టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటుంటే..ఆయన వల్ల లాభపడిన టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు ఒక్క మాట మాట్లాడరా అంటూ..టీడీపీ అనుకుల పచ్చ మీడియా గత 10 రోజులుగా టాలీవుడ ఇండస్ట్రీపై పడి ఏడుస్తోంది. టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు అయిన మురళీమోహన్, చంద్రబాబు వీరభక్తులైన అశ్వనీదత్తు, రాఘువేంద్రరావు తో పాటు నట్టికుమార్ వంటి చిన్న నిర్మాత తప్పా..సినీ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు, నటులు …
Read More »టీడీపీ మాజీ ఎంపీ ఇంట్లో కరోనా కల్లోలం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. మురళీమోహన్ కుమారుడి ఇంట్లో పని చేస్తున్న ముగ్గురు పని మనుషులకు వైరస్ పాజిటివ్గా తేలింది. వీరిలో ఇద్దరు భార్యా భర్తలు, కాగా, మరో మహిళ వంట మనిషిగా పని చేస్తోంది. టోలిచౌకికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి, బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివాసం ఉంటున్న మరో యువతికి …
Read More »‘మహానటి’ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి.. ఆవేదన వ్యక్తం చేసారా..?
సహజ నటిగా పేరు తెచ్చుకున్న జయసుధ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కళాబంధు సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న విశాఖపట్నం వేదికగా జయసుధకు ‘అభినయ మయూరి’ అనే బిరుదు ఇవ్వనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేసారు.సినీ ఇండస్ట్రీ తనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారని అందులో ఒకరు మోహన్ బాబు అయితే మరొకరు మురళీమోహన్ …
Read More »మురళీ మోహన్ కార్ల షోరూమ్ నేలమట్టం..టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు
ఏపీ ప్రభుత్వం అక్రమ కట్టడాల మీద కూడా విరుచుకు పడుతోంది. ఇప్పటికే అమరావతిలో ప్రజావేదికను కూల్చేయించిన ప్రభుత్వం .. కరకట్ట మీద ఉన్న అన్ని అక్రమ కట్టడాలకి నోటీసులు జారీ చేసి అవి కూడా త్వరలో పడగోడతాం అంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో అన్ని చోట్లా ఉన్న అక్రమ కట్టడాల మీదా ద్రుష్టి సారించింది. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా …
Read More »మాజీ ఎంపీని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి
టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ వెన్నుపూస శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆపరేషన్ జరిగిన విషయం తెలుసుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించడానికి పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దంపతులు మురళీ మోహన్ను పరామర్శించారు. అప్పట్లో ఆయన వీడియో చేసి అసలేం జరిగిందన్న విషయం వివరించారు. ప్రస్తుతం మురళీ మోహన్ హైదరాబాద్లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా.. మురళీ …
Read More »నడవలేని స్థితిలో మాజీ ఎంపీ.. పరామర్శించిన చిరు !
సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ వెన్నెముకకు ఆపరేషన్ జరిగింది. మే 14న వారణాసిలో మురళీమోహన్ అమ్మగారి అస్థికలను గంగానదిలో కలపడానికి వెళ్లారు. అక్కడ రెండు కాళ్లకు సమస్య వచ్చి నడవలేని స్థితికి చేరుకున్నారు. వారణాసి నుండి వెంటనే హైదరాబాద్ చేరుని కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చెకప్ చేసిన డాక్టర్స్ వెన్నెముకలోని ఎల్4, ఎల్5, ఎల్6 వద్ద నరాలు ఒత్తిడికి గురవుతున్నాయని, తర్వగా ఆపరేషన్ చేయాలని సూచించారు. డాక్టర్స్ …
Read More »చంద్రబాబుకు సొంత పార్టీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్..ఎవరో తెలుసా?
ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.ఇప్పటికే కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.మరికొంద్దరైతే ఈసారి ఎన్నికల్లో పోటీ చెయ్యమని చెబుతున్నారు.నటుడు మరియు టీడీపీ ఎంపీ మురళీ మోహన్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఆయన ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లు ముందుగానే ప్రకటించారు.తాజాగా మురళీ మోహన్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంసంగా మారాయి. …
Read More »మొన్న మురళీమోహన్, నేడు మాగంటి బాబు.. నేను పోటీ చేయలేను.. మకాం మారుస్తా
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు లోక్సభ నియోజకవర్గ టీడీపీ సీటు విషయంలో తర్జనభర్జనలు మొదలయ్యాయి. పార్టీలోని సీనియర్ మాగంటి పోటీ చేయరని మరో జూనియర్ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండున్నర దశాబ్దాలుగా ఏలూరు లోక్సభ సీటుతో మాగంటి బాబుకు అవినాభావ సంబంధం ఉంది. కాంగ్రెస్ నుంచి 1996, 1998, 1999లో వరుసగా మూడుసార్లు పోటీ చేసిన మాగంటి 2004లో దెందులూరు అసెంబ్లీకి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి మూడుసార్లు …
Read More »ఎంపీ పదవీ నుండి మురళి మోహన్ అవుట్ ..!
నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు అందుకు సహకరించడంలేదా ..గత నాలుగు ఏళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు ప్రజలు విసిగి చెంది టీడీపీ పార్టీని ఓడించాలనే కసితో ఉన్నారా ..అంటే అవును అనే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు.అందులో భాగంగా ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారిలో కొంతమందిని తప్పించి కొత్తవారిని తీసుకోవాలని ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.ఇలా తొలగించేవారి జాబితాలో ఎంపీ మురళి మోహన్ …
Read More »జగన్ కు ఓట్లేస్తే ఏపీ సర్వనాశనం -ఎంపీ మురళి మోహన్
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశానికి చెందిన సీనియర్ ఎంపీ ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ,ప్రముఖ నటుడు మురళి మోహన్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఈ రోజు శనివారం ఎంపీ మురళి మోహన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా మురళి మోహన్ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి …
Read More »