కొన్ని కథలకు సీక్వెల్స్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. నట రుద్రుడు ఎన్టీఆర్ కెరీర్లో అదుర్స్ చిత్రం కూడా అలాంటి కథే. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే చూడాలని అభిమానులు వేచి చూస్తున్నారు. వినాయక్ కూడా ఈ చిత్రంపై స్పందించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సైతం అదుర్స్ -2పై మనసు విప్పాడు. మరి ఇంతకీ యంగ్ టైగర్కు అదుర్స్ సీక్వెల్పై ఇష్టం ఉందా..? వినాయక్ చెప్పినా ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా..? ఇక అసలు విషయానికొస్తే.. …
Read More »రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసిన చిత్రాలివే..!
ఏ చిత్ర బృందమైనా.. ముందే విడుదల తేదీ ప్రకటిస్తే చాలా లాభాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ను దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందాలు చాలా అలెర్ట్గా వ్యవహరిస్తుంటాయి. మరో సినిమా ఇదే రోజున రాకుండా కర్చీఫ్ వేసేసుకుంటుంది. రెండు సినిమాల రిలీజ్ డేట్స్ క్లాస్ కాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. ఇలా ఖర్చీఫ్ వేసిన టాలీవుడ్ సినిమాలేమిటో తెలుసా..? అయితే, వరుణ్ తేజ్, అతిధిరావు, హైదరి జంటగా ఘాజీ ఫేమ్ సంకల్ప్రెడ్డి …
Read More »ఆస్పత్రిలో చేరిన అనుపమ పరమేశ్వరన్..
వరస హిట్లతో తెలుగు సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్.ఒకవైపు చక్కని అభినయంతో మరోపక్క చూస్తే మతి పోయే సోయగంతో కుర్రకారును మత్తెక్కించిన మళయాల భామ అనుపమ. అయితే తాజాగా అనుపమ ఆస్పత్రిలో చేరారు. ప్రముఖ హీరో ధనుష్ కు జోడీగా నటిస్తున్న మూవీ కోడి.అంతే కాకుండా పలు మళయాల ,తెలుగు సినీమాల్లో నటిస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఒక మూవీలోని …
Read More »కమల్ v/s నయన్..!
నయనతారలో ధైర్యం చూసి కోలీవుడ్ ఆశ్చర్యపోతోంది. చేతినిండా సినిమాలతో బిజీ హీరోయిన్గా మారిన నయన్ తన సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలో తానే నిర్ణయిస్తోంది. మోస్ట్ వెయిటెడ్ మూవీ కొలమావు కోకిల చిత్రాన్ని ఎవరూ ఊహించని డేట్కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కోలీవుడ్ ప్రస్తుతం కొలమావు కోకిల గురించే మాట్లాడుకుంటుంది.ఈ సినిమా ట్రైలర్ చూసి సమంత కూడా ఇంప్రెస్ అయింది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. …
Read More »అమెరికాకు చెక్కేస్తున్నమెగా మేనల్లుడు..!
వరుస అపజయాలతో సతమతమవతున్న సాయిధరమ్తేజ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. నెక్ట్స్ సినిమాను వెంటనే మొదలు పెట్టకుండా ప్రెష్గా కనిపించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నతే తడవుగా మేకోవర్ కోసం, తన కెరియర్ను చక్కబెట్టుకునేందు కోసం విదేశాలకు వెళ్లాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇలా వరుసగా హిట్స్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపజయాలతో కష్టకాలంలో ఉన్న విషయం తెలిసిందే. మాస్లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న యువ …
Read More »మరోసారి పవన్ ఇజ్జత్ తీసిన శ్రీరెడ్డి..!
టాలీవుడ్ ఇండస్ట్రీను గత కొన్నాళ్ళుగా షేక్ చేస్తున్న ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసారి స్టార్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.ఈసారి ఏకంగా ఆధారాలను తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విరుచుకుపడ్డారు.ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి స్త్రీలో అమ్మాయిని కాదు అమ్మను చూడాలని . అప్పుడే ఆడవారిపై దారుణాలు ఆగుతాయి.వార్ని గౌరవించడం మన బాధ్యత అని చెప్పిన సంగతి తేల్సిందే. అయితే పవన్ …
Read More »అచ్చం కీర్తి సురేష్లానే..!
స్వామి-2, పందెంకోడి – 2, ఈ రెండు కూడా సీక్వెల్సే. మరో విశేషం ఏమిటంటే ఈ రెండు సీక్వెల్స్లోనూ కీర్తి సురేష్ హీరోయిన్. అందుకే కీర్తి సురేష్ను సీక్వెల్స్ క్వీన్గా పిలుస్తున్నారు.అయతే, బాలీవుడ్లో కూడా కీర్తి సురేష్ లాంటి సీక్వెల్స్ క్వీన్ ఉంది. అయితే, ఆమె సీక్వెల్స్లో కనిపించినప్పుడు మాత్రమే వియాలను అందుకుంటుంది. శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్కు బాలీవుడ్లో చాలానే ఫాలోయింగ్ ఉంది. నటన యావరేజ్గా ఉన్నప్పటికీ గ్లామర్తో కుర్రకారు …
Read More »సీక్రెట్ను లీక్ చేసిన ఈషా రెబ్బ..!
ప్రతీ సినిమాలో స్టార్ కాస్ట్ గురించి ముందే చెప్పేస్తారు. కానీ, కొన్ని పాత్రలు ఎవరు చేస్తారు అన్న విషయాన్ని సీక్రెట్గా ఉంచుతారు. ఆడియన్స్ను సర్ప్రైజ్ చేసే భాగంలోనే ఇదంతాను అనేది సినీ విశ్లేషకుల భావన. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అదే చేయాలని ప్రయత్నించాడు. కానీ, ఆ సీక్రెట్ ఇప్పుడు లీక్ అయిపోయింది. అయితే, త్రివిక్రమ్ శ్రీనివాస్, నట రుద్రుడు ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరవింద …
Read More »నవ మన్మధుడిని ”ఈ గెటప్లో ఎప్పుడూ చూసి ఉండరు”..!
అక్కినేని నాగార్జున టాలీవుడ్ తనకు ఇచ్చిన మన్మధుడనే బిరుదును నిలబెట్టుకుంటున్నారు. ఊపిరి, మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఓం నమో వెంకటేశాయ వంటి చిత్రాలతో టాలీవుడ్కు విజయాలను అందించాడు. అంతేకాకుండా, ప్రతీ చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్య పాత్ర పోషిస్తూ తన అభిమానులతోపాటు.. సినీ విశ్లేషకుల ప్రశంసలను అందుకుంటున్నారు ఈ మన్మధుడు. అయితే, ఇటీవల కాలంలో నాగార్జున, వివాదస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ కాంబోలో వచ్చిన ఆఫీసర్ చిత్రం బాక్సీఫీస్ …
Read More »ఎంపీ పదవీ నుండి మురళి మోహన్ అవుట్ ..!
నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు అందుకు సహకరించడంలేదా ..గత నాలుగు ఏళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు ప్రజలు విసిగి చెంది టీడీపీ పార్టీని ఓడించాలనే కసితో ఉన్నారా ..అంటే అవును అనే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు.అందులో భాగంగా ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారిలో కొంతమందిని తప్పించి కొత్తవారిని తీసుకోవాలని ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.ఇలా తొలగించేవారి జాబితాలో ఎంపీ మురళి మోహన్ …
Read More »