Home / Tag Archives: newzealand (page 4)

Tag Archives: newzealand

హిట్ మాన్ రికార్డు..ఒకే ఓవర్ తో హాఫ్ సెంచరీ !

హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టీ20లో హిట్ మాన్ రోహిత్ శర్మ కివీస్ బౌలర్స్ పై తనదైన శైలిలో విరిచుకుపడ్డాడు. కివీస్ బౌలర్ వేసిన ఓవర్ లో ఏకంగా 6,6,4,4,6 కొట్టి హాఫ్ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా ఓపెనర్ గా 10వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా దీంతో రోహిత్ శర్మ 20హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలకు న్యాయం …

Read More »

హ్యాట్రిక్ పై కన్నేసిన కోహ్లిసేన..బ్యాట్టింగ్ కు ఆహ్వానించిన కేన్ !

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు హామిల్టన్ లో మూడో టీ20 ఆడనున్నారు. మొదటి రెండు మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఇక ఈ మ్యాచ్ కూడా గెలిస్తే హ్యాట్రిక్ విజయాలే కాకుండా సిరీస్ కూడా కైవశం చేసుకుంటుంది. అయితే టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ తీసుకుంది. ఈ సిరీస్ లో మొదటిసారి భారత్ బ్యాట్టింగ్ ఫస్ట్ ఆడుతుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో …

Read More »

ఇప్పటివరకూ ఏ కీపర్ సాధించని ఫీట్..ఈ దెబ్బతో అతడికి దారులన్నీ మూసుకున్నట్టే !

టీమిండియా న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టే ముందువరకు కూడా గెలవగలమా అనే అనుమానాలతోనే ఉన్నారంతా కాని ఇప్పుడు చూస్కుంటే బ్లాక్ కాప్స్ కనీసం ఒక్క మ్యాచ్ అయిన గెలుస్తుందా అనే డౌట్. టీ20 సిరీస్ లో భాగంగా మొత్తం 5మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు అవ్వగా అది ఇండియానే గెలుచుకుంది. ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది రాహుల్ నే. తన ఆటతో అందరి మన్నలను పొందుతున్నాడు. ఇంక …

Read More »

ఈడెన్ లో పరుగులే పరుగులు

టీమిండియా, కివీస్ జట్ల మధ్య రెండో టీ20 ఈ రోజు ఆదివారం ఈడెన్ పార్క్ మైదానంలో జరగనున్నది. ఇటీవల జరిగిన తొలి టీ20లో పరుగుల సునామీను సృష్టించిన ఇరు జట్లు ఈ మ్యాచులో కూడా అదే సునామీని కోనసాగించవచ్చు అని పిచ్ క్యూరెటర్ పేర్కొన్నారు. అయితే ఈ మౌఇదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటం.. మైదానం చాలా చిన్నాది కావడంతో పరుగుల వరద ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మొదట ఏ …

Read More »

అక్లాండ్ దెబ్బ..భారత్ ఖాతాలో మరో రికార్డు !

ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 లో ఇండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్లమధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ చివరికి విజయం భారత్ వసం అయ్యింది. ఇందులో అర్ధ శతకాల రికార్డు మోగింది. కోహ్లి, రాహుల్, ఐయ్యర్ అద్భుతంగా రాణించారు. అయితే ఈ మ్యాచ్ ద్వారా భారత్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అదేమిటంటే 200పరుగుల చేసింగ్ ను 4సార్లు చేజ్ …

Read More »

మొదటి టీ20..కివీస్ పై 6వికెట్ల తేడాతో భారత్ విజయం !

ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టీ20 లో కెప్టెన్ కోహ్లికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇక ముందుగా టాస్ గెలిచి ఇండియా ఫీల్డింగ్ తీసుకోగా కివీస్ నిర్ణీత 20ఓవర్స్ కి 200పైగా పరుగులు చేసింది. భారత్ బౌలర్స్ కి చుక్కలు చూపించారు. అనంతరం చేసింగ్ కి వచ్చిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ రూపంలో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత కోహ్లి, రాహుల్ అద్భుతంగా రాణించారు. …

Read More »

కోహ్లికి తృటిలో తప్పిన ప్రమాదం..!

ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టీ20 లో కెప్టెన్ కోహ్లికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇక ముందుగా టాస్ గెలిచి ఇండియా ఫీల్డింగ్ తీసుకోగా కివీస్ నిర్ణీత 20ఓవర్స్ కి 200పైగా పరుగులు చేసింది. భారత్ బౌలర్స్ కి చుక్కలు చూపించారు. అనంతరం చేసింగ్ కి వచ్చిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ రూపంలో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత కోహ్లి, రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నారు. …

Read More »

అదేగాని జరిగితే భారత్ కు తిరుగుండదు..లేదంటే అస్సాం !

కొత్త సంవత్సరంలో మొదటిసారి టీమిండియా బయటకు వెళ్లి ఆడుతుంది. ఇందులో భాగంగానే నేడు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ వేదికగా నేడు మొదటి టీ20 ఆడుతుంది. మరోపక్క స్వదేశంలో విజయాలు అందుకున్న భారత్ మరి విదేశాల్లో ఎలా ఆడుతుందో చూడాలి. ఇప్పటికే టీమిండియాకు బ్లాక్ కాప్స్ పై అంతగా కలిసి రాలేదు. ఒక్క సిరీస్ తప్పా మిగతా అన్ని న్యూజిలాండ్ నే గెలిచింది. ఇది గెలవకపోతే దాని ప్రబావం ప్రపంచ కప్ …

Read More »

మొదటిసారి ఆ పని చేయబోతున్న టీమిండియా..!

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తరువాత తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ముంబై వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయిన ఇండియా ఆ తరువాత ఆడిన రెండు మ్యాచ్ లు కసిగా ఆడి గెలిచి చివరికి సిరీస్ గెలుచుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో టీ20 కి సిద్దమయింది. ఇక అసలు విషయం ఏమిటంటే మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు భారత్ వీరితో ఐదు టీ20 …

Read More »

మంత్రి కేటీఆర్ ను కలిసిన న్యూజిలాండ్ పార్లమెంటరీ సభ్యురాలు ప్రియాంక..!

న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ర్ట పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు బుధవారం న్యూజిలాండ్ పార్లమెంటరీ సభ్యురాలు ప్రియాంక రాధాక్రిష్టన్ ఈ రోజు మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసారు. భేటీ సందర్బంగా ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగాల్లో కలసి పని చేసేందుకు ఉన్న అవకాశాలపైన ఇరువురు చర్చించారు. తెలంగాణతో అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat