దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తుంది.ఇందులో భాగంగా దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కూడా ప్రకటించాయి. ఈ క్రమంలో ఎల్ఐసీ తమ పాలసీదారులకు శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించడంతో బీమా ప్రీమియన్ కట్టలేని వారికోసం గడవును పెంచింది. ఏప్రిల్ పదిహేను తారీఖు వరకు పాలసీదారులు ఆఫ్ లైన్ లో ప్రీమియం చెల్లించవచ్చు అని తెలిపింది. ఆన్ లైన్ లో ప్రీమియం చెల్లించలేని …
Read More »రూ.1500లతో కోటి రూపాయలు
మీరు నెలకు రూ.1500లు కట్టగలరా..?. అంత సామర్ధ్యం మీకుందా..?. అయితే కోటి రూపాయలు మీ సొంతం. అయితే ఒక్క పదిహేను వందలతో కాదు. అసలు ముచ్చట ఏమిటంటే ఎల్ఐసీ ఒక సరికొత్త పాలసీను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ పేరు టెక్ టర్మ్ ప్లాన్. ఇది లైఫ్ కవర్ పాలసీ అని ఎల్ఐసీ తెలిపింది. దీని ప్రకారం పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా సొమ్ము మొత్తం లభిస్తుంది. కనీసం యాబై …
Read More »