ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. వల్లభనేని వంశీతో మొదలైన తిట్ల పర్వం..ప్రస్తుతం మంత్రి కొడాలి నాని, దేవినేని ఉమల మధ్య సాగుతోంది. సీఎం జగన్ పవిత్రమైన తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం లేదంటూ టీడీపీ చేస్తున్న మత రాజకీయాలపై.. మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. తిరుమలను చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడేమైనా కట్టించాడా అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా కాస్త పరుషపదాలు మాట్లాడారు. సీఎంగా …
Read More »పార్లమెంట్లో ఆ రెండు పచ్చపత్రికలను బ్యాన్ చేయాలంటున్న వైసీపీ ఎంపీ..ఎందుకో తెలుసా..!
చంద్రబాబు, లోకేష్ల బండారాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ, టీడీపీ నేతల విమర్శలను తిప్పికొడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని బాబుగారు అనుకుల ప్రతికలు టార్గెట్ చేసుకున్నాయి. తాజాగా ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా అసహనం వ్యక్తం చేశాయి. అఖిలపక్షంలో విజయసాయిరెడ్డి అభాసుపాలు అంటూ బాబుగారి కులగురువు పత్రిక ఓ పచ్చకథనం అచ్చేసి విషం చిమ్మింది. అఖిల పక్షం భేటీలో …
Read More »5 నెలల పాలనలో వైసీపీ సర్కార్ అమలు చేసిన అద్భుత సంక్షేమ పథకాలు ఇవే..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి 5 నెలలైంది. ఈ 5 నెలల కాలంలో సీఎం జగన్ ప్రజారంజక పాలనకు ప్రజల జేజేలు పలుకుతున్నారు. ఏడాదిపైగా సాగిన సుదీర్ఘ పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే నెరవేర్చేందుకు సీఎం జగన్ సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో నవరత్నాలపథకాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, డ్వాక్రామహిళలు, యువకులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, …
Read More »సుజనా..ఈసారి ప్రెస్ మీట్ బ్యాంక్ అధికారుల ముందుపెట్టు..భాగోతం బయటకొస్తుంది !
సుజనా చౌదరి ప్రెస్ మీట్ విషయంలో ద్వజమెత్తిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి నిన్న సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపి) వేరు… అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్ధమయింది అని అన్నారు. అంతేకాకుండా మరో ట్వీట్ లో తాను ఎందుకు టీడీపీ నుంచి బీజీపీకి వెళ్ళారో క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ ట్వీట్ విషయానికి …
Read More »సంచలనం..గత ఐదేళ్లలో 3 వేల కోట్ల టీటీడీ డబ్బులు కాజేసిన టీడీపీ సర్కార్..!
గత ఐదు నెలలుగా చంద్రబాబు, ఎల్లోమీడియా ఛానళ్లు సీఎం జగన్పై ఎంత దుష్ప్రచారం చేసినా వర్కవుట్ అవడం లేదు..టీడీపీకి పెద్దగా పొలిటికల్ మైలేజీ రావడం లేదు. అయితే తన స్వార్థ రాజకీయాల కోసం మతాన్ని అడ్డుపెట్టుకోవడంలో కూడా చంద్రబాబు వెనుకాడడు. అసలు హిందూ సంప్రదాయాల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉండదు..వ్రతాలు, హోమాలు, భూశంకుస్థాపనలు, హిందువుల పండుగలలో బూట్లు వేసుకుని మరీ పూజలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు. విజయవాడలో ఆలయాలను …
Read More »ఒక్క ట్వీట్ తో అవినీతి బ్యాచ్ కు చుక్కలు చూపించిన విజయసాయి రెడ్డి..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలకు చుక్కలు చూపించాడు. అవినీతి పాలన చేసిన ప్రతీ ఒక్కరికి సమాధానం చెప్పాడు.గత ప్రభుత్వంలో టీడీపీ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇలా ప్రతీఒక్కరు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇవన్నీ సాక్షాత్ అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో అతని చేతులు మీదగా జరిగాయి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ …
Read More »అబ్దుల్ కలాంను నేనే రాష్ట్రపతిని చేశా.. చంద్రబాబు డబ్బా..అసలు వాస్తవాలు ఇవే..!
భారత రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చినవారిలో అబ్దుల్ కలాం గారు అగ్రస్థానంలో ఉంటారు. మిస్సైల్మ్యాన్గానే కాకుండా పీపుల్స్ ప్రెసిడెంట్గా ఆయన దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ప్రపంచంలో ఎవరు, ఏ గొప్ప పనులు సాధించినా..ఎవరు ఖ్యాతి చెందినా వెంటనే వారి ఘనతను తన ఖాతాలో వేసుకోవడం..అంతా నావల్లే వారు ఆ ఘనత సాధించారంటూ డబ్బాకొట్టుకోవడం మన టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటు కదా… కంప్యూటర్ కనిపెట్టింది నేనే.సెల్ఫోన్ కనిపెట్టింది …
Read More »నా మీద ఏ కేసు లేదు.. జగన్ కు అండగా ఉంటా !
ఇప్పటివరకు తన పై ఎటువంటి కేసులు లేవని తాను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన దేవినేని అవినాష్ వెల్లడించారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా కచ్చితంగా వైసిపి అభ్యర్థులను గెలిపించి తీరుతాం అని పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తా అని చెప్పుకొచ్చారు. అయితే దేవినేని అవినాష్ పదవి కోసం అలాగే తన కేసుల మాఫీ కోసం …
Read More »సీఎం జగన్ సభలో జనసేన ఎమ్మెల్యే రాపాక.. అపార్థం చేసుకున్న జనసైనికులు!
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం లో జరిగిన మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే వైయస్సార్ వైయస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు చనిపోతే ఏకంగా 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తానని ప్రకటించడంతో పాటు అనేక రకాల హామీలు జగన్ ఇస్తూ వాటికి రూపకల్పన చేయాలని ఆదేశించారు. అయితే జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ …
Read More »బిగ్ బ్రేకింగ్…మరోసారి అడ్డంగా బుక్కైన లోకేష్ పెయిడ్ టీమ్….!
వైసీపీ అధికారంలోకి వచిన తర్వాత చంద్రబాబు, లోకేష్తో సహా టీడీపీ నేతలంతా ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. రాజధాని, పోలవరం, పల్నాడు దాడులు, ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం..ఇలా గత ఆరునెలలుగా జగన్ సర్కార్పై ఎంత దుమ్మెత్తి పోసినా పెద్దగా ఫలితం లేకుండా పోతుంది. ఆఖరికి లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఫేక్ వీడియోలతో, ఫేక్ ఫోటోలతో సీఎం …
Read More »