PERNI NANI: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి……వైకాపాపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే పేర్నినాని మండిపడ్డారు. ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే ట్యాపింగ్ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని పేర్నినాని ధ్వజమెత్తారు. అసలు జరిగిన విషయం ఏమిటంటే….కోటంరెడ్డి ఫోన్ టాపింగ్ కాదు జస్ట్ ఫోన్ కాల్ రికార్డింగ్ జరిగిందని పేర్ని నాని అన్నారు. ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు. రికార్డింగ్ కు ట్యాపింగ్ …
Read More »మానవత్వాన్ని చాటిన వైసీపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్నినాని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కారులో ఆసుపత్రిలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లా నిమ్మకూరులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి కారులో ప్రయాణిస్తుండగా గాయపడిన వ్యక్తిని గమనించి.. తన కారులో మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పేర్నినాని ఆదేశించారు.
Read More »పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం..!
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైయస్ఆర్ 45 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మంత్రి అనిల్ కుమార్, పేర్ని నాని స్థల పరిశీలన చేసారు. వీరుతో పాటు ప్రభుత్వ విప్ ఉదయభాను, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, జోగిరమేష్, మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గున్నారు.త్వరలోనే వైయస్ఆర్ స్మృతి వనం, పార్కు ఏర్పాటు చేస్తామని నాని అన్నారు.45 అడుగుల వైయస్ఆర్ విగ్రహంతో పాటు, డాక్టర్ కెయల్ రావు గారి విగ్రహం ఏర్పాటు …
Read More »జగన్ కోసం పదవులు వదులుకున్నారు.. ఇప్పుడు పదవి పొందారు.. విశేష అనుభవం, ప్రజల పక్షాన పోరాటం
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన పేర్నినాని.. కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇప్పటికి ఆయన మూడోసారి విజయం సాధించారు. రాజకీయాల్లో అనుభవం ఉండడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై 5,851 ఓట్లతేడాతో గెలుపొందారు. తండ్రినుంచి వారసత్వంగా రాజకీయాలను పుణికిపుచ్చుకున్న నాని 1999లో తొలిసారి అసెంబ్లీకి పోటీచేసి …
Read More »