ఆంధ్రప్రదేశ్ ప్రజలకు “జగన్” గురించి కొత్తగా తెలియవలసింది ఏముంది, మనం చెప్పవలసింది ఏముంది. *”జగన్” తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీలో వున్నన్నాళ్ళూ ఎందుకు కేసులు పెట్టకుండా, పార్టీని ఎదిరించి పార్టీ నుండి బయటకు వచ్చిన మరుక్షణం కేసులు పెట్టారు. *”జగన్” తప్పు చేస్తే అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు ఎందుకు వస్తారు. *”జగన్” తప్పు చేస్తే చంద్రబాబు లా ఎవరి కాళ్ళపై పడడానికి అయినా ఎవరిని చీకటిలో …
Read More »అందుకే అన్నారు.. పోలవరం ప్రారంభించింది వైయస్సార్ పూర్తి చేయబోయేది యంగ్ వైయస్ఆర్ అని..!
ఏపీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు జగన్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు వాటిలో పోలవరం ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు పనులు ఆయన మరణానంతరం నత్తనడకన సాగాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అవినీతి మయం చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. పోలవరం …
Read More »గ్రామ వలంటీర్లను కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్తలు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన గ్రామ వలంటీర్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడి కిడ్నాప్కు యత్నించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి దగ్గర గుడిమూలలో చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో తమ ఇళ్లకు రావొద్దని హెచ్చరించిన కొందరు జనసేన కార్యకర్తలు వలంటీర్లపై దాడికిదిగారు. రాజేశ్ అనే వలంటీరును కారులో ఎక్కించుకుని కిడ్నాప్కు ప్రయత్నించినట్టు సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గ్రామ వలంటీర్లు రాజేశ్, …
Read More »మరోసారి బాబు చీకటి రాజకీయం..జాతీయ మీడియా ఛానళ్లతో అర్థరాత్రి సమావేశాలు..ఏం చెప్పాడంటే..!
చీకటి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్…చంద్రబాబు..గతంలో ఢిల్లీలో అర్థరాత్రి చీకట్లో రహస్యంగా నాటి కేంద్ర మంత్రి చిదంబరాన్ని బాబు కలిసినట్లు ఇప్పటికీ చెప్పుకుంటారు. చంద్రబాబు చిదంబరాన్ని కలిసిన తర్వాతే..జగన్పై కేసుల పర్వం మొదలైందని జగమెరిగిన సత్యం. అయితే ఏపీలో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మరోసారి తన చీకటి రాజకీయాలకు తెరతీసినట్లు సమాచారం. ఏపీలో జగన్ సర్కార్కు ప్రజల్లో ఆదరణ పెరిగిపోతుండడం, మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ నేతలు వలసబాట పట్టడంతో …
Read More »రంకెలేసినంత మాత్రాన తప్పు ఒప్పు అవ్వదు బాబూ..వైసీపీ నేత కౌంటర్ !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ళు రాజకీయ అనుభవం లో అన్నీ దోచుకోవడమే తప్పా రాష్ట్రానికి గాని ప్రజలకు గాని చేసింది ఏమీ లేదనే చెప్పాలి. గత ఐదేళ్ళ పాలన విషయం చూసుకుంటే మరీ దారుణంగా ప్రవతిస్తున్నారని చెప్పాలి. తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను నమ్మించి గొంతు కోశారు. ప్రజలను ఎన్నో ఆశలురేపి చివరికి గాలికి వదిలేసారు. అంతేకాకుండా యావత్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసారు. ఇక ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా …
Read More »పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు..మళ్ళీ మొదలుపెట్టావా బాబూ..?
గత ఎన్నికల్లో గుమ్ప్పు మొత్తం ఒకచోటే చేరి చంద్రబాబుని గెలిపించిన విషయం అందరికి తెలిసిందే. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన చంద్రబాబుకి పూర్తి సపోర్ట్ చేసి ప్రజలని ఏర్రోల్ని చేసాడు. అనంతరం విడిపోయి సొంత పార్టీ తరపున ప్రశ్నిస్తానని వచ్చేసాడు. ఇక ఈ ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు జనసేన దారుణంగా ఓడిపోయాయి. మళ్ళీ ఇప్పుడు జగన్ ని ఒంటరిగా ఏమీ చెయ్యలేక బ్యాచ్ …
Read More »నవయుగకు షాక్… పోలవరంపై స్టే ఎత్తేసిన హైకోర్ట్…!
ఏపీ వర ప్రదాయని పోలవరం పనులు ఇక చకా చకా జరుగనున్నాయి. పోలవరం నిర్మాణపనులపై విధించిన స్టేను హైకోర్ట్ ఎత్తేస్తూ, మేఘా ఇంజనీరింగ్కు లైన్ క్లియర్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని భావించిన జగన్ సర్కార్ కొత్తగా రివర్స్ టెండరింగ్కు వెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం హైడల్ ప్రాజెక్ట్తో పాటు, ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ …
Read More »జగన్ ఒక సంచలనం..రాష్ట్రం దేశానికే ఆదర్శం కావాలన్నదే ఆయన ధ్యేయం..!
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రజలనే కాకుండా యావత్ రాష్ట్రాన్నే కష్టాల్లో పెట్టేసాడు. చంద్రబాబు పదవీకాలం పూర్తయ్యే సరికి రాష్ట్రానికి అప్పులు మాత్రమే మిగిల్చాడు.ఏవేవో చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి గెలిచాక రాష్ట్రం అప్పుల్లో ఉంది నేనేమి చెయ్యలేను అని చేతులెత్తేసాడు. దాంతో ప్రజలు ఆయనపై నమ్మకం కోల్పోయారు. జగన్ అయినా వారి తలరాతలు మారుస్తారేమో అని ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం …
Read More »అమ్మ ఒడి పథకానికి 6450 కోట్ల రూపాయలు విడుదల చేసిన జగన్ సర్కార్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను మరోసారి నిలుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి అయితే బడికి పంపించే ప్రతి పిల్లాడి తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తాను అని చెప్పిన మాటను జగన్ పాటిస్తున్నారు. ఇద్దరు పిల్లలను స్కూల్ కి పంపితే 15 వేల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసే పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి జీవోను కూడా విడుదల …
Read More »హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో విస్తరించిన ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన సీఎం జగన్
తాజాగా 130 ఆస్పత్రుల్లో గుర్తించిన సూపర్ స్పెషాలిటీ సేవలను సీఎం వైయస్.జగన్ ప్రారంభించారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందుబాటులోకి 17 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 716 వైద్యప్రక్రియలు జరగనున్నాయి.చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్లోని మెడ్కవర్ ఆస్పత్రి డాక్టర్లు, అక్కడ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి మాట్లాడారు.చికిత్సల విధానంపై డాక్టర్లను ముఖ్యమంత్రి వైయస్.జగన్ అడిగి తెలుసుకున్నారు.తమ రాష్ట్రానికి చెందిన వారిని బాగా చూసుకోవాలంటూ వైద్యులను కోరారు.ఎంతో విశ్వాసం, నమ్మకంతో …
Read More »