ప్రస్తుతం ఎండలకు బయటకెళ్దామంటేనే వేడి తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాం.. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా కూలర్లు,ఏసీలు వాడుతారు. అయితే పాత కూలర్లు వాడేవాళ్లకు వార్త ఇది.. *సీజన్ లో తొలిసారి కూలర్ ను బయటకు తీసినప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా కూలింగ్ ప్యా ప్యాడ్స్ ను శుభ్రం చేయండి. *ట్యాంక్ లీకేజీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. *ఎయిర్ కూలర్లో నీళ్లు నింపుతున్న సమయంలోనే పంప్ ను ఆన్ చేయాలి. * పంప్ …
Read More »వేసవిలో కర్బూజ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎండలు మండుతున్నాయి. అందుకే వేసవిలో కర్బూజ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డీహైడ్రేషన్, ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరం తేమగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. హైబీపీని తగ్గించి గుండెను సురక్షితంగా ఉంచుతుంది. కంటి చూపు మెరుగు పరిచి కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. కర్బూజ తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర …
Read More »ఆర్బీఐలో ఉద్యోగాలు
ఆర్బీఐ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2022లో భాగంగా దేశవ్యాప్తంగా తమ కార్యాలయాల్లో పనిచేసేందుకు 950 అసిస్టెంట్ పోస్టులను భర్త చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆర్బీఐ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 8లోగా ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్బీఐ రిక్రూట్మెంట్ 2022 కోసం ఆన్లైన్ ప్రిలిమినరీ టెస్ట్ను మార్చి 26, 27 తేదీల్లో నిర్వహిస్తారు. రెండు దశల్లో జరిగే దేశవ్యాప్త పోటీ …
Read More »మొలకెత్తిన గింజలతో లాభాలు ఎన్నో..?
మొలకెత్తిన గింజలతో ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన గింజలతో లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనగలు, పెసలు, అలసందలు లాంటి గింజలను నీటిలో నానబెడితే మొలకెత్తుతాయి. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండటంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఐరన్, కాపర్ ఉండటం వల్ల రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు పెరగడానికి తోడ్పడును. డైటింగ్ చేసేవారు, బరువు తగ్గాలనుకునేవారికి మినరల్స్ శాతం ఎక్కువ. విటమిన్-ఎ పుష్కలం ఉండటంతో కంటికి మంచిది.
Read More »రోగ నిరోధకశక్తికి ఏ ఆహారం తినాలి
రోగ నిరోధకశక్తికి ఏ ఆహారం తినాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి. కార్బోనేటెడ్ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే, వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధిక మోతాదులో ఉంటాయి. మాంసం, గుడ్లు తినడం ప్రమాదమేమీ కాదు. బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి.
Read More »పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే?
పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే? పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి ఆకుకూరలు, మునక్కాడలు, కొత్తిమీర ఎక్కువగా పెట్టాలి చిన్నారులకు ఇచ్చే ఆహారంలో పసుపు ఉండేలా చూసుకోండి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్ నట్స్ వంటివి ఎక్కువ అందించాలి ఫ్రూట్ యోగర్ట్, రైతా రూపంలో పిల్లలు పెరుగు తినేలా చూడండి చాక్లెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్న ఎక్కువగా తినిపించకూడదు ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి
Read More »గోంగూరతో లాభాలెన్నో..?
గోంగూరతో రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది. గోంగూరను తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. దీనిలోని విటమిన్ A వల్ల కంటికి సమస్యలు తొలగిపోతాయి. గోంగూరలోని B కాంప్లెక్స్, C విటమిన్లతో దంత సమస్యలు తగ్గుతాయి. గోంగూరలో ఫోలిక్ యాసిడ్, మినరల్స్ అధికం. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. దగ్గు, ఆయాసం, తుమ్ములుంటే గోంగూర సహజ ఔషధంలా పనిచేస్తుంది. రేచీకటి ఉన్నవారు తరచూ గోంగూర తీసుకోవాలి.
Read More »ఆమెను వ్యవసాయం నీ వల్ల కాదన్నారు కానీ..?
ఆమెను వ్యవసాయం నీ వల్ల కాదన్నారు అందరూ. భర్తను పోగొట్టుకుని ఒంటరిగా పిల్లలను పెంచి పెద్దచేయడానికి ఆ సేద్యాన్నే నమ్ముకుందామె. పట్టుదలగా వ్యవసాయంలోని మెలకువలు తెలుసుకొని అధిక దిగుబడి అందుకుంటోంది. ఏటా రూ.30 లక్షల ఆదాయాన్ని పొందుతూ… విమర్శించిన వారెదుటే.. తానేంటో నిరూపిస్తోన్న 39 ఏళ్ల సంగీత పింగ్లే స్ఫూర్తి కథనమిది. సైన్స్ గ్రాడ్యుయేట్గా పట్టా తీసుకున్న సంగీతకు వ్యవసాయ నేపథ్యం ఉన్న వ్యక్తితో పెళ్లైంది. ఈ దంపతులకు పుట్టిన …
Read More »బరువు తగ్గాలంటే..?
శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వును తగ్గించేందుకు కొన్ని పదార్థాలు సాయం చేస్తాయి. * గుడ్లు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. అలా.. బరువు తగ్గవచ్చు. * బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. * మిర్చిలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. * ఆలివ్ ఆయిల్ వంటల్లో లేదా సలాడ్స్లో తరచూ వాడండి. * శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కాఫీ కరిగిస్తుంది. కెఫిన్ జీవక్రియ …
Read More »ఆరెంజ్ జ్యూస్ ఇలా తాగుతున్నారా..?
నారింజ రసంలో విటమిన్-సితోపాటు హెస్పెరిడిన్ అనే పదార్థం ఉంటుంది. దీనికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే రసాయన ప్రక్రియను అడ్డుకునే శక్తి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఆరెంజ్ జ్యూస్లో చాలామంది చక్కెర లేదా ఉప్పు కలుపుకొని తాగుతారు. అలా చేయడం వల్ల జ్యూస్ తన సహజ స్వభావం కోల్పోయి శరీరానికి పోషకాలు అందించడంపై ప్రభావం పడుతుందని ఫ్లోరిడా యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు.
Read More »