పాపం చంద్రబాబు ఏ మూలకి వెళ్ళినా చివరికి పరువు పోతుంది తప్ప తాను అనుకునట్టు మాత్రం ఏం జరగడం లేదు. చంద్రబాబు హయంలో బాబుని నమ్ముకొని ఎంతోమంది ప్రజలను మోసం చేసి ప్రభుత్వానికి డబ్బులు మూటకట్టి కావల్సినవని తీసుకునేవారు. అలా చంద్రబాబు చేసినవి చాలానే ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అన్యాయంగా అనిపిస్తే సహించడం లేదు. దాంతో చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …
Read More »ప్రతిపక్ష హోదా జారిపోతుందని భయమా బాబూ..అందుకేనా ఇదంతా ?
గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి చివరికి గెలిచాక చేతులెత్తేసాడు. మరోపక్క రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ఇదంతా పక్కనపెడితే మొన్న ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. వైసీపీ రికార్డు సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు టీడీపీకి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కోకరుగా పార్టీని వీడుతున్నారు. ఇదేగాని ముందుకు పోతే ఆ …
Read More »సీపీఐ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ,మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది .. సుదీర్ఘకాలం పాటు అంటే పదిహేనేళ్ల పాటు ఎమ్మెల్యే గిరి చేసి .. సొంత ఇల్లు కూడా లేని సీపీఐ నేత ,మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ …
Read More »పార్లనర్ల నీచ రాజకీయాలపై దిమ్మతిరిగే సెటైర్లు వేసిన గడికోట, రోజా..!
ఏపీలో పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలన్న సదుద్దేశంతో జగన్ సర్కార్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తారు. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుతూ పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారు. అయితే ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు, …
Read More »నో రికమండేషన్స్ ప్లీజ్ అంటున్న సీఎం జగన్
పాలనలో తనదైన ముద్ర వేయాలని సీఎం జగన్ తహతహలాడుతున్నారు. ఇందుకోసం తన మన అనే వేదాలు పక్కన పెట్టి పని చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అయినా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఎక్కడ ఒక్క అవినీతి మచ్చ కూడా రాకుండా అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శకమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. తన తోటి సభ్యులు కూడా ఇదేవిధంగా మెలగాలని సూచిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇంకా కొన్ని …
Read More »సుజనా చౌదరి వల్ల వెంట్రుక కూడా ఊడదు.. దిగజారుడు వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుతం బిజెపి నాయకుడు సుజనా చౌదరి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చాలా మంది లీడర్లు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని వైసీపీకి చెందిన కొంత మంది కూడా తమతో టచ్ లో ఉన్నారని తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు …
Read More »బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై మండిపడిన వైసీపీ ఎంపీలు..!
బీజేపీలో చేరినా శ్రీమాన్ సుజనాచౌదరి గారికి ఇప్పటికీ బాబుగారి మీద మమకారం పోదు. అసలు మోదీతో మళ్లీ దోస్తానా కోసం సుజనాతో సహా తన నలుగురు ఎంపీలను చంద్రబాబే బీజేపీలో చేర్పించాడన్నది బహిరంగ రహస్యం. అయితే సుజనా చౌదరి ఎంత ప్రయత్నించినా..బీజేపీ పెద్దలు బాబుగారిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు..అంతే కాదు చంద్రబాబు కోవర్ట్గా పని చేస్తున్న సుజనాపై బీజేపీ అధిష్టానం ఓ కన్నేసి ఉంచింది. అయినా బాబుగారి కోసం …
Read More »స్వాతంత్ర్యం వచ్చినతర్వాత మత్స్యకారులకు ఎవరూచేయని మేలుచేసిన సీఎం జగన్
ముమ్మిడివరం తూర్పు గోదావరి జిల్లా మత్స్యకారుల ప్రాంతం అయిన కొనమాన పల్లె లో మత్స కారుల దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఐదారు సంవత్సరాలుగా మత్స్యకారులు తమ కష్టాలను గత ప్రభుత్వంతో విన్నవించుకున్నా టీడీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని ఖాతరు చేయలేదని ఆయన పేర్కొన్నారు.జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్రలో మత్స్యకారుల కష్టాలను ఆయన ప్రత్యక్షం గా చూశానని వారికి చదువుకోడానికి వసతులు, త్రాగడానికి నీరు ఉండటానికి వసతి …
Read More »టీడీపీలో నెలల తరబడి జరగనిపని వైసీపీలో అవినాష్ కు అరగంటలో అయిపోయింది
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఇ గతంలో ప్రాతినిధ్యం వహించిన దేవినేని అవినాష్ గత ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని పై తలపడ్డారు ఆయన ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తనకు ఒక నియోజకవర్గం అప్పగిస్తే పార్టీపరంగా బలోపేతం చేసుకునే క్యాడర్ ను బలోపేతం చేసుకొని పెద్ద ఎత్తున పార్టీ కోసం పని చేస్తానని తనకు ఏదో ఒక నియోజకవర్గాన్ని పర్మినెంట్ గా కేటాయించాలని మాజీ …
Read More »టీడీపీకి రాజీనామాపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు..వంశీ అభిమానుల ఫైర్..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని టీడీపీకి రాజీనామా చేశాడు. త్వరలో వైసీపీలో చేరబోతున్నాడు. పోయేవాడు ఊరకపోకుండా చంద్రబాబు, లోకేష్లను బండబూతులు తిట్టి మరీ వెళ్లాడు. టీడీపీలో ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే వంశీ సంయమనం కోల్పోయి..ఇలా బాబు, లోకేష్, రాజేంద్రప్రసాద్లపై పరుషవ్యాఖ్యలు చేసి ఉంటాడని ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బాబుగారి ఆదేశాల మేరకు వల్లభనేని వంశీపై వర్ల రామయ్య, దేవినేని ఉమా లాంటి నేతలు విరుచుకుపడుతున్నారు.ఆస్తులు కాపాడుకోవడం …
Read More »