ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి కారణం సీఎం జగన్ అసమర్థతే కారణమని, అసలు ప్రాజెక్టుపై మాట్లడటానికి మంత్రి పత్తాలేకుండా పోయారంటూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా తీవ్ర విమర్శలపై చేసిన సంగతి తెలిసిందే. దేవినేని ఉమా విమర్శలపై మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినా ఉమాలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఇసుక …
Read More »ఆ విషయంలో సీఎం జగన్ను మెచ్చుకుని.. బాబు, పవన్లకు ఝలక్ ఇచ్చిన ఉండవల్లి..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రాష్ట్రాన్ని అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో ముందడుగు వేస్తున్నారు.. తొలి కేబినెట్ భేటీ సమావేశంలోనే అవినీతిని ఏ స్థాయిలోనూ ఉపేక్షించేది లేదని, అవినీతికి పాల్పడితే ఎంతటి సీనియర్ నేత అయినా వెంటనే తీసిపడేస్తా అని హెచ్చరించారు. అంతే కాదు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరైనా సరే..అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చాడు. అంతే కాకుండా గత …
Read More »చంద్రబాబు నాశనం చేసిన వ్యస్థలపై సీఎం జగన్ సమీక్ష
రాష్ట్రంలో సహకార డెయిరీల స్థితిగతులపైనా సీఎం సమీక్ష చేశారు. సహకార రంగంలోని డెయిరీలకు పాలుపోసే ప్రతి రైతుకూ లీటరుకు రూ.4లు బోనస్ ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సహకార డెయిరీలను మరింత బలోపేతం చేయడంతోపాటు, తద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ ఉద్దేశమని ఆమేరకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు. రైతులకు మేలు చేకూర్చేలా ప్రముఖ బాండ్లతో భాగస్వామ్యంపైకూడా …
Read More »సంచలనం..వంశీని పొగిడి లోకేష్ను ఘోరంగా అవమానించిన చంద్రబాబు…!
చంద్రబాబు ఏంటీ..తనను వాడు వీడు అంటూ తిట్టిన వల్లభనేని వంశీని పొగడడం ఏంటీ…తన ఏకైక పుత్రరత్నం లోకేష్ను అవమానించడం ఏంటని అనుకుంటున్నారా..అవునండి..నిజమే..తనకు తాను గొప్పలు చెప్పుకోబోయి.. ఎదుటివాళ్లతో తిట్టించుకోవడం బాబుగారికి అలవాటే కదా..అలవాటులో పొరపాటున గొప్పలు చెప్పుకోబోయి..తన కొడుకు లోకేష్ పరువు పోయేలా చేసుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పోయేవాడు ఊరకే పోకుండా చంద్రబాబును, ఆయన పుత్రరత్నం …
Read More »జేసీ బ్రదర్స్కు అతిపెద్ద షాక్.. వైసీపీలోకి 500 మంది అనుచరుల చేరిక..!
టీడీపీ హయాంలో గత ఐదేళ్లుగా చెలరేగిపోయిన జేసీ బ్రదర్స్ రాజకీయ జీవితం చరమాంకంలో పడిందా..త్వరలోనే జేసీ బ్రదర్స్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా..ప్రస్తుతం అనంతపురం టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. నవంబర్ 20, బుధవారం నాడు జేసీ బ్రదర్స్కు ఊహించని షాక్ తగిలింది. ఎన్నో దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్కు నమ్మకంగా ఉంటున్న ముఖ్య అనుచరుడు షబ్బీర్ అలీ అలియాస్ గోరా వైసీపీలో చేరారు. గోరాతో పాటు మొత్తం 500 …
Read More »కామాక్షితాయి ఆలయంలో వివాదం… కోవూరు వైసీపీ ఎమ్మెల్యే స్పందనకు హ్యాట్సాఫ్..!
గత కొద్ది రోజులుగా సీఎం జగన్పై క్రిస్టియన్ ముద్ర వేసి, ఇంగ్లీష్ మీడియం పేరుతో మతమార్పిడులను వైసీపీ ప్రోత్సహిస్తుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయి. తిరుమల డిక్లరేషన్ వివాదాన్ని తీసుకువచ్చి సీఎం జగన్పై బురద జల్లుతున్నాయి. అయితే హిందూ మతాన్ని, వైదిక సంప్రదాయాలను జగన్ ఎంతగానో గౌరవిస్తారు. చంద్రబాబులా చెప్పులు వేసుకుని హోమాలు వంటి పూజా కార్యక్రమాలను అగౌరవపర్చడం జగన్కు రాదు..చంద్రబాబులా గుడులు కూల్చగొట్టే …
Read More »చంద్రబాబుకు భారీ షాక్.. ఇద్దరు మాజీ టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీ నుంచి వలసలు ఊపందుకున్నాయి. ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాబాటలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిలో ఒకరు గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కాగా, మరొకరు కృష్ణా జిల్లా, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ధూళిపాళ నరేంద్ర టీడీపీలో యాక్టివ్గా లేరు వరుసగా 5 సార్లు గెలిచిన …
Read More »చంద్రబాబు ఇది గుర్తుపెట్టుకో…ప్రజాకంటకుడిని సమర్థించడమంటే ప్రజల్ని అవమానించడమే !
చంద్రబాబుకి అధికారం కోల్పోవడంతో బ్రెయిన్ మొత్తం వాష్ అయిపోయిందనుకుంట. ఏవేవో కూతలు కూస్తున్నారు. ఎలాంటి మాటలు మాట్లాడిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయనకు తెలీదు పాపం. టీడీపీ హయంలో ఎన్నో దౌర్జన్యాలు, అన్యాయాలు, రౌడీ పాలన జరిగిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబుకి తెలిసే మరియు ఆయన అండతోనే ఇవన్నీ జరిగాయి. దీనిపై ఘాటుగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “మాజీ రౌడీ షీటర్, తహసీల్దార్ …
Read More »మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నాడు.. ప్రజల భవిష్యత్తు తాకట్టుపెట్టి దిగిపోయాడు.. !
మీ భవిష్యత్తు నా బాధ్యత..ఎన్నికల ముందు మాజీ సీఎం చంద్రబాబు ఈ నినాదం పదేపదే చెప్పేవాడు. అది నిజమే కాకపోతే రివర్స్ లో.. మీ భవిష్యత్తు నాతాకట్టులో అని చెప్పుకోవాల్సి ఉంటుంది. విషయంలోకి వస్తే కారు చౌకగా సౌర విద్యుత్ యూనిట్ రూ 2.8 కి ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా తెలంగాణ తమిళనాడు కర్ణాటక సంస్థలు ముందుకొచ్చాయి. అలాగే కేంద్ర సంస్థ NTPC(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) కూడా …
Read More »జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం..!
ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కృష్ణాజిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పలు వ్యాఖ్యలు చేశారో.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. వంశీ మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, ధర్మారెడ్డి సత్యం కూడా ఆ నావను పైకి తీసుకురాలేడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీని కాపాడుకోగలడని, ఎన్టీఆర్ …
Read More »