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు… ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో పలు వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా కమిటీల కూర్పు వివాదంలో సీనియర్లకు ప్రాధాన్యత లేదంటూ ఇప్పటికే పలువురు ఆగ్రహం …
Read More »Politics : ఆధార్ కార్డు ఉంటేనే పెళ్లి…
Politics సమాజం ఎంతగా ముందుకు వెళుతున్న బాల్యవివాహాలు మాత్రం ఆగటం లేదు ఇప్పటికి ఎన్నోచోట్ల 18 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేస్తున్నారు అయితే ఈ విషయంపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మైనర్ల వివాహానికి అడ్డుకట్ట వేసే దిశగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.. ఇక మీదట తెలంగాణలో ఎక్కడ వివాహం జరగాలి అన్న వధూవరుల ఆధార్ కార్డులు తప్పనిసరి చేసింది ప్రభుత్వం.. నేపథ్యంలో మైనర్ల …
Read More »Politics : చైనాకు సాయం చేయనున్న భారత్..
Politics భారత్ మధ్య ఎప్పటికప్పుడు వివాదాలు నెలకొంటూనే ఉంటూనే ఉన్నాయి అలాగే చైనా ప్రతినిత్యం భారత్ పై ఏదో ఒక రూపంలో దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ తవానికి సెక్టార్లో చైనా భారత్ మధ్య సంఘర్షణ అనంతరం ఈ దేశాల మధ్య వివాదాలు మరింత మొదలైన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మరచి భారత్ చైనాకు సాయం చేయనున్నట్లు తెలుస్తోంది… …
Read More »Politics : గోదావరి జిల్లాలో సంక్రాంతికి కోడిపందాలు బంద్.. ఆంక్షలు మీరితే కఠిన చర్యలు తప్పవు అన్న కలెక్టర్..
Politics ఆంధ్రాలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరికీ సంబరాలు మొదలైపోతాయి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ పండుగ మరింత వైభవంగా జరుగుతుంది అలాగే ముఖ్యంగా సంక్రాంతి అంటేనే కోళ్ల పందాలకు ప్రసిద్ధి అయితే తాజాగా ఈ విషయంపై ఆంక్షలు విధించారు కలెక్టర్.. అలాగే 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నట్టు తెలిపారు.. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు మొదలవుతాయి ఇంటి ముందు ముగ్గులు హరిదాసు కీర్తనలు గొబ్బెమ్మలు …
Read More »Politics : ఇకపై ఆంధ్రాలో ఈ పదం వాడటం నిషేధం..
Politics ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన సామాజిక వర్గాలకు అనుగుణంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు బీసీ సామాజిక వర్గం నుంచి ఎప్పటినుంచో వినిపిస్తున్న ఒక డిమాండ్కు సానుకూలంగా స్పందించారు.. తాజాగా వైఎస్ఆర్సిపి పార్టీ మరొక నిర్ణయాన్ని తీసుకుంది ఆంధ్రలో బీసీ సామాజిక వర్గాల నుంచి ఎప్పటినుంచో ఒక డిమాండ్ వినిపిస్తూ వస్తుంది ఈ విషయంపై స్పందించిన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న …
Read More »Politics : మరో నాలుగు నెలల్లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్..
Politics ప్రపంచ జనాభా రోజుకి ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే… అయితే ఇప్పుడు వరకు చైనా ప్రపంచవ్యాప్తంగా అధిక జనాభాను కలిగిన దేశంగా ఉంది తర్వాత స్థానంలో భారత్ ఉంది అయితే మరికొద్ది నెలలో భారత్ జనాభా చైనా ను దాటి పోతుందని వార్త ఇప్పుడు అందరిని కలవరానికి గురిచేస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో దాదాపు మూడో వంతు చైనాలోనే ఉన్నారు ప్రస్తుతం చైనా జనాభా 140 కోట్లకు పైగా …
Read More »Politics : చైనా పరిస్థితి మిగిలిన దేశాలకు గుణపాఠం.. కేంద్ర మంత్రి
Politics కరోనా మళ్లీ మొదలైంది ముఖ్యంగా పొరుగు దేశం చైనాలో ఇది మరింత కలవర పెడుతుంది అయితే తాజాగా చైనా పరిస్థితి పై మాట్లాడిన కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి మనసుక్ మాండవియా ప్రతి ఒక్కరు ఈ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.. దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో లోక్సభలో కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి మనసుక్ మాండవియా కీలక ప్రకటనలు చేశారు.. చైనాలో …
Read More »