Home / Tag Archives: politics (page 178)

Tag Archives: politics

నీకు ఏసీబీ ఉంది.. నాకూ ఏసీబీ ఉందని చంద్రబాబు అందుకే అన్నారు..

గుంటూరు జిల్లా పల్నాడులో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప్రకభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని ప్ర‌తిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆదోపిడీ కేసును సీఐడీకి అప్పగించడం కచ్చితంగా వాస్తవాలను కప్పిపుచ్చడం కోసమేనని మండిపడ్డారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా జగన్ ఓ లేఖ రాసారు. ఈ వివాదంలో అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు తన చేతిలో దర్యాప్తు సంస్థకు ఈకేసు అప్పగించి పెద్ద తప్పును చిన్నతప్పుగా చూపించే ప్రయత్నంత …

Read More »

వైసీపీలోకి టీడీపీ చైర్ ప‌ర్స‌న్‌, కౌన్సిల‌ర్లు..!

నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌ల మ‌ధ్య విభేదాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. ఎమ్మెల్యే కోరుగుంట్ల రామ‌కృష్ణ ప్ర‌వ‌ర్త‌న‌తో వెంక‌ట‌గిరి చైర్‌ప‌ర్స‌న్ దొంతు శార‌ద పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశార‌ట‌. చైర్ ప‌ర్స‌న్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ఆమె ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఎమ్మెల్యేకు న‌చ్చ‌డం లేద‌ట‌. అంతేకాకుండా, మున్సిప‌ల్ ప‌నుల్లో తాను చెప్పిన వారికే కాంట్రాక్టు ప‌నులు ఇవ్వాల‌ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ చెప్పినా శార‌ద ప‌ట్టించుకోకుండా నిబంధ‌న‌ల ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించార‌ట‌. …

Read More »

ల‌క్ష్మీదేవి మాట‌లు విన్న జ‌గ‌న్‌.. ఏం చెప్పారంటే.. ?

కూలీ చేస్తేగానీ.. పూట‌గ‌డ‌వ‌ని చోట ఏ ఒక్క‌రికీ అనారోగ్యం చేసినా.. ఆ కుటుంబ ప‌రిస్థితి తిర‌గ‌బ‌డిన‌ట్టే. అలాంటిరికి అండ‌గా నిల‌బ‌డాల‌నే ఆలోచ‌న‌తోనే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. ఎంతోమంది ప్రాణాల‌ను నిల‌బెట్టి.. ఎన్నో గ‌డ‌ప‌ల్లో సంతోషాల‌ను నింపారు. అదే ల‌క్ష్యంతో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో.. ప్ర‌జ సంక్షేమం కోసం పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను దారి పొడ‌వున ఎంతో మంది క‌లుస్తున్నారు. దివంగ‌త …

Read More »

బీకాంలో ఫిజిక్స్‌.. జ‌యంతికి.. వ‌ర్ధంతి శుభాకాంక్ష‌లు త‌ర‌హాలో.. మరో కొత్త‌..!

దేశంలోనే అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిని తానే అంటాడు.. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ అంటూ చేతికి మైక్ దొరికిన‌ప్పుడ‌ల్లా ప్ర‌సంగాల‌తో ఊద‌ర‌గొడుతుంటారు.. అంతేకాడు, అంత అనుభ‌వాన్ని మాట‌లు మార్చ‌డంలో ఉప‌యోగిస్తుంటారు.. ఆ క్ర‌మంలోనే ప్ర‌త్యేక హోదా విష‌యంలో నాలుగేళ్లలో 40 మాట‌లు మార్చారు.. సొంత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలను కేంద్రం వ‌ద్ద తాక‌ట్టు పెట్టారు.. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే.? సీఎం చంద్ర‌బాబు అనే స‌మాధానం ఇస్తున్నారు …

Read More »

వేడెక్కిన ప్రకాశం రాజకీయాలు.. బలరాంతోపాటు కుమారుడికి టికెట్.. ఆందోళనలో టీడీపీ

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి విధేయుడు, టీడీపీలో బలీయమైన నాయకుడు అయిన కరణం బలరాం వైసీపీలో చేరనున్నారనే వార్తలు తరచుగా వస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో అద్దంకి నియోజక వర్గంలో టీడీపీ తరపున పోటీచేసిన బలరాంపై వైసీపీ తరుపున గొట్టిపాటి గెలిచారు. అనంతరం రవి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎన్నికల నాటికి ఎలాగైనా బలరాంను వైసీపీలోకి తీసుకోవాలని వైసీపీ జిల్లా నాయకులు కూడా ప్రయత్నించారు. ఇది …

Read More »

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్‌..!

సీఆర్డీఏ జారీ చేసిన అమ‌రావ‌తి బాండ్ల‌కు గిరాకీ ఏర్ప‌డింది. బ్యాంకుల‌కంటే అధికంగా వ‌డ్డీ చెల్లిస్తామ‌ని చెప్ప‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు స్టాక్ మార్కెట్‌లో బాండ్ల‌కు మంచిన వ‌డ్డీ 10.32 శాతం సీఆర్డీఏ ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో బ‌ఢా పెట్టుబ‌డిదారులు సీఆర్డీయే బాండ్ల‌ను భారీగా కొనుగోలు చేశారు. మార్కెట్‌లో ఇచ్చే వ‌డ్డీకంటే అద‌నంగా మూడుశాతం రావడం ప్ర‌భుత్వ‌మే గ్యారెంటీగా నిల‌వ‌డంతో షేర్ మార్కెట్‌లో డ‌బ్బులు పెట్టేవారంతా అమ‌రావ‌తి బాండ్ల‌లో …

Read More »

స్వాతంత్ర్యదినోత్సవం నాడు చంద్రబాబు చేసిన “నాలుగు” తప్పులు.. జగన్ ఏం చేసారో తెలుసా.?

భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. జాతీయ పతాకావిష్కరణలతో పాటు ఊరూరా జాతీయ గీతం మారుమోగుతోంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులందరూ జాతీయ జెండాలను ఆవిష్కరించి ఆజెండాలకు వందనం చేసారు. ఏపీ ముఖ్యమంత్రి …

Read More »

జనసేనా.? వైన్ సేనా.? భీమవరంలో పేట్గేగిపోయిన పవన్ ఫ్యాన్స్..

జనసేనపార్టీ.. జనం కోసమే పుట్టిందంటూ కొన్ని ప్రాంతాల్లో హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్‌ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఆపార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పార్ట్ టైం పొలిటీషియన్‌గా విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్‌ తరువాత కాలంలో పూర్తిస్థాయి ప్రజల్లోకి వచ్చాడు. బస్సు యాత్ర ద్వారా ఉత్తరాంధ్రలో ముమ్మరంగా పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా జనసేన కార్యకర్తలు మాత్రం పవన్ పర్యటనల్లో బహిరంగంగానే గొడవలు పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా …

Read More »

2019లో కాబోయే సీఎం వై.ఎస్. జ‌గ‌న్ అని నినాదాలు చేస్తూ.. వైసీపీలోకి చేరిక‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. త‌మ సమ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు వ‌స్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నారు. అర్జీల రూపంలో వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుంటున్నారు. ప్ర‌ధానంగా యువ‌త‌, రైతులు, డ్వాక్రా మ‌హిళ‌లు జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు గ‌త ఎన‌నిక‌ల్లో …

Read More »

వైసీపీ ఫ్లెక్సీలు చింపి, టీడీపీ ఫ్లెక్సీలు కట్టారు.. అడిగినందుకు దాడి.. ఇదంతా పోలీసుల సమక్షంలోనే

ఒంగోలు జిల్లా కనిగిరిలో అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోయారు. వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరికి నిరసనగా ఆగస్టు 15 నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రపై టీడీపీనేతలు అక్కసు వెళ్లగక్కారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి.. వాటి స్థానంలో టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు వైఎస్సార్‌సీపీ నాయకులు వెల్లడించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat