ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఎన్డీఏ సర్కారు రథసారధి ,ప్రధానమంత్రి నరేందర్ మోదీ ల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.రాష్ట్ర విభజన సమయంలో ,గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నదని బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ తెగదెంపులు చేసుకున్న సంగతి కూడా తెల్సిందే. అయితే ఇలాంటి తరుణంలో రానున్న …
Read More »ప్రధాని మోదీకి రక్తంతో లేఖ ..!
భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీకి రక్తంతో రాసిన లేఖ రాశారు కార్యకర్తలు.అసలు విషయానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు ఎస్సీ ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చుతుందని ..ఇటివల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారతీయ దళిత్ పాంథర్స్ పార్టీకి చెందిన కార్యకర్తలు దేశ ప్రధాని మోదీ ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖలు రాశారు . అంతే కాకుండా ఇటివల జరిగిన భారత్ …
Read More »నిండు సభలో తన్నుకున్న బీజేపీ -కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ..!
అసెంబ్లీ అంటే ఏమిటి ప్రజల సమస్యలపై చర్చించే వేదిక .తమను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు తమ కోసం చట్టాలు చేస్తూ ..వాటిని అమలు తీరుపై చర్చించే ముఖ్యంగా ప్రజలకు ఆర్థిక స్థితిగతులను మార్చే పథకాల అమలు గురించి ..వాటిని ప్రవేశపెట్టే దేవాలయం లాంటిది. అట్లాంటి దేవాలయంలో ఎమ్మెల్యేలు తన్నుకున్నారు.ఇది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ లో చోటు చేసుకుంది.అసలు …
Read More »ప్రధాని మోదీ సోదరి కన్నుమూత ..!
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సోదరి షర్బతీ దేవి కన్నుమూశారు.గత ఏడాది రాఖీ పండుగను పురష్కరించుకొని షర్బతీ దేవి ప్రధానమంత్రి నరేందర్ మోదీకి రాఖీ కట్టాలని ఉందని లేఖ రాసింది. అయితే దీనికి ఆమోదం తెల్పిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ తన నివాసంలో రాఖీ కట్టించుకున్నారు.ఈ రోజు శనివారం ధన్ బాద్ లో ఆమె తుది శ్వాస విడిచారని ఆమె బంధువులు తెలిపారు .ఈమెకు తొమ్మిది మంది సంతానం ..గతంలోనే ఆమె …
Read More »మోడీని సీఎం కేసీఆర్ కించపరచలేదు..ఎంపీ కవిత
ఇటీవల రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా లో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సదస్సులో ప్రధాని మోదీ పై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంలో మోడీగారు అనబోయి.. స్పీడ్ లో తప్పులు దొర్లాయని ఎంపీ కవిత అన్నారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిని కించపరిచే ఉద్దేశం సీ ఎం కేసీఆర్ కు లేదని ఆమె వివరణ ఇచ్చారు. see also : ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..! రైతు కష్టాలపై ఆవేదనతో …
Read More »మోదీ పాలన నచ్చక ఎంపీ పదవికి బీజేపీ ఎంపీ రాజీనామా..
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ సర్కారు రధసారథి ,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ పార్టీకి చెందిన ఎంపీ బిగ్ షాకిచ్చారు .ఈ రోజు శనివారం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తొలిదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ తన పదవికి రాజీనామా చేశారు .మహారాష్ట్రంలో గొండియా లోక్ సభ సభ్యుడు నానా పటోల్ తన పదవికి రాజీనామా చేశారు .అయితే గత నాలుగు …
Read More »