Home / Tag Archives: Minister for Finance (page 4)

Tag Archives: Minister for Finance

మంచినీటి పైపులైన్లు, సీసి రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే Kp కు వినతి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ప్రాగటూల్స్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో మంచినీటి పైపు లైన్లు, సీసి రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే చల్లా…

తెలంగాణలోని వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు హన్మకొండలోని వారి నివాసంలో చెక్కులు అందచేసిన పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ ఆడపడుచులకు పెద్దపీట వేశారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకానికి మహిళల పేర్లతో ప్రవేశపెట్టి తెలంగాణ ఆడపచులమీద వారికి ఉన్న ప్రత్యేకతను కేసీఆర్ గారు చాటారన్నారు. …

Read More »

కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు రూ.10 లక్షలు మంజూరు చేస్తా-MLA Kp

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఎమ్మెల్యే గారి సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. అదే విధంగా కాలనీలో నూతనంగా కమ్యూనిటీ హాల్ కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని …

Read More »

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం అన్యాయం-మంత్రి కేటీఆర్

జడ్చర్ల మండలం కోడుగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతు వేదికను, 40 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ పల్లెల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆసరా పెన్షన్లు ఇచ్చి వృద్ధులను, వితంతువులను, వికలాంగులను ఆదుకుంటున్నాం. నాణ్యమైన 24 గంటల విద్యుత్‌తో రైతులు సంతోషంగా …

Read More »

మోదీ సర్కారుపై టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు అగ్రహాం

 ‘‘తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదు. తెలంగాణ.. భారత్‌లో లేదా? తెలంగాణ ప్రజలు భారతీయులు కాదా?’’ అని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయలేదన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం వంటి హామీలను అమలు చేయలేదని …

Read More »

భక్తరామదాసు తెలంగాణ గర్వించదగిన వాగ్గేయ కారుడు

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన ఉన్నప్రముఖ వాగ్గేయకారుడు, శ్రీరామభక్తుడు, భద్రాచల రామదాసు విగ్రహం వద్ద వారి 389 వ జయంతి ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి డా. …

Read More »

కాంగ్రెస్, బిజెపి లపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు

రాజ్యాంగం జోలికి పోతే ముక్కలు ముక్కలు చేస్తా నంటూ బిజెపి నేత బండి సంజయ్ పై,ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన పిసిసి నేత రేవంత్ రెడ్డి పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.జ్ఞానం ఉన్నోడికి చెప్పొచ్చు,లేని వాడికి కనువిప్పు కలిగించొచ్చు కానీ అజ్ఞానులకు ఏమి చెప్పగలం అంటూ ఆయన దుయ్యబట్టారు.నల్లగొండ ను నుడా గా మార్చిన నేపద్యంలో వరంగల్ లో జరుగుతున్న అభివృద్ధి …

Read More »

సీఎం కేసీఆర్ పై రాజాసింగ్ ఫైర్

దేశంలో ఉన్న దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనం అయిపోతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ శపించారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. సీఎం కుర్చీలో కూర్చోపెట్టిన దళితులే కేసీఆర్‌ను కిందకు దించుతారని హెచ్చరించారు. బండి సంజయ్ దెబ్బకు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారన్నారు. ప్రగతి భవన్ నుంచి ప్రజలు రోడ్డు మీదకు ఈడ్చుతారని కేసీఆర్‌కు అర్థమైందని అన్నారు. తిట్లు తిట్టడం ఎలా అనే పుస్తకాలను మాత్రమే …

Read More »

కార్యకర్తలకు అందుబాటులో ఉంటా జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తా

నిత్యం కార్య కర్తలకు అందుబాటులో ఉంటూ మెదక్ జిల్లాలో టీ ఆర్ ఎస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెరాస జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి లభించిన తరువాత తొలిసారిగా మెదక్ వచ్చిన ఆమెకు జిల్లా సరిహద్దు లోని కాళ్ళ కల్ దగ్గర నుంచి మెదక్ పట్టణం వరకు పార్టీ నాయకులు, …

Read More »

రాష్ర్టాలు అధికారాలు అడిగితే రాజద్రోహమా?

రాజ్యాంగాన్ని మార్చమంటే రాజద్రోహం కేసు పెట్టాలనడం రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాట. అదీ ముఖ్యమంత్రి మీద. ఇది అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కులకు భంగం. ఎంపీలు, మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు రాజ్యాం గం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామని వారుచేసిన ప్రమాణం గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగ మార్పు అనేది రాజ్యాంగపరమైన డిమాండ్‌ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాజద్రోహం కేసులు పెట్టడానికి బ్రిటిష్‌ పాలనలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat